Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్లపై ఆశలు పెట్టుకొన్న హైదరాబాద్ నగరవాసులకు రేవంత్రెడ్డి ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. పట్టణ పేదలకు లక్ష ఇండ్లు నిర్మించి ఇస్తామంటూ రెండున్నరేండ్లుగా ఊదరగొడుతున్న ప్రభుత్వం ఉసూ�
ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పడంతో ఓ మహిళ తన గూడును గతేడాది నవంబర్లో కూల్చేసి కొత్త ఇంటి నిర్మాణం కోసం ముగ్గు సైతం పోసింది. తీరా లబ్ధిదారుల జాబితాలో పేరు రాకపోవడంతో ఆందోళన చెందిన ఆమె.. ఆరు నెలలుగా అధికార
నాలుగు రోజుల కింద ట మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్ నియోజకవర్గం అమర చింత మండలంలోని పాంరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు అధికార పార్టీ అధ్యక్షుడితోపాటు మరో ముగ్గు రు నాయకుల�
అత్యంత వెనుకబడిన ప్రాంతంలో నివసిస్తున్న తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ అశ్వారావుపేట మండలం గాండ్లగూడెంకు చెందిన ఆదివాసీ కొండరెడ్లు భద్రాచలం ఐటీడీఏ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు
ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు సకాలంలో అందకపోతే ఆందోళన చెందవద్దని అవసరమైతే తన సొంత ఇంటిని అమ్మి మీకు బిల్లులు అందిస్తానని మంత్రి వాకిటి శ్రీహరి ఒక పక్క ప్రజలకు మాటలు చెబుతున్నార�
ఇందిరమ్మ ఇంటి బిల్లు రాలేదని ఓ లబ్ధిదారుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని వెంకటాంపల్లిలో బుధవారం చోటు చేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వెంకటాంపల్లి గ్రామానికి చె�
‘నిరుపేదల సొంతింటి కల నిజం చేస్తాం... అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లు కట్టిస్తాం.. సొంతస్థలం ఉన్న ప్రతి పేదకు ఇల్లు కట్టుకోవడానికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తాం.. సొంత జాగ లేని పేదలకు స్థలం�
ప్రతి కుటుంబానికీ ఇల్లు, ఇంటిపట్టా ఇవ్వాలనే నినాదంతో సీపీఐ, ఇతర వామపక్షాల పిలుపు మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన కా�
తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ ఓ నిరుపేద కలెక్టర్ కాళ్లపై వేడుకోగా పోలీసులు చితకబాదిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పెంట్లవెల్లి మండలం జటప్రోలులో
ఇసుక అందక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాల్సిన ఇసుకను రవాణా చేయడానికి ట్రాక్టర్ యజమానులు అధిక ధరలకు తరలిస్తూ అందినకాడికి దోచుక�
పేదలకు సొం తింటి కల నెరవేరుస్తామని కాంగ్రెస్ సర్కారు గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నది. ఇల్లు మంజూరైన మహిళా సంఘ సభ్యులకు లక్ష రుణం అందిస్తామని ప్ర�
కాంగ్రెస్ మంత్రుల హామీలు గాలి మాటలేనని మరోసారి రుజువైంది. సుమారు రెండున్నరేళ్ళ క్రితం రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ వరదలో కొట్టుకుపోయింది. అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణం లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి మొదటి విడత 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. 2855 వివ