న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఆర్ వాల్యూ 2 దాటింది. ఈ వారం ఆ వాల్యూ 2.1గా ఉన్నట్లు ఐఐటీ మద్రాస్ విశ్లేషకులు తెలిపారు. ఆర్ వాల్యూ రెండు దాటడం అంటే వైరస్ సోకిన ఒక వ్యక్తి మరో ఇద్దరి ఆ వైరస్న�
IIT-Madras | తమిళనాడులోని మద్రాస్ ఐఐటీలో (IIT-Madras) కరోనా కలకలం సృష్టిస్తున్నది. క్యాంపస్లో ఇప్పటికే 12 మందికి కరోనా నిర్ధారణ అయింది. తాజాగా మరో 18 మంది విద్యార్థులు వైరస్ బారినపడ్డారు.
ప్రజా జీవనానికి తీవ్ర నష్టాన్ని కలుగజేసి, వారిని నిరాశ్రయులు చేసే ప్రకృతిపరమైన, మానవ తప్పిదాలవల్ల జరిగే ఆకస్మిక సంఘటనలే విపత్తులు. విపత్తుల వల్ల పర్యావరణ సమతుల్యం, సుస్థిరాభివృద్ధి...
మొబైల్ యాప్తో పనిచేసే ‘బ్యాండేజీ’ పేషెంటే స్వయంగా వైద్యం చేసుకోవచ్చు డాక్టర్లు, ల్యాబ్ టెస్టుల అవసరమే లేదు కాలు, చెయ్యికి అయ్యే గాయాలకు ల్యాబ్ టెస్టులు, వైద్యుల అవసరం లేకుండానే చికిత్స అందించే ‘స్మ�
అంటువ్యాధులు | కాలానుగుణంగా వచ్చే వ్యాధులను నియంత్రించడాని క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ధన్రాజ్ అధికారులను ఆదేశించారు.
మా అమ్మాయి వయసు పన్నెండేండ్లు. నాలుగు నెలల క్రితమే రజస్వల అయింది. అయితే, నెల రోజులుగా తనకు విపరీతంగా తెల్లబట్ట అవుతున్నది. కొద్దిగా దుర్వాసన కూడా ఉంటుందని చెబుతున్నది. చిన్న వయసులో పెద్ద మనిషి అవ్వడం వల్ల
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. 63 రోజుల తర్వాత సోమవారం కేసుల సంఖ్య లక్ష దిగువకు చేరింది. అయితే టెస్టుల సంఖ్య భారీగా తగ్గడం కూడా కేసుల సంఖ్య తగ్గడానికి ఓ ప్రధ�
కరోనా కేసులు| దేశంలో రోజువారీ కరోనా కేసులు లక్షకు దిగివచ్చాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,00,636 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,89,09,975కు చేరింది. ఇందులో 2,71,59,180 మంది కరోనా నుంచి కోలుకోగా, 14,01,609 కేసులు యాక్టివ్�
బ్యాక్టీరియాతోనా? వైరస్తోనా? అనేదానిని గుర్తించేందుకు కొత్త పరీక్ష అభివృద్ధి చేసిన బెంగళూరు ఐఐఎస్సీ యాంటీబయాటిక్స్ దుర్వినియోగానికి అడ్డుకట్ట బెంగళూరు, మే 17: మనిషికి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు �