రామగుండం నగర పాలక సంస్థలో పని చేస్తున్న చెత్త సేకరణ కార్మికులను అధికారులు పట్టించుకోవాలని ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు ముద్దెల దినేష్ కోరారు. వాటర్ ట్యాంక
రాష్ట్రంలో ఫీజుల విధివిధానాల ఖరారుకు నాలుగు సబ్ కమిటీలు వేయాలని అధికారుల కమిటీ నిర్ణయించింది. లీగల్, అకడమిక్, మౌలిక వసతుల(ఇన్ఫ్రాస్ట్రక్చర్)కు వేర్వేరుగా సబ్ కమిటీలు వేయాలని నిర్ణయించారు. ఫీజుల వ�
రాష్ట్రంలో పన్నేతర (నాన్-ట్యాక్స్) రెవెన్యూ రాబడులను పెంచడంతోపాటు కేంద్ర నిధులను సాధించుకోవడంపై అధికారులు సీరియస్గా దృష్టి సారించాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ సబ్కమిటీ చైర్మన్, ఉప మ�
ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దింది. విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు మెరుగైన వసతులను కల్పించడం ద్వారా ప్రభుత్వ బడులకు ఆదరణ పెద్ద ఎత్తున పెరిగి గ్రామ�
మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని తక్కళ్లపల్లి రవీందర్ రావు డిమాండ్ చేశారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలసి ఆయన సోమవారం స్థానిక రైల్వే స్టేషన్ను సందర్శించారు. సందర్భంగా ర
విద్యార్థుల అవసరాల దృష్ట్యా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఉస్మానియ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం స్పష్టం చేశారు. సిద్దిపేట ఓయూ పీజీ కళాశాలను శుక్రవారం ఓయూ ప్రతినిధి బృందం సందర�
భూములను భారీగా సమీకరిద్దాం... మౌలిక వసతులు కల్పిద్దాం. ఇక వాటిని లే అవుట్లుగా అభివృద్ధి చేసి సొమ్ము చేసుకుందామనే మార్కెటింగ్ స్ట్రాటజీతో హెచ్ఎండీఏ రూపొందించిన వ్యూహం బెడిసికొట్టింది. భూములు ఇచ్చే వార�
CPM | రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. పట్టణంలో 2013లో విలీనమైన మామిళ్లగూడెం గ్రామప�
దేశంలో వైద్యవిద్యను మరింత బలోపేతం చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రానున్న కాలంలో మెడికల్ కాలేజీల్లో అదనంగా 10 వేల సీట్లను పెంచనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఐదేండ్లలో 75 వేలకు పైగా సీట
ప్రజలకు తాగునీరు, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత మున్సిపాల్టీలపై ఉన్నదని, ఈ విషయంలో మున్సిపల్ అధికారులు సాకులు చెప్పి తప్పించుకోలేరని హైకోర్టు స్పష్టం చేసింది.
హైదరాబాద్ మహానగరాన్ని స్టార్టప్ సంస్థలకు కేరాఫ్ అడ్రస్గా తీర్చిదిద్దామని, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్ అనే మూడు సూత్రాలతో నగరంలో స్టార్టప్ ఎకో సిస్టమ్ను నిర్మించామన�
26వేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు తక్కువగా ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. తాము అన్ని స్కూళ్లల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసినా పనులు చేపట్టలేని పరిస్థితి కాం గ్రెస్ ప్రభుత్వంలో నెలకొంది. కేసీఆర్ ప్రభుత్వం పాఠశాలల ఆధునీకరణకు పెద్దపీట వేసింది.‘మనఊరు-మనబడి’ కార్యక్ర�