డిగ్రీలు, ప్రతిభ, ఎదగాలన్న బలమైన ఆకాంక్ష ఉన్నప్పటికీ నైపుణ్యాలు ఉంటేనే యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
బలహీన దేశాలు, తమ మాట వినని దేశాలను గుప్పిట్లో పెట్టుకొన్నది. బెదిరింపులకు పాల్పడుతూ, యుద్ధాలను ప్రకటిస్తూ ఆ యా దేశాల ప్రభుత్వాలను హస్తగతం చేసుకొని, అస్థిర పరచి ఇంధన వనరులను హస్తగతం చేసుకోవడం తెలిసిందే. ఈ
ఒక అడవిని మ్యాప్లో చిత్రీకరించవచ్చు. ఒక కొండను కొలవవచ్చు. ఒక నదికి ఆనకట్ట కట్టవచ్చు. కానీ, ఒక ఆదివాసీ సమాజం వేల సంవత్సరాలుగా ప్రకృతితో నిర్మించుకున్న సంబంధాన్ని కొలువడం అసాధ్యం. మరోవైపు ప్రపంచం నేడు వాత�
స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లోని మెడికల్ డివైజెస్ పార్కులోని ఐలా కార్యాలయంలో సోమవారం ఆయన ప�
వర్షాకాలం వచ్చిందంటే పరిశ్రమలు పండగ చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. వరదలు ఎప్పుడొస్తాయోనని ఎదురు చూస్తున్నాయి. రోజుల తరబడి పోగుచేసిన నిల్వ రసాయన వ్యర్థాలను నాలాలు, పారే నీటిలో వదిలేందుకు సన్నద్ధమవుత�
సంగారెడ్డ జిల్లా పటాన్చెరులోని పారిశ్రామికవాడల్లోని పరిశ్రమలకు కార్మికుల కొరత ఏర్పడింది. దాదాపు యాబై శాతం మంది కార్మికులు తగ్గిపోయారు. పరిశ్రమల్లో ఎక్కువగా పశ్చిమ బెంగాల్, బీహారు రాష్ర్టాలకు చెంది�
అవసరమైన చోట పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఈ విషయంలో బీఆర్ఎస్,కాంగ్రెస్ ప్రభుత్వాల లక్ష్య ం ఒకటే అని రాష్ట్ర శాసనసభా వ్యవహారాలు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల �
కాంగ్రెస్ సర్కారు పరిశ్రమలపై కరెంటు కత్తి దూస్తున్నది. ఇప్పటికే ఒడిదుడుకుల మధ్య ఇండస్ట్రీలను నడుపుతున్న నిర్వాహకులకు కొత్తగా అమలులోకి వచ్చిన చార్జీలతో మరింత ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రత్యక్షంగా, ప�
Power Holiday | రాష్ట్రంలో ఈసారి వేసవి మొదలు కాకముందే పరిశ్రమలకు కరెంటు కష్టాలు మొదలయ్యాయి. నిత్యం అప్రకటిత కరెంటు కోతలతో హైదరాబాద్ శివార్లలోని పారిశ్రామికవాడల్లో ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతున్నది.
KCR | కనుమ పండుగ రోజున తెలంగాణ రాష్ట్రం మూడు ఘట్టాలకు వేదికైంది. ఒకటి కేసీఆర్ పట్టుబట్టి సాధించిన చనాక- కొరాట ప్రాజెక్టు నుంచి నీరు విడుదలైంది. రెండోది రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో పారిశ్రామిక రంగం ధగద్ధగాయ�
రాష్ట్ర ప్రభుత్వం పలు కంపెనీలతో కుదుర్చుకున్న ఎంవోయూలు గ్రౌండింగ్ కావడానికి సమయం పడుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు.
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిశోర్ సూచించారు. ఫ్యాక్టరీల్లో భద్ర తా చర్యలను రూపొందించి, అమలు చేసి, ఎప్పటికప్పుడు సమ�