ఇందిరమ్మ ఇండ్ల పథకం పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. మొదట పైలెట్ ప్రాజెక్టు పేరిట మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రగాల్భాలు పలుకగా.. ఇప్పటివరక�
తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల్ల పురోగతి గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని ఆరా తీశారు. నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు అం�
కాంగ్రెస్ అంటేనే నమ్మక ద్రోహమని, 42 శాతం రిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్రెడ్డి, అభివృద్ధి కోసమే పార్టీ మారానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రజలను మోసం చేస్తున్నారని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్ట�
మా నాయన ఆపరేషన్ చేయించుకుంటే ఇందిరమ్మ ఈ జాగ చూపించింది. అప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నం. ఈ జాగలో కంపలు ఉంటే తీసేసి ఇక్కడకే వచ్చినం. కాంగ్రెస్కు ఓటేస్తే మాకు మంచిగనే బుద్ధి చెప్పిండ్రు. పిల్లగాళ్లు పెళ్లి�
ఆలేరు పట్టణం, మం డల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 400 మంది ఆటో కార్మికులు ఆటోలమీదనే ఆధారపడి కుటుంబాలు పోషించుకుంటున్నారు. ఇదే వృత్తిని నమ్ముకొని వందల కుటుంబాలు 30 సంవత్సరాలుగా జీవిస్తున్నా యి. గత �
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి నాలుగు రోజులు దాటినప్పటికీ గ్రామాల్లో రాజకీయ పార్టీలు, నాయకల ఫ్లెక్సీలు గ్రూపుల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రచారాలు చేస్తూ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్న ఘటనలు మాగనూరు మండలంలో చో�
‘పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే మా ప్రభుత్వ ధ్యేయం. మేం అందించే 5 లక్షలకు మరికొంత కలుపుకొంటే మీరు అనుకున్నట్టు ఇల్లు నిర్మించుకోవచ్చు. స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీతో 2లక్షల వరకు రుణం అందించే�
మేడ్చల్ జిల్లాలో ఒక్క ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశమే జరిగింది. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మేడ్చల్ జిల్లాలో మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలు ఉండగ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇసుక తరలిం పునకు సడలింపు ఇవ్వగా.. దాని సాకుతో ఇసుక మాఫియా బరితెగిస్తున్నది. అధికార పార్టీ నాయకుల అండదండలతో రెచ్చిపోతున్నది. లబ్ధిదారుడి �
నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తమ ‘హస్త’వాసితో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నా.. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదనేది లబ్ధిదారుల లేఖలనుబట్టి స్పష్టమవుతోంది.
సర్కారు విద్యను మరింత బలోపేతం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సంబంధింత అధికారులు, టీచర్లకు సూచించారు. గురువారం కొండాపూర్లో ఆమె విస్తృతంగా పర్యటించి ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ప్ర