సొంతింటి కల నెరవేరుతుందనుకొని సంబురపడ్డ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నిరాశే మిగులుతున్నది. యాప్లో ఆధార్ నంబర్లు, పేర్లు, ఇంటిపేర్లు తప్పుగా నమోదు చేశారన్న కారణాలతో బిల్లులు మంజూరు చేయకపోగా, వారంతా ఆర�
‘ఇందిరమ్మ పథకం’లో ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఇసుక భారమవుతున్నది. ఉచితంగా ఇసుక అందిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా ఆ దాఖలాలు �
సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. నిర్మల్ జిల్లాకు మొదటి విడుతలో 8,286 ఇండ్లు నిర్మించుకోవడానికి సర్కారు అనుమతులు ఇచ్చింది.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కాంగ్రెస్ ప్రభుత్వం సవాలక్ష కొర్రీలు పెట్టి లబ్ధిదారుల సహనాన్ని పరీక్షిస్తున్నది. రోజుకో నిబంధన.. పూటకో మార్పు చేస్తూ ఆంక్షలు విధిస్తున్నది. దీంతో పేదల సొంతింటి కల కలగానే మిగిలిప�
“ఇందిరమ్మ కమిటీ సభ్యులు లిస్టులో మా పేర్లను పెట్టిన్రు. ఎంపీడీవో మధుసూదన్, ఇది వరకు ఇక్కడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శి సృజన లంచం తీసుకొని మా పేర్లను తొలగించి.. వేరే వాళ్ల పేర్లు నమోదు చేసిన్రు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కాంగ్రెస్ కార్యకర్తలకే పరిమితమైందని, అర్హులకు ప్రభుత్వం మొడి చేయి చూపుతున్నదని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో రాష్ట్ర ప్రభుత్వానికి భంగపాటు ఎదురవుతున్నది. అర్హులను కాదని నేతల అనుచరులకు ఇండ్లను మంజూరు చేయడంతో.. అవి కేంద్ర ప్రభుత్వ పీఎంఏవై యాప్లో తిరస్కారానికి గురవుతున్నాయి.
ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పేదల సొంతింటి కల నేరవేరుతుందని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు యడవల్లి వల్లభ్రెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇందిర
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదింటి సొంతింటి కలను నెరవేరుస్తున్నామని, అది కేవలం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అవుతుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అ
ఇందిరమ్మ ఇండ్లు వాటి లబ్ధిదారులకు భారంగా మారాయి. రాయితీ ధరలకు స్టీల్, సిమెంట్ ఇప్పిస్తామని ప్రభుత్వం చెప్పిన మాట ప్రకటనకే పరిమితమైంది. ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదు. ఇసుకను ఉచితంగా ఇస్తున్నప్పటికీ రవ�