ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టిస్తామని, అందుకు అయ్యే ఖర్చులో 5 లక్షల రూపాయలను దశల వారీగా లబ్దిదారులకు అందిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. ఏడాది పాలన పూర్త య్యే సమయానికి ప�
ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న రీసోర్స్ పర్సన్ అనితను సస్పెండ్ చేస్తూ మూసాపేట ఉప కమిషనర్ వంశీకృష్ణ ఉత్వరులు జారీ చేశారు. బుధవారం ‘�
గ్రేటర్లో ఇందిరమ్మ ఇండ్ల సర్వే ముమ్మరంగా కొనసాగుతుందని, గ్రేటర్ వ్యాప్తంగా 10,70,463 అప్లికేషన్ల సర్వేలో 2570 లాగిన్లను క్రియేట్ చేసినట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 42,59,940 ఇండ్ల సర్వేను ఇప్పటి వ�
అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మంది
ఇందిరమ్మ ఇల్లు కోసం ఒక్కొక్కరి నుంచి రూ.500 చొప్పున వసూలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే అధికారి టీఏ ప్రసాద్ సస్పెండ్ అయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం దౌత్పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, నియోజకవర్గం అభివృద్ధికి నిధులు అడుగుదామని ఇంటికి వచ్చిన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఉల్టా క్లాస్ పీకి పంపినట్టు సమాచారం.
ఇందిరమ్మ ఇండ్ల్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంటుందని,
పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ పథకం ఇంటింటి సర్వేను సాంకేతిక సమస్య వెంటాడుతోంది. యాప్ సక్రమంగా పని చేయకపోవడంతో సర్వే సిబ్బంది నానా ఇబ్బంది పడుతున్నారు. ఇదే పర�
అధికారంలోకి వస్తే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఏడాది గడచినా ఆచరణపై దృష్టిపెట్టలేదు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వానికి అందిన దరఖాస్తులు ఏమయ్యాయో? లబ్ధదారుల ఎంప�
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన నివాసంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
మిడ్ మానేరు నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. స్టేట్ రిజర్వు కోటా కింద మంజూరు చేసిన ఈ ఇండ్లకు అర్హత నిబంధనలను సడలించారు. లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి రూ.5 లక�