రాష్ట్రంలో పారిశ్రామిక రంగం కునారిల్లుతున్నది. పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహికులు నుంచి వస్తున్న దరఖాస్తులకు దిక్కూ మొక్కూ లేకుండా పోయింది. అనేక నెలలుగా దరఖాస్తులను పరిశీలించే నాథుడే లేకపోవడంతో అవి కుప�
పర్యావరణం కాలుష్య భరితంగా మారుతున్న ప్రస్తుత కాలంలో వినాశనానికి దారితీస్తున్న అంశాలపై చర్చించుకోవాల్సిన బాధ్యత ఆరోగ్యవంతమైన జీవన మనుగడను కోరుకునేవారిపై ఉన్నది.
నవ్వేటోళ్ల ముందు కాలు జారి పడ్డట్టే అయ్యింది ఇప్పుడు తెలంగాణ పరిస్థితి. ‘గుజరాత్ మాడల్' అంటూ పుష్కరకాలం కిందట కాలరెగిరేసిన వాళ్లకు.. దేశానికి కావాల్సిన అసలు సిసలైన మాడల్ ఇదీ అంటూ తెలంగాణను దేశానికే ఓ �
బోరు, బావుల కింద రెండు, మూడు పంటలు పం డే పచ్చని భూములను ఫార్మాసిటీకి ఇచ్చేందుకు సంగారెడ్డి జిల్ల న్యాల్కల్ మండలంలోని వడ్డి, డప్పూర్, మల్గి గ్రామాలకు చెందిన రైతులు నిరాకరిస్తున్నారు.
తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు ఈ యూనివర్సిటీలో భాగస్వాములవ్వ�
ఐటీ, ఐటీఈఎస్, పరిశ్రమలు, కర్మాగారాలు ఇలా అన్ని రకాల ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం తీవ్ర కలకలం రేపుతున్నది.
పారిశ్రామిక రంగంలో నిస్తేజం ఆవరించింది. కేసీఆర్ హయాంలో పెట్టుబడులతో కళకళలాడిన రాష్ట్రం ప్రస్తుతం పూర్తిగా అచేతనావస్థకు చేరుకున్నది. కొత్త పారిశ్రామిక విధానం తెస్తామని, ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట
గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను కాంగ్రెస్ సర్కార్ నిలిపివేయదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అన్నారు. రాష్ట్ర ప్రగతే తమ విజన్ అని చెప్పారు. అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా ఉండాలన్నదే త
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సమక్షంలో ఆయన సారధ్యంలోని శివసేనలో చేరిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవరా (Milind Deora) కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో డ్రైపోర్ట్ల ఏర్పాటు అంశంపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటామని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. డ్రైపోర్ట్ల ఏర్పాటుకు నల్లగొండతోపాటు కనెక్ట్ టు ఓల్డ్ ముంబై హైవ�