ప్రతి కుటుంబానికీ ఇల్లు, ఇంటిపట్టా ఇవ్వాలనే నినాదంతో సీపీఐ, ఇతర వామపక్షాల పిలుపు మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన కా�
తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ ఓ నిరుపేద కలెక్టర్ కాళ్లపై వేడుకోగా పోలీసులు చితకబాదిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పెంట్లవెల్లి మండలం జటప్రోలులో
ఇసుక అందక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాల్సిన ఇసుకను రవాణా చేయడానికి ట్రాక్టర్ యజమానులు అధిక ధరలకు తరలిస్తూ అందినకాడికి దోచుక�
పేదలకు సొం తింటి కల నెరవేరుస్తామని కాంగ్రెస్ సర్కారు గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నది. ఇల్లు మంజూరైన మహిళా సంఘ సభ్యులకు లక్ష రుణం అందిస్తామని ప్ర�
కాంగ్రెస్ మంత్రుల హామీలు గాలి మాటలేనని మరోసారి రుజువైంది. సుమారు రెండున్నరేళ్ళ క్రితం రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ వరదలో కొట్టుకుపోయింది. అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణం లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి మొదటి విడత 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. 2855 వివ
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డా డు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుండ్రాత్పల్లిల
Ponguleti Srinivas Reddy | ‘పేదలకు ఇండ్లు ఇయ్యలేదు.. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో మాకు న్యాయం చేయలేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ హనుమకొండలోని కళాక్షేత్రం వద్ద పేదలు నిరసన తెలిపారు.
Revanth Reddy | ధాన్యం కొనుగోలు చేయాల్సింది కేంద్రమేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ‘నిన్నమొన్న బీజేపీ మిత్రులు బస్సు యాత్ర చేయడం సంతోషం.. కానీ ఇప్పటికే మనం 62 లక్షల టన్నుల ధాన్యం సేకరించినం.
మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. మండలంలోని నిజాంపూర్ వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక అక్రమంగా తరలించడం గమనార్హం. కొన్నిరోజులుగా �
KTR | కంటోన్మెంట్లో ఆరువేల ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తానని ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. బాంబులేటి అబద్ధాలు చెప
ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని గొప్పలు చెప్పుకొంటున్నన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాగా, అధికారులకు, అధికార పార్టీ నాయకులకు నిరుపేద దళిత మహిళ కనిపించడం లేదా అంటూ స్థానిక
Indiramma Illu | కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లలో కోత విధించింది. మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం.. 3.24 లక్షల ఇండ్లు మాత్రమే మంజూరు చేయగా, 2.74 లక్షల ఇండ్లకే పనులు ప్రారంభమయ్యాయి.