‘పైసా అదనపు ఖర్చు లేకుం డా వచ్చిన బిల్లుతోనే నాణ్యతగా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం.. మీరు గృహ ప్రవేశం చేసుకుంటే చాలు..’ అంటూ ఓ కాంట్రాక్టర్ చెప్పిన మాటలు నమ్మిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నట్టేటా మునిగారు. �
Indiramma Illu | నా కోరిక తీరిస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళపై కాంగ్రెస్ నాయకుడు వేధింపులకు పాల్పడ్డాడు. అతని వేధింపులతో విసిగిపోయిన మహిళ ఇటీవల పోలీసులను ఆశ్రయించి తన గోడు వ�
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులు త్వరితగతిన చెలించాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మెదక్ జిల్లాలోని శివ్వంపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయ�
నాణ్యతా ప్రమాణాలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. దామరచర్ల గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. తొలుత ధాన్యం కొ�
Chenchupalli | ‘బాత్రూమ్లోనే బతుకు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. ఈ కథనానికి స్పందించిన అధికారులు వికారాబాద్ జిల్లా చెంచుపల్లికి పరుగులు పెట్టారు.
మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అభాసుపాలవుతోంది. నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా వేపలసింగారం గ్రామాన్ని ఎంపిక చేశారు. అయితే అధి�
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన కుట్రలు ఛేదించి ఇండ్లు మంజూరు చేయించానని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. రెండేండ్లు తిరిగితే ప్రభుత్వం 400 ఇండ్లు మంజూరు చే
జిల్లాలో ఈ నెలాఖరుకు 10 వేల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని, ఈ దిశగా ప్రణాళికాబద్ధ కార్యాచరణ చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగ�
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ అంకిత్ హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, గురుకుల పాఠశాలలను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖ�
ఇందిరమ్మ ఇండ్ల కమిటీ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో �
‘డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించాలని నేను గతంలోనే సూచించా. నా ఆదేశాలు పాటించి ఆనాడే సమీక్ష నిర్వహిస్తే మళ్లీ సభలో ఇదే అంశంపై చర్చించాల్సి వచ్చేది కాదు’ అని శాసనసభ స్పీకర్ గ
Cab Drivers | అది భారత జోడో యాత్ర. 2022 నవంబర్ 2న కూకట్పల్లిలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. డ్రైవర్లు, గిగ్ వర్కర్ల కష్టాలను తెలుసుకోవడానికంటూ కొందరు యూనియన్ నాయకులు, డ్రైవ
ఇందిరమ్మ ఇల్లు మధ్యలోనే ఆగిపోవడంతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శాంతినగర్లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన గుగులోత్ గోపాల్ (40) వ్యవసాయం చేస్తూ క
మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వ అధికారులు స్థానిక సర్పంచుల ప్రమేయం లేకుండాలనే ఇందిరమ్మ ఇండ్లు, కల్యాణలక్ష్మి చెక్కులు, రంజాన్ కిట్టు వంటి ప్రభుత్వ పథకాలను ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు, కాంగ్రెస్ ప