గట్టుప్పల్ మండల పరిధిలోని అంతపేట గ్రామంలో ఉన్న నిరుపేదలకు ఇంటి స్థలం పాటు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. గురువారం స్థానిక ఆ�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పారదర్శకత లోపించిందని బీజేపీ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు గొడుగు శ్రీధర్ అన్నారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్ మేనేజర్ ప్రసాద్ను కలిసి పా
అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవిస్తున్న గూడులేని చెంచులకు 10 వేల ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని వినోబానగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ము�
రూ.50 వేలు తీసుకొని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. లబ్ధిదారులను కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ఇండ్లల్లో కూర్చొని ఎంపిక చేస్తున్నారని మ
నిబంధనలకు విరుద్ధంగా సొంతిండ్లు ఉన్న వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంపై జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో దళితులు నిరసన తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక జాబితాను సర్వే చేసేందుకు శనివారం అధికారులు రెండు ట
ఇందిరమ్మ ఇల్లు వస్తదని ఉన్న ఇల్లు కూల్చుకున్నామని, ఇప్పుతు తమ పరిస్థితి ఏమిటని పలువురు పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి క�
తెలంగాణలో పేదల సొం తింటి కల సాకారం చేసేందుకు ప్రారంభించిన ఇం దిరమ్మ ఇండ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు. వింత సమస్యతో లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. నిరుపేదలు సొంత స్థలం ఉండి నిర్మించుకుంటున్న ఇండ్ల విషయంల
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అనర్హులను ఎంపిక చేశారని నాగిరెడ్డిపేట మండలంలోని వదల్పర్తిలో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అర్హులని కాదని, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని ఎంపిక చేశారని పంచాయ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం చంద్రుతండా గ్రామ పంచాయతీ పరిధిలో గల చంద్రుతండా, రాజుతండా, సూర్యతండా, గోపియతండాలో పలువురి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి. ఇందిరమ్మ కమిటీ అధ�
Indiramma houses | ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారపుకుంటతండాలో విచారణకు వచ్చిన డిప్యూటీ తహసీల్దార్ నర్సయ్య, తండా కార్యదర్శి గుగులోత్ రాజును గ్రామస్త