అవసరమైన చోట పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఈ విషయంలో బీఆర్ఎస్,కాంగ్రెస్ ప్రభుత్వాల లక్ష్య ం ఒకటే అని రాష్ట్ర శాసనసభా వ్యవహారాలు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల �
కాంగ్రెస్ సర్కారు పరిశ్రమలపై కరెంటు కత్తి దూస్తున్నది. ఇప్పటికే ఒడిదుడుకుల మధ్య ఇండస్ట్రీలను నడుపుతున్న నిర్వాహకులకు కొత్తగా అమలులోకి వచ్చిన చార్జీలతో మరింత ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రత్యక్షంగా, ప�
Power Holiday | రాష్ట్రంలో ఈసారి వేసవి మొదలు కాకముందే పరిశ్రమలకు కరెంటు కష్టాలు మొదలయ్యాయి. నిత్యం అప్రకటిత కరెంటు కోతలతో హైదరాబాద్ శివార్లలోని పారిశ్రామికవాడల్లో ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతున్నది.
KCR | కనుమ పండుగ రోజున తెలంగాణ రాష్ట్రం మూడు ఘట్టాలకు వేదికైంది. ఒకటి కేసీఆర్ పట్టుబట్టి సాధించిన చనాక- కొరాట ప్రాజెక్టు నుంచి నీరు విడుదలైంది. రెండోది రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో పారిశ్రామిక రంగం ధగద్ధగాయ�
రాష్ట్ర ప్రభుత్వం పలు కంపెనీలతో కుదుర్చుకున్న ఎంవోయూలు గ్రౌండింగ్ కావడానికి సమయం పడుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు.
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిశోర్ సూచించారు. ఫ్యాక్టరీల్లో భద్ర తా చర్యలను రూపొందించి, అమలు చేసి, ఎప్పటికప్పుడు సమ�
పారిశ్రామికవాడలను మల్టీ యూజ్ జోన్లుగా మార్చేందుకు ఉద్దేశించిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్(హిల్ట్) పాలసీతో పారిశ్రామికరంగం కుదేలవడమే కాకుండా రాష్ట్ర ఆదాయం తలకిందులయ్య�
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలి కొదిలేసింది. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లవుతున్నా ఇప్పటిదాకా పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య కారకాలు, వాటి వల్ల ప్రజల ఇబ్బందులపై సీఎం రేవం�
రాష్ట్రంలో గత సంవత్సరం జనవరి నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు 305 పరిశ్రమలను మూసివేసినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) అధికారులు ఓ ప్�
తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఎప్పుడు చేజారిపోతాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేసి.. ఎక్కడి భూములు లాక్కుంటుందో తెలియని దుస్థితి. ఇదీ రంగారెడ్డి జిల్లాలో రైతుల గోస. రాష్
ఫార్మా, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలు గా ల్లో దీపంలా మారాయి. రోజంతా చమట చిందించి అరకొర జీతాలకు పనిచేస్తున్న లేబర్ పరిస్థితి దినదిన గం డంగా మారింది. ఎప్పుడు ఏ మూల నుంచి మృత్యువు ముంచుకొస్త�
రాష్ట్రంలో జరుగుతున్న వరుస ప్రమాదాల నేపథ్యంలో పరిశ్రమలలో పనిచేసే కార్మికుల భద్రతకు భరోసా లేకుండా పోయింది. అధికారులు నామ్కే వాస్తే తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటన్నారనే విమర్శలున్నాయి.