ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో తమకు అన్యాయం చేశారని పేర్కొంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామానికి చెందిన హరిజన, గిరిజనులు మంగళవారం నిరసన తెలిపారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని, నాలుగు రూములుగా, పెద్దగా కట్టుకుంటే మాత్రం బిల్లులు రావని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
Indiramma Houses | నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన చిన్నోనిపల్లి రిజర్వాయర్ నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నిర్వాసితు�
MLA Vakiti Srihari | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా చేపడతామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.
Collector Rahul Raj | ఇవాళ సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నుండి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ వికాసంపై అదనపు కలెక్టర్ నగేష్ కలిసి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం, ఇంది�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, భూగర్భజలాల రీచార్జ్ కార్యాచరణ ప్రణాళికపై శుక్రవారం కలెక్టరేట్లో ఐటీడీఏ పీవో ఖుష్బూ గు
హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో �
Indiramma Houses | ఇవాళ రామాయంపేట మండలం దామరచెర్వుకు విచ్చేసిన జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాణిక్యం గ్రామంలో నిర్మాణం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి లబ్దిదారులను, రామాయంపేట ఎంపీడీవో, కా
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ధర్మరావుపేట మోడల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి శుక్రవారం ముగ్గుపోసి ప్రారంభించారు.