ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిబంధనలతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మంజూరైన 45 రోజుల్లోగా నిర్మాణం ప్రారంభం కాకుంటే ఇల్లు రద్దవుతుందని షరతు విధించడంతో లబోదిబోమంటున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధిదారుల ఎంపికపై ప్రజల్లో అయోమయ పరిస్థితి నెలకొన్నది. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నత్తనడకన కొనసాగుతున్నది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో 83 శాతం దరఖాస్తుల పరిశీలనే పూర్తైంది.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే నత్తనడకన నడుస్తున్నది. దరఖాస్తుల పరిశీలన నిర్దేశించుకున్న లక్ష్యానికి దూరంగా ఉంది. సర్వర్ సతాయింపులు, నెట్వర్క్ సమస్యల వంటి కారణాలతో ఆలస్యమవుతున్�
జిల్లాలోని పేదలు సొంతింటి కోసం ఎదురు చూస్తున్నారు. చాలామంది అప్పోసప్పో చేసి స్థలాలు కొనుగోలు చేశారు. ఇందిరమ్మ పథకంలో నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో.. ఇంటి నిర
రాష్ట్ర ఖజానాకు ఆదాయం పడిపోతుండటంతో సర్కారు ఆందోళనలో పడిపోయింది. గత ఏడు నెలల్లో కీలక రంగాల నుంచి అంచనాలకు తగ్గట్టుగా ఆదాయం రాకపోవడం, నిరుడితో పోల్చితే వృద్ధిరేటు సగానికి పడిపోవడంతో తలపట్టుకున్నది.
లోక్సభ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు హడావుడిగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. ఇప్పటికీ మార్గదర్శకాలను రూపొందించలేదు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామని చెప్పినా.. పట్టణ ప్రాంతాలకు ఎన్�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడత గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కాబోతున్నది. గ్రామాల్లో సొంత జాగ ఉన్నవారికే తొలుత దీనిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకు�
సొంత జాగా, ఆహారభద్రత కార్డు ఉన్నవారికే ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఆర్థికసాయం మం జూరు చేస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇం డ్ల పథకానికి ప్రభుత్వం హడ్కో నుంచి రూ.3 వేల కోట్ల రుణం సేకరించనున్నది. ఇందుకు రాష్ట్ర హౌసింగ్ బోర్డుకు అనుమతి ఇస్తూ మంగళవారం ఉత్తర్వు లు జారీ చేసింది.
Indiramma Housing Scheme | సొంత ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు అందజేసే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఈ పథకాన్ని 11న ప్రారంభించాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు. అవసరమై�