జిల్లాలో ఈ నెలాఖరుకు 10 వేల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని, ఈ దిశగా ప్రణాళికాబద్ధ కార్యాచరణ చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగ�
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ అంకిత్ హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, గురుకుల పాఠశాలలను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖ�
ఇందిరమ్మ ఇండ్ల కమిటీ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో �
‘డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించాలని నేను గతంలోనే సూచించా. నా ఆదేశాలు పాటించి ఆనాడే సమీక్ష నిర్వహిస్తే మళ్లీ సభలో ఇదే అంశంపై చర్చించాల్సి వచ్చేది కాదు’ అని శాసనసభ స్పీకర్ గ
Cab Drivers | అది భారత జోడో యాత్ర. 2022 నవంబర్ 2న కూకట్పల్లిలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. డ్రైవర్లు, గిగ్ వర్కర్ల కష్టాలను తెలుసుకోవడానికంటూ కొందరు యూనియన్ నాయకులు, డ్రైవ
ఇందిరమ్మ ఇల్లు మధ్యలోనే ఆగిపోవడంతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శాంతినగర్లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన గుగులోత్ గోపాల్ (40) వ్యవసాయం చేస్తూ క
మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వ అధికారులు స్థానిక సర్పంచుల ప్రమేయం లేకుండాలనే ఇందిరమ్మ ఇండ్లు, కల్యాణలక్ష్మి చెక్కులు, రంజాన్ కిట్టు వంటి ప్రభుత్వ పథకాలను ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు, కాంగ్రెస్ ప
Sand Mining | ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో జోరుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇండ్ల నిర్మాణానికి అవసరమైన దాని కంటే ఎక్కువగా ఇసుకను తరలించి డంప్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కష్టాల్లో పడ్డారు. కూపన్ల ద్వారా ఇసుక అందిస్తామని ప్రభు త్వం చెప్పినప్పటికీ క్షేత్ర స్థాయిలో అధికారులే ఇసుక రవాణాను అడ్డుకుంటున్నారు. ఈ పరిస్థితి నెలకొని ఆరురోజులు గడుస్తున�
Double Bedroom House | ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని అధికారులకు రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశా�
Indiramma Illu | ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో పూరి గుడిసెలు ఉన్నవారు లేదా టెంట్ తరహా తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటుచేసుకున్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా రాష్ట్ర స
సొంత స్థలాలు ఉన్న పేదలు పక్కా ఇండ్లు నిర్మించుకునేందుకు వీలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకంలో భాగంగా వారు ఇంటి నిర్మాణం కోసం రూ.ఐదు లక్షలు పలు దశల్లో మంజూరు చేసేందు
ఇందిరమ్మ ఇంటి బిల్లు విడుదల కోసం రూ. 15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఓ పంచాయతీ కార్యదర్శి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం మేరకు.. అయిజ మండలంలోని ఎక్లాస్పురం గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి బి�