కర్ణాటకలో రైతన్నల పరిస్థితి దారుణంగా తయారైంది. మునుపటి బీజేపీ ‘40 శాతం కమీషన్ సర్కారు’తో విసిగివేసారి కాంగ్రెస్కు అధికారం కట్టబెడితే.. కరెంట్ కోతలతో రాష్ర్టాన్ని హస్తం పార్టీ అంధకారంలోకి నెట్టింది. వ
కార్మికులకు ఏనాడూ రుణాలు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలు చేసిన లక్షల కోట్ల అప్పులను మాత్రం మాఫీ చేస్తున్నదని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ధ్వజమెత్తారు. కార్మికులకు పని గంటలు, కనీస �
తెలంగాణకు సంబంధించినంతవరకు 2014 ఓ కటాఫ్ మార్కు. ఆ ఏడాదికి ముందు విద్యుత్తు రంగంలో చీకటి రాజ్యమేలుతుండేది. కానీ పాలనా పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే సీఎం కేసీఆర్ విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పులు తె�
ఉమ్మడి జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరిఢవిల్లుతున్నది. రోడ్ల విస్తరణ జరగడం, పరిశ్రమలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుండడం, నీటి వనరులు అందుబాటులోకి రావడం, భూగర్భజలాలు ఉండడం వంటి అంశాలన్నీ పరిశ్�
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా ఇంకా మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నది. దీనికి ప్రధాన కారణం రాజకీయ, ఆర్థిక దోపిడీ. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు బ్యాంకు�
ప్రధాని మోదీ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారీ వర్గాలు, కార్పొరేట్లు, భూస్వాములకు లబ్ధి చేకూర్చే విధానాలు అవలంబిస్తూ రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని ధ్వంసం చేస్తున్నారని ఏఐకేఎస్ జాతీయ సహాయ కార
పరిశ్రమలు స్థాపించే వ్యాపారవేత్తలకు తెలంగాణ సర్కార్ కొండంత అండగా నిలుస్తున్నది. టీఎస్ ఐపాస్ 2014 చట్టం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత కాలవ్యవధిలోనే అనుమతులను ఇస్తున్నది. అంతేకాకుండా వ�
ఏటూరునాగారం : ఔత్సాహికులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దడమే ఐటీడీఏ లక్ష్యమని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. మండల కేంద్రంలోని యూత్ట్రైనింగ్ సెంటర్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మహి�