‘రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిన తర్వాతే ఓట్లడుగుతాం.. అని గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సవాల్ విసిరిన్రు. ఆయనకు దమ్ముంటే, తన మాటపై నిలబడే ధైర్యముంటే 20 లక్షల ఇండ్లు కట్టించిన తర్వాతే కాంగ్రె�
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం బిల్లులు లబ్ధిదారులకు అందడంలేదు. జిల్లాలో ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు బిల్లులు రాక పరేషాన్ అవుతున్నారు. నిర�
Indiramma Illu | ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను రూ.22,500 కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్నాం. ఇప్పటికే లక్షకుపైగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయి గృహప్రవేశాలు జరుగ�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కల్వచర్ల గ్రామంలో వివాదాస్పద పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో ఇప్పటికే ఇళ్లు ఉన్నవారికే ఈ పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తున్నారని, నిజంగా ఇ
గూడులేని నిరుపేదలే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్, ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ, లబ్ధ్దిదారుల ఎంపికలో ఇందిరమ్�
ఇందిరమ్మ ఇండ్ల పథకం రాష్ట్రంలోని పట్టణ పేదలకు అందని ద్రాక్షగానే మిగిలేలా ఉన్నది. ఎన్నికల ముందు నుంచి ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా పట్టణాల్లో ఆ పథకం అమ లు ఊసే ఎత్త�
ప్రొసీడింగ్ కాపీల కోసం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంపీడీవో కార్యాలయం చుట్టు చక్కర్లు కొడుతున్నారు. ప్రొసీడింగ్ ఇవ్వకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారు.
సొంతింటి కల నెరవేరుతుందనుకొని సంబురపడ్డ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నిరాశే మిగులుతున్నది. యాప్లో ఆధార్ నంబర్లు, పేర్లు, ఇంటిపేర్లు తప్పుగా నమోదు చేశారన్న కారణాలతో బిల్లులు మంజూరు చేయకపోగా, వారంతా ఆర�
‘ఇందిరమ్మ పథకం’లో ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఇసుక భారమవుతున్నది. ఉచితంగా ఇసుక అందిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా ఆ దాఖలాలు �
సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. నిర్మల్ జిల్లాకు మొదటి విడుతలో 8,286 ఇండ్లు నిర్మించుకోవడానికి సర్కారు అనుమతులు ఇచ్చింది.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కాంగ్రెస్ ప్రభుత్వం సవాలక్ష కొర్రీలు పెట్టి లబ్ధిదారుల సహనాన్ని పరీక్షిస్తున్నది. రోజుకో నిబంధన.. పూటకో మార్పు చేస్తూ ఆంక్షలు విధిస్తున్నది. దీంతో పేదల సొంతింటి కల కలగానే మిగిలిప�