దేశంలో కరోనా వైరస్ జేఎన్.1 వేరియంట్ విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 358 మంది కరోనా (COVID-19) బారినపడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరింది.
కోరంటిలో వైద్యసేవలు మరింత విస్తరించనున్నాయి. జ్వరాలు, ఇన్ఫెక్షన్స్ల చికిత్సకు ప్రత్యేక కేంద్రమైన నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో రోగులకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రూ.13�
‘వారం రోజులుగా వానలు కురుస్తున్న నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజారోగ్యంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. భారీ వర్షాలు కురిసినా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట
వ్యక్తిగత పరిశుభ్రత అనేది రెండు పూటలా పళ్లు తోము కోవడం నుంచే ప్రారంభమవుతుంది. మహిళల విషయానికొస్తే.. వ్యక్తిగత భాగాలకు సంబంధించిన శుభ్రతను పాటించడం అన్నది ఇన్ఫెక్షన్లను దూరం పెట్టేందుకు ఎంతగానో సాయపడు
కేంద్రంలోని బీజేపీ సర్కారుతో సామాన్యులకు అచ్చే దిన్ బదులు సచ్చే దిన్ దాపురించాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కేంద్ర సర్కారు పేద, మధ్య తరగతి ప్రజలను వైద్యానికి దూరం చేసే కుట్ర పన్న
Fever | కొంచెం జ్వరం రాగానే ఏదో అయిపోతుందని భయపడిపోకండి.. ఒళ్లు కాలిపోతుందని పిడికెడు గోలీలు గుటుక్కున మింగేయకండి.. జ్వరం వచ్చిందా! అయితే రానీలే అని అలా వదిలేయండి సరిపోద్ది. జ్వరం దానంతట అదే తగ్గిపోతుంది,
corona | దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 4041 మంది కరోనా బారినపడగా, తాజాగా ఆ సంఖ్య 3962కు తగ్గింది. దీంతో మొత్తం కేసులు 4,31,72,547కు చేరాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఆర్ వాల్యూ 2 దాటింది. ఈ వారం ఆ వాల్యూ 2.1గా ఉన్నట్లు ఐఐటీ మద్రాస్ విశ్లేషకులు తెలిపారు. ఆర్ వాల్యూ రెండు దాటడం అంటే వైరస్ సోకిన ఒక వ్యక్తి మరో ఇద్దరి ఆ వైరస్న�
IIT-Madras | తమిళనాడులోని మద్రాస్ ఐఐటీలో (IIT-Madras) కరోనా కలకలం సృష్టిస్తున్నది. క్యాంపస్లో ఇప్పటికే 12 మందికి కరోనా నిర్ధారణ అయింది. తాజాగా మరో 18 మంది విద్యార్థులు వైరస్ బారినపడ్డారు.
ప్రజా జీవనానికి తీవ్ర నష్టాన్ని కలుగజేసి, వారిని నిరాశ్రయులు చేసే ప్రకృతిపరమైన, మానవ తప్పిదాలవల్ల జరిగే ఆకస్మిక సంఘటనలే విపత్తులు. విపత్తుల వల్ల పర్యావరణ సమతుల్యం, సుస్థిరాభివృద్ధి...
మొబైల్ యాప్తో పనిచేసే ‘బ్యాండేజీ’ పేషెంటే స్వయంగా వైద్యం చేసుకోవచ్చు డాక్టర్లు, ల్యాబ్ టెస్టుల అవసరమే లేదు కాలు, చెయ్యికి అయ్యే గాయాలకు ల్యాబ్ టెస్టులు, వైద్యుల అవసరం లేకుండానే చికిత్స అందించే ‘స్మ�
అంటువ్యాధులు | కాలానుగుణంగా వచ్చే వ్యాధులను నియంత్రించడాని క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ధన్రాజ్ అధికారులను ఆదేశించారు.