మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను న్యాక్ బృందం సందర్శించనున్నది. నేడు, రేపు కాలేజీలో నాణ్యతాప్రమాణాలను పరిశీలించనున్నది. అభివృద్ధి, తరగతుల నిర్వహణ, సాధించిన ఫలితాలు తదితర అంశాలపై �
అంకిత భావంతో విధు లు నిర్వర్తించాలని రామగుండం సీపీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. జైపూర్ పోలీస్స్టేషన్ను మంగళవారం సాయంత్రం సందర్శించారు. 5ఎస్ ఇంప్లిమెంటేషన్, ఫంక్షనల్ వర్టికాల్స్ గురించి కోర్టు డ్�
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన ఆహారం ప్రత్యేక దృష్టి పెట్టింది. సంక్షేమ వసతి గృహాలు, గురుకుల హాస్టళ్లలో మెనూపై నిఘా పెట్టింది. ఎప్పటికప్పుడు తనిఖీ �
పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతామనిఎమ్మెల్యే శంకర్ నాయక్ స్పష్టం చేశారు. హాస్టల్ను శుక్రవారం ఆయన సందర్శించార
ప్రభుత్వ అనుమతి లేకుండా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఇర్ఫాన్ జిల్లాలోని రైస్మిల్లర్ల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) తీసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇర్ఫాన్�
వైద్య రంగానికి తెలంగాణ సర్కారు పెద్ద పీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం మండల కేంద్రంలో నూతనంగా రూ.6కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ దవాఖాన భవన నిర్మాణ పనులను మం�
నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో మొత్తం ఎంతమంది డాక్టర్లు పని చేస్తున్నారో పరిశీలించి.. గైర్హాజరుపై సీరియస�
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గురువారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వైద్య పరీక్షలను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పరిశీలించారు. పరీక్షల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు
మైనార్టీల సంక్షేమానికి కొనసాగుతున్న కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూడాలని జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం ఆమె రంగారెడ్డి కలెక్టరేట్�
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు అధికారులు స్థలాలను మంగళవారం పరిశీలించారు. పల్లె ప్రకృతి వనాల మాదిరిగా క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు స్థలాలను పరి