పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ పథకం ఇంటింటి సర్వేను సాంకేతిక సమస్య వెంటాడుతోంది. యాప్ సక్రమంగా పని చేయకపోవడంతో సర్వే సిబ్బంది నానా ఇబ్బంది పడుతున్నారు. ఇదే పర�
అధికారంలోకి వస్తే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఏడాది గడచినా ఆచరణపై దృష్టిపెట్టలేదు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వానికి అందిన దరఖాస్తులు ఏమయ్యాయో? లబ్ధదారుల ఎంప�
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన నివాసంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
మిడ్ మానేరు నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. స్టేట్ రిజర్వు కోటా కింద మంజూరు చేసిన ఈ ఇండ్లకు అర్హత నిబంధనలను సడలించారు. లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి రూ.5 లక�
ఇందిరమ్మ ఇండ్ల ప థకం నిరంతర ప్రక్రియ అని, త్వరలో నే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. బుధవారం గాంధీభవన్లో ని ర్వహించిన ముఖాముఖి, దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన మా ట�
ఇందిరమ్మ గ్రామ కమిటీల్లో రాజకీయ జోక్యాన్ని నివారించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని ములకపాడు సెంటర్లో ఆదివారం నిర్వహించిన ఆ పార్టీ సమావ�
Indiramma houses | కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఏ ముహుర్తాన అధికారం చేపట్టిందో తెలియదు కానీ, పది నెలల పాలనలో ఏ ఒక్క పనిని సక్రమంగా చేయడం లేదు. ఇల్లు అలకగానే పండగ కాదనే తత్వం ఆ పార్టీకి ఇప్పుడిప్పుడే బోధపడుతున్నది.
పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా రేగోడ్ మండలం లింగంపల్లి రైతు వేదిక వద్ద నిర్వహించిన సమావేశానికి ఆయతోపాటు జహీరాబాద్ ఎంపీ సురేశ�
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిర్మల్ ఎమ్మెల్యే ఏ మహేశ్వర్రెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ �
‘మాది ప్రజా పాలన’ అంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు.. నిజంగా ప్రజలు ఉండాల్సిన చోట వారిని ఉండనీయడం లేదు. ప్రజలను పక్కకు నెట్టి వారే కుర్చీలు వేసుకొని మరీ కూర్చుంటున్నారు. నిరుపేదలకు ఇళ్లు ఇచ్చేందుకే
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏర్పాటు చేసిన వార్డు స్థాయి కమిటీల్లో తాము ఇచ్చిన పేర్లు కాకుండా కాంగ్రెస్ నాయకుల పేర్లను చేర్చడంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయమై వారు మున్సిపల్ కా