భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి పంచాయతీ మహ్మద్నగర్ గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు రాకపోవడంతో మంగళవారం గ్రామంలో సర్వేకు వచ్చిన అధికారులపై గ్రామస్తులు, మహిళలు ఆగ్రహం వ్
Indiramma houses | ఇల్లంతకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో అనర్హులకు ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ మహిళలు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఆందోళనలు తీవ్రతరం చేసిన మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కేందుకు ప్రయత్నించగా వారిని పోలీస�
ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ పనులను వేగవంతం చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్లు భూమిలేని నిరుపేదలకే ఇవ్వాలని సీపీఎం నల్లగొండ జిల్లా చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ అన్నారు. సోమవారం చండూరు మండల కేంద్రంలో తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్�
Indiramma Houses | మా పార్టీ మా ఇష్టం. ఇందిరమ్మ ఇండ్లు మా ఇష్టం ఉన్నవారికి ఎవరికైనా ఇస్తామంటూ గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు , కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారని నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చౌదర్పల్లి గ్రామస�
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను అధికార పార్టీ నాయకులు తమ ఇష్టానుసారం ఇంట్లో కూర్చుని ఎంపిక చేస్తున్నట్లు సూర్యాపేట జిల్లా అర్వపల్లి సీపీఎం మండల కార్యదర్శి వజ్జె శ్రీనివాస్ తెలిపారు. అర్హులక
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో ఉన్న నిరుపేదలు 807 మందికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 75 గజాల చొప్పున ఇంటి స్థలం ఇచ్చింది. ఆ లబ్ధిదారులకు ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇ�
Indiramma houses | కామారెడ్డి బిబిపేట్ (దోమకొండ )ఏప్రిల్ 26 : అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.
‘మా గ్రామానికి కేవలం నాలుగు ఇండ్లు మాత్రమే మంజూరు చేశారు. ఇస్తే 60 ఇండ్లు ఇయ్యండి.. లేదంటే ఈ నాలుగు కూడా రద్దు చేయండి’ అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం ఇందిరమ్మ గ్రామ కమిటీ స�
అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, అర్హత లేని వారిని ఎంపిక చేస్తే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సేవ్ కొత్తగూడెం - సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ హెచ్చరించారు.
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్తో కలిసి బుధవారం కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ ఇంటి నమూనా న
నిరుపేదలమైన తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయకుండా అధికార పార్టీ నాయకులకే మంజూరు చేశారని ఆరోపిస్తూ చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామానికి చెందిన నిరుపేదలు రోడ్డెక్కి మంగళవారం నిరసన తెలిపారు.