నిరుపేదలకు సొంత ఇంటి కల నిజం చేస్తూ వారి కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి అన్నారు. శుక్రవారం మరికల్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.
Indiramma House | తాటి కమ్మలతో వేసుకున్న పూరి గుడిసెలో ఉంటున్నప్పటికీ ఇతనికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు. అందుకు కారణం బిజెపి పార్టీలో కార్యకర్తగా ఉన్నాడని ఉద్దేశంతో.
MLA Madhusudhan Reddy | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేస్తే సకాలంలో బిల్లులు అందజేస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చెప్పారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపురంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఆమె అత్త, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి గ్రామస్థుల నుంచి నిరసనసెగ తగిలింది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కోరిన ఒక సాధారణ మహిళను కాంగ్రెస్ పార్టీ నాయకుడు దూషించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
అర్హులైన పేదలను ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేయడంలో రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నేతల జోక్యం తగదని, అర్హులను ఎంపిక చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అధికారులపై జిల్లా కలెక్ట�
Indiramma House | ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వికలాంగుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టాడు.
MLA Ramachandra Naik | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు అందజేస్తున్న ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం సాధ్యం కాదు అని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయ
Indiramma House | ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతపట్ల గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ పథకం ఇళ్లను పేదవారికి మాత్రమే మంజూరు చేయాలని 13వ డివిజన్ బీఆర్ఎస్ ఇంచార్జ్ మహమ్మద్ అక్బర్ నవాజుద్దీన్ అన్నారు. ఆయన మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ను బుధవారం కలిసి �
బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా ఉన్నాడన్న ఉద్దేశంతో గుండాల మండలం పాచిల్ల గ్రామానికి చెందిన పందుల రమేశ్కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు. దళిత కుటుంబానికి చెందిన పందుల రమేశ్ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబ
ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జాబితాలో అనర్హుల పేర్లు ఎలా చేర్చుతారని ఆగ్రహం వ్య క్తంచేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు శుక్రవారం పంచాయతీ కార్య