Indiramma House | ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతపట్ల గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ పథకం ఇళ్లను పేదవారికి మాత్రమే మంజూరు చేయాలని 13వ డివిజన్ బీఆర్ఎస్ ఇంచార్జ్ మహమ్మద్ అక్బర్ నవాజుద్దీన్ అన్నారు. ఆయన మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ను బుధవారం కలిసి �
బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా ఉన్నాడన్న ఉద్దేశంతో గుండాల మండలం పాచిల్ల గ్రామానికి చెందిన పందుల రమేశ్కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు. దళిత కుటుంబానికి చెందిన పందుల రమేశ్ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబ
ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జాబితాలో అనర్హుల పేర్లు ఎలా చేర్చుతారని ఆగ్రహం వ్య క్తంచేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు శుక్రవారం పంచాయతీ కార్య
కాంగ్రెస్ సర్కార్ ఓ నిరుపేదపై కక్షగట్టింది. బీఆర్ఎస్ సభకు వెళ్లాడనే కారణంతో ఇందిరమ్మ ఇల్లు కట్ చేసింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్నది. గుర్రంపోడ్ మండలం పాల్వాయికి చెందిన ముండ్ల సాయిది న�
Indiramma house | చిగురుమామిడి, మే 2: ఇల్లిస్తామంటే ఆశగా దరఖాస్తు చేసుకున్నామని, తామంతా అర్హులమని, తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని బాధితులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మండలంలోని సుందరగిరి గ్రామంలో శుక్రవారం చోటుచేస�
ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల గొడవలు చోటుచేసుకున్నాయి. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగాపురంలో ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాను ఎంపీడీవో ప్రదర్శించగా, కొందరు తమ పే
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తమకు ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిషత్ కార్యాలయం ఎదుట బుధవారం దివ్యాంగులు నిరసన తెలిపారు.
Indiramma House | ఇది ప్రజా పాలన.. ప్రజల ప్రభుత్వం.. పార్టీలకు అతీతతంగా పారదర్శకంగా పని చేస్తాం.. అర్హులైతే చాలు.. మీ ఇంటి గడప దాకా వచ్చి పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందజేస్తాం.. ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా ఇల్�
Indiramma House | సొంత ఇళ్లు లేని వారిని మొదట గుర్తించాలని, వారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం లబ్ధిదారుల అర్హత పరిశీలించేందుకు అధిక
“మొక్కలు నాటాలి.. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిది.. ఇంటికి ఐదు మొక్కలు పెంచాలి” అంటూ ప్రతి ప్రభుత్వ సమావేశాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులే , మొక్కల పాలిట శాపంగా మారారు.
‘గరీబుల ఇండ్లకు ఇందిరమ్మ పేరు అడ్డంకిగా మారనున్నదా?’ అంటే.. బీజేపీ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలనుబట్టి ‘అవును’ అనే అనిపిస్తున్నది. ఇతర రాష్ర్టాల్లో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పేదల గృహనిర్మాణ �