ఫార్మా, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలు గా ల్లో దీపంలా మారాయి. రోజంతా చమట చిందించి అరకొర జీతాలకు పనిచేస్తున్న లేబర్ పరిస్థితి దినదిన గం డంగా మారింది. ఎప్పుడు ఏ మూల నుంచి మృత్యువు ముంచుకొస్త�
రాష్ట్రంలో జరుగుతున్న వరుస ప్రమాదాల నేపథ్యంలో పరిశ్రమలలో పనిచేసే కార్మికుల భద్రతకు భరోసా లేకుండా పోయింది. అధికారులు నామ్కే వాస్తే తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటన్నారనే విమర్శలున్నాయి.
Devendra Fadnavis | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తలపై దాదాగిరి పెరుగుతున్నదని అన్నారు. దీంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నదని ఆరోపించారు.
అంతర్గాం మండలం లింగాపూర్ గ్రామ అభివృద్ధికి సింగరేణి, ఎన్టీపీసీ పరిశ్రమలు నిధులు కేటాయించేలా ఆదేశాలు జారీ చేయాలని మాజీ జడ్పీటీసీ, బీజేపీ నియోజక వర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పోచంలు కేంద్ర బొగ్గు గనుల �
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరిని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు కోరారు.
పరిశ్రమల కోసం భూములను లీజుకి ఇచ్చే విధానం కాగితాలు దాటి కార్యరూపం దాల్చడంలేదు. పరిశ్రమ ఏర్పాటు చేసుకునేవారికి భూములను విక్రయించడమే కాకుండా కావాల్సినవారికి లీజుకు కూడా ఇచ్చే విధానాన్ని ప్రవేశ పెట్టను�
ఆసియా ఖండంలోనే అత్యధిక పరిశ్రమలున్న పటాన్చెరు ప్రాంతంలో అగ్నిప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఇక్కడి పరిశ్రమల్లో ఆగ్ని ప్రమాదాలు జరిగితే మంటలు ఆర్పేందుకు ఒకటే అగ్నిమాపక వాహనం ఉండడంతో అత్యవసర వేళల్లో
ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడకు నెలవైన పటాన్చెరులో కార్మికుల ప్రాణాలకు భద్రత కరువైంది. దేశంలోని అనేక రాష్ర్టాలకు చెందిన కార్మికులు ఇక్కడి పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. పరిశ్రమల్లో పని చేసేం
గత రెండు మూడు రోజులుగా మరోసారి ఉచితాల చర్చ ప్రముఖంగా ముందుకు వచ్చింది. అందుకు రెండు కారణాలున్నాయి. మొదటిది ఎల్అండ్టీ కంపెనీ చైర్మన్ సుబ్రమణ్యన్ ఉచిత పథకాలతో పరిశ్రమలకు కార్మికుల కొరత ఏర్పడుతున్నదన
దావోస్లో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో హైదరాబాద్తోపాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ కం�
పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది. రూ.4,236 కోట్లకుగాను కేవలం రూ.1,000 కోట్లనే ఇచ్చింది. ఇన్నాళ్లూ నూతన ఎంఎస్ఎంఈ విధానం, కొత్త పారిశ్రామిక విధానం పేర
అపజయాలకు కుంగిపోవొద్దని.. మీలో ఉన్న శక్తిని గుర్తించి ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు యువతకు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద బోధనలను స్ఫూర్తిగా తీసుకు�
Telangana | రాష్ట్రంలో కొద్దిరోజులుగా నెలకొన్ని ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపు వైఖరితో పారిశ్రామికరంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నది. కొత్త పెట్టుబడులు రాకపోగా, ఉన్న పరిశ్రమలు పక్కచూపులు చూసే పరిస్థితి నెలకొన్న�