పెద్ద కొడప్ గల్ (పిట్లం), మే 22 : కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గురువారం భూమి పూజ చేశారు. అనంతరం ఇండ్ల నిర్మాణ పన
నల్లగొండ జిల్లా కనగల్ మండలం తేలకంటిగూడెంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం కలిశారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వివరాలను సేకరించారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో కాంగ్రెస్ ప్రభుత్వం మెలికల మీద మెలికలు పెడుత్నుది. ఎప్పుడో ఏండ్ల కింద మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల జాబితాను ప్రస్తుత యాప్లో అప్లోడ్ చేసి, వారికి ఇప్పుడు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న
గత బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో స్థలం లేని అత్యంత నిరుపేదలను గుర్తించి పక్కాగా సర్వే చేసి స్థలమిచ్చేందుకు లబ్ధిదారులను ఎంపిక చేసింది. �
BPL category | దారిద్ర్య రేఖకు దిగువన వున్న వారికే ఆయా పథకాల ద్వారా లబ్ది చేకూరేలా వార్డు అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి నమోదు చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఎ�
ప్రభుత్వ నిబంధనలు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శాపంగా మారుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపికచేశారు. అయితే, ఇందిరమ్మ ఇండ్లు 400 నుంచి 600 చదర�
గట్టుప్పల్ మండల పరిధిలోని అంతపేట గ్రామంలో ఉన్న నిరుపేదలకు ఇంటి స్థలం పాటు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. గురువారం స్థానిక ఆ�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పారదర్శకత లోపించిందని బీజేపీ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు గొడుగు శ్రీధర్ అన్నారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్ మేనేజర్ ప్రసాద్ను కలిసి పా
అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవిస్తున్న గూడులేని చెంచులకు 10 వేల ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని వినోబానగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ము�
రూ.50 వేలు తీసుకొని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. లబ్ధిదారులను కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ఇండ్లల్లో కూర్చొని ఎంపిక చేస్తున్నారని మ
నిబంధనలకు విరుద్ధంగా సొంతిండ్లు ఉన్న వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంపై జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో దళితులు నిరసన తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక జాబితాను సర్వే చేసేందుకు శనివారం అధికారులు రెండు ట