Indiramma houses | బయ్యారం మండలం నామలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు అధికారులు వెనక్కి తీసుకోవడంతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది.
కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల ఆయకట్టు చివరి ప్రాంతం రైతులకు సాగునీరు అందించేందుకు పదుల కొద్ది ఎత్తిపోతలు మంజూరు చేయించానని చెప్పుకొనే మంత్రి ఉత్తమ్ మాటలు గాలి కబుర్లేనని, ఇప్పటికీ ఒక్కటి కూడా పూర్
మండల పరిధిలోని కరీంపూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా సాగింది. అధికారుల సమన్వయం లోపించినట్లుగా కనిపించింది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో చాల మంది పేర్లు జాబితాలో రాకపోవడంతో గందరగోళం నెలకొన
జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామ సభలో రచ్చరచ్చ జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల సర్వే సందర్భంగా అర్జీదారుల నుంచి కారోబార్ శ్రావణ్కుమార్, కార్యదర్శి రాజిరెడ్డి 500 చొప్పున వసూలు చేశారంటూ గ్రామస్తులు ఆగ్రహ
ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని ఆరో వార్డులో రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక అస్తవ్యస్తంగా మారింది. ఏడాది కిందట ప్రజలు ఈ పథకాల కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు అందజేశా�
Kadiyam Srihari | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలు(Grama sabhalu) అభాసు పాలవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఫైర్ అవుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలో గ్రామసభల నిర్వహణపై అధికారుల్లో గుబులు నెలకొంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తున్నది. గ్రామాల్లోని ప్రజలు గ్రామసభలను అడ్డుకుంటారని, అధిక�
పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. వచ్చే నాలుగేండ్లలో దశలవారీగా అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకాల తీరుతెన్నులపై నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధికారులతో ఆదివారం నిర్వహించిన సమన్వయ సమావేశం �
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో కాంగ్రెస్ కార్యకర్తలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రతి నియోజకవర్గం నుంచి సగటున 2.18 లక్షల దరఖాస్తులు రాగా, ఇండ్లు 3,500 మా
ప్రభుత్వ పథకాల కోసం అర్హులైన ప్రతి లబ్ధిదారుడిని గుర్తించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం సిరికొండ మండలంలోని రాయిగూడ, పొన్న, సిరికొండలో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రైతుభరోసా, రేషన్ కార్డ�
అర్హులందరికీ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేస్తామని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ఆదివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా ప్రజాప్రతిని�
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్.. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిస�