నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలో గుండ్లోరిగూడెం గ్రామంలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి వెనకడుగు వేస్తున్నారు. గృహ విస్తీర్ణం 600 చదరవు అడుగులకు పరిమితం చేయడం, దీనికి తోడు సిమెంట్, ఇసుక, �
రాజకీయాలతో సంభంధం లేకుండా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్ఎస్ పా�
Indiramma houses | కాంగ్రెస్ ప్రభుత్వం అర్భాటంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కడ్తాల్ మాజీ సర్పంచ్ లక్షీనర్సింహారెడ్డి విమర్శించారు.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో శనివారం పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిరసన సెగ తగిలింది. పాతర్లపాడులో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో జరిగిన అవకతవకలపై గ్రామస్థులు పొంగులేటిని నిలదీశారు.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో శనివారం పర్యటిస్తున్న రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిరసన సెగ తగిలింది. మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపి�
తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్ర
Indiramma houses | గ్రామ సభలు నిర్వహించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను అధికారులు గుర్తించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు.
పెద్ద కొడప్ గల్ (పిట్లం), మే 22 : కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గురువారం భూమి పూజ చేశారు. అనంతరం ఇండ్ల నిర్మాణ పన