ఎమ్మెల్యే వేముల వీరేశం పోలీసుల సాయం లేకుండా, వ్యాపారవేత్తల దగ్గర నుంచి డబ్బు గుంజకుండా, ఆయన చేసిన అభివృద్ధినే రెఫరెండంగా పెట్టి, మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాకుండా అడ్డుకొని, అప్ప
ఇందిరమ్మ ఇళ్ల గిరిజన లబ్ధిదారులపై కాంగ్రెస్ నేతలు కక్ష కట్టారు. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశారన్న అనుమానంతో ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేశారు. వారి ఇండ్లు కట్టొదంటూ తా�
పేదల సంక్షేమమే లక్ష్యమని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ ప్రభుత్వం వారిపైనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. ఏండ్లుగా ఎలాంటి రంది లేకుండా నివసిస్తున్న వారిపై దాష్టీకం ప్రదర్శిస్తున్నది. ఏకంగా వేలాది ఇం డ్�
గృహజ్యోతి పథకం అమలు లోపభూయిష్టంగా ఉన్నదని, సాంకేతిక సమస్యలతో అర్హులకు పథకం అందడంలేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళమెత్తారు. ఇందిరమ్మ ఇండ్లకు కొత్త కనెక్షన్లు ఇవ్వడంలేదని ప్రభుత్వాన్ని ప్ర�
గంబీరావుపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మద్దెల రాజనర్సు ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్యూఐ గంభీరావుపేట పట్టణ అధ్యక్షుడు నుండి మొదలు కుని ఉమ
ఆమనగల్లులోని శ్రీ లక్ష్మీ గార్డెన్లో బుధవారం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే కసిరెడ్డి
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గోపాలగిరిలో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులో గందరగోళం నెలకొన్నది. ఇల్లు ఒకరు కడితే.. బిల్లు మరొకరి ఖాతాలో జమ చేశారు.
ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇంటి పిల్లరు గుంతలో పడి చిన్నారి పుష్ప(5) మృత్యువాత పడింది. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని వేణునగర్కు చెందిన ఆత్రం రాము-రేణు కలకు పక్ష
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడిపై కాంట్రాక్టర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. డబ్బుల కోసం ఏకంగా చెట్టుకు కట్టేశాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకున్నది.
‘ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్తే ఉన్న రేకుల ఇల్లు తొలగించిన. బేస్మెంట్ వరకు కొత్తగా కట్టిన.. ఇప్పుడు ఇల్లు రాలేదంటున్నరు’ అని ఓ నిరుపేద కన్నీరుపెట్టుకున్నాడు.