అల్పపీడనం కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఇళ్లను బీఆర్ఎస్ నేతలు శనివారం పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రం లోని గంగపుత్ర కాలనీలో నేల కూలిన ఇళ్లను పరిశీలించి బాధితులతో వారు మాట్లాడారు. ఇ�
జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో పలు సదుపాయాలను కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సీఐ ప్రశాంత్ రావు నేతృత్వంలో
కోరుట్లలోని పలు రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, దాబాల్లో మున్సిపల్ అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల లో, దాబాల్లో నిల్వ ఉంచిన ఆహర పదార్థాలు, గడువు తీరిన
KARIMNAGAR | కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 4 : శ్రీ రాజ రాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల(ఆటానామస్) వాణిజ్య, వ్యాపార పరిపాలన విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్ ను క్షేత్ర పర్యటనలో భాగం
ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి మంగళవారం ఉదయం నుంచి ఇన్విజిలేటర్లకు డ్యూటీల కేటాయింపు ఉత్తర్వులు ఇవ్వనున్నారు. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్తర్వులు అందుకున్న వారితో ఆయా కేం
Minister Sabitha Reddy | ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శనివారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా చిల్కూర్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కాలనీల్లో చుక్క వరద నీరు ఆగకుండా ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి వ్యూహాత్మక నాలాల అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పనులను వర్షాకాలంలోపే పూర్తి చేస్తామని వ
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు, ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం సమీక్షించారు
పదో తరగతి పరీక్షల సందర్భంగా చోటు చేసుకుంటున్న అవకతవకలను నివారించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా జిల్లాలోని రాజేంద్రనగర్ మండలం, బుద్వేల్లోని ప్రభుత్వ
ఆదిలాబాద్లో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ పట్టణ సుందరీకరణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులకు సూచించారు. పట్టణంలోని పలు వార్డుల్లో సోమవారం ఉదయం 5 గంటలకు ఆయన పర్యటించా�
నెక్లెస్రోడ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ పనులను ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సోమవారం పరిశీలించారు. నీరా కేఫ్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని టూరిజం, ఎక్సైజ్ శాఖ అధ�
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని తులేఖుర్దు, యాచారం గ్రామా ల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు
దేశం యావత్తూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటోందని బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు పేర్కొన్నారు. దేశం అబ్బురపడేలా ఖమ్మం సభను నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం ఖమ్మం వచ్చిన ఆయన.. ఎంపీలు నామా నాగేశ్�
సమీకృత కలెక్టరేట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు