పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిశోర్ సూచించారు. ఫ్యాక్టరీల్లో భద్ర తా చర్యలను రూపొందించి, అమలు చేసి, ఎప్పటికప్పుడు సమ�
పారిశ్రామికవాడలను మల్టీ యూజ్ జోన్లుగా మార్చేందుకు ఉద్దేశించిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్(హిల్ట్) పాలసీతో పారిశ్రామికరంగం కుదేలవడమే కాకుండా రాష్ట్ర ఆదాయం తలకిందులయ్య�
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలి కొదిలేసింది. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లవుతున్నా ఇప్పటిదాకా పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య కారకాలు, వాటి వల్ల ప్రజల ఇబ్బందులపై సీఎం రేవం�
రాష్ట్రంలో గత సంవత్సరం జనవరి నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు 305 పరిశ్రమలను మూసివేసినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) అధికారులు ఓ ప్�
తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఎప్పుడు చేజారిపోతాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేసి.. ఎక్కడి భూములు లాక్కుంటుందో తెలియని దుస్థితి. ఇదీ రంగారెడ్డి జిల్లాలో రైతుల గోస. రాష్
ఫార్మా, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలు గా ల్లో దీపంలా మారాయి. రోజంతా చమట చిందించి అరకొర జీతాలకు పనిచేస్తున్న లేబర్ పరిస్థితి దినదిన గం డంగా మారింది. ఎప్పుడు ఏ మూల నుంచి మృత్యువు ముంచుకొస్త�
రాష్ట్రంలో జరుగుతున్న వరుస ప్రమాదాల నేపథ్యంలో పరిశ్రమలలో పనిచేసే కార్మికుల భద్రతకు భరోసా లేకుండా పోయింది. అధికారులు నామ్కే వాస్తే తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటన్నారనే విమర్శలున్నాయి.
Devendra Fadnavis | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తలపై దాదాగిరి పెరుగుతున్నదని అన్నారు. దీంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నదని ఆరోపించారు.
అంతర్గాం మండలం లింగాపూర్ గ్రామ అభివృద్ధికి సింగరేణి, ఎన్టీపీసీ పరిశ్రమలు నిధులు కేటాయించేలా ఆదేశాలు జారీ చేయాలని మాజీ జడ్పీటీసీ, బీజేపీ నియోజక వర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పోచంలు కేంద్ర బొగ్గు గనుల �
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరిని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు కోరారు.
పరిశ్రమల కోసం భూములను లీజుకి ఇచ్చే విధానం కాగితాలు దాటి కార్యరూపం దాల్చడంలేదు. పరిశ్రమ ఏర్పాటు చేసుకునేవారికి భూములను విక్రయించడమే కాకుండా కావాల్సినవారికి లీజుకు కూడా ఇచ్చే విధానాన్ని ప్రవేశ పెట్టను�
ఆసియా ఖండంలోనే అత్యధిక పరిశ్రమలున్న పటాన్చెరు ప్రాంతంలో అగ్నిప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఇక్కడి పరిశ్రమల్లో ఆగ్ని ప్రమాదాలు జరిగితే మంటలు ఆర్పేందుకు ఒకటే అగ్నిమాపక వాహనం ఉండడంతో అత్యవసర వేళల్లో