Kadiyam Srihari | గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఘన్పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరికి చుక్కెదురైంది. అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదంటూ జనం నిలదీశారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఉచిత ఇసుక సరఫరా చేస్తోంది. అయితే ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతోంది. లబ్ధిదారుల పేరిట స్థానికంగా ఉన్న అధికార �
ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని అప్పు చేసి నిర్మాణం మొదలు పెట్టిన ఓ లబ్ధిదారురాలు ఆనందం అంతలోనే ఆవిరైంది. బేస్మెంట్ పూర్తయి ఖాతాలో పడిన బిల్లు వెనక్కి పోవడంతో లబోదిబోమంటున్నది. ఓ అధికార పార్టీ నేత కక్షసాధిం�
అభివృద్ధ్దిలో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా రోల్మోడల్గా నిలుస్తున్నదని, జిల్లాలో వేగంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు చూడడానికి రావాలని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూర్ నియోజకవ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా చేపట్టిన నిర్మాణాలకు ‘లొకేషన్' సమస్య శాపంగా మారింది. ఎంతో ఆశతో ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురుకావడంతో ఆందోళన చెందుతున్�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇంటిని మంజూరు చేయగా.. ఇల్లు మొత్తం నిర్మించుకున్నా ఒక్క బిల్లు కూడా రాకపోవడంతో ఓ మహిళ వినూత్న నిరసనకు దిగింది. ‘ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నాను. ఇప్పటికీ ఒక్
సూర్యాపేట పట్టణంలో ఇసుక బంగారమైపోయింది. ప్రస్తుతం ఏ చిన్న నిర్మాణం చేపట్టి, ఓ ట్రాక్టర్ ఇసుక తెప్పించుకోవాలన్నా రూ.8,500 నుంచి రూ.10వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. జిల్లా అధికార యం త్రాంగం ఇసుక కోసం ఆన్లైన
జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇంటి పథకానికి ప్రభుత్వం మంగళం పాడినట్లే కనిపిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ఈ యేడాది జనవరిలో ప్రారంభించి అమలు చేస్తున్నప్పటికీ.. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఇప్పట
రాష్ట్రంలో ఇప్పటివరకు 2,33,069 ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభం కాగా, లబ్ధిదారులకు రూ.2,900.35 కోట్లు చెల్లించినట్టు గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న ఇండ్లలో 90,613 ఇండ్లు బ
నడిగడ్డకు చెందిన అధికార పార్టీ నేత అనుచరులు, కాంట్రాక్టర్ మధ్య ఇసుక కమీషన్ల పంచాయితీ ఇంకా తెగలేదు.. దీంతో రాజోళి మండలం తుమ్మిళ్ల రీచ్ నుంచి ఇసుక సరఫరా కొనసాగడం లేదు.. గత 20 రోజులుగా నుంచి ఇసుక సరఫరా లేకపోడ�
Indiramma Illu | మునిపల్లి, నవంబర్ 7: ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలు అర్హులకే అని కాంగ్రెస్ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది కనిపించడం లేదు. అర్హులకు కాకుండా, తమ పార్టీకి కావాల్�
ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నా నిధులు మంజూరు కాలేదని, అధికారుల చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో నిధులు మంజూరు కాక అప్పు తెచ్చిన డబ్బులు తిరిగి ఎలా చెల్లించాలో తెలియక లబ్ధిదారుడు కోకుట్ల మల్లే శం తాసీ�
గ్రేటర్లో పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల ఆమడ దూరంలో ఉంది. రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థగా పేరుగాంచిన జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అటకెక్కించింది.
ఇది మా నాయకుడి ఇలాకా.. ఇక్కడ మా నాయకుడి అనుమతి లేనిదే చీమ కూడా ఇక్కడ నుండి కదల డానికి వీలు లేదు& మమ్మల్ని కాదని ఎవరైనా తు మ్మిళ్ల రీచ్ నుంచి ఇసుక తరలిస్తే మీ అంతు చూ స్తాం.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి..
ఇందిరమ్మ ఇండ్ల పథకం పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. మొదట పైలెట్ ప్రాజెక్టు పేరిట మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రగాల్భాలు పలుకగా.. ఇప్పటివరక�