IndiGo | విమానాల్లో కొందరు ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు ఇటీవలే తరచూ చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
దేశ వ్యాప్తంగా ఇండిగో విమాన ప్రయాణికులు శనివారం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వెబ్సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ కాలేదు. టిక్కెట్లు తీసుకున్న వారు గంటల కొద్దీ చెక్ఇన్ల కోసం వేచి చూడాల్సి వచ్చింది. �
IndiGo | దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)లో సాంకేతిక సమస్య తలెత్తింది (massive system slowdown). దీంతో దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది.
Indigo | ముంబై నుంచి దోహా వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆదివారం ముంబై - దోహా విమాన సర్వీసు బయలుదేరడానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది.
IndiGo | ముంబయి నుంచి ఫుకెట్ వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం మలేషియాలోని పెనాంగ్కు మళ్లించారు. ఫుకెట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ముంబయి నుంచి ఫు
Domestic Air Traffic | గత నెలలో 1.29 కోట్ల మందికి పైగా ప్రయాణికులు దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించారు. గతేడాదితో పోలిస్తే 7.3 శాతానికి పైగా వృద్ధి పెరిగింది.
దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో లాభాలకు ఖర్చుల సెగ గట్టిగానే తగిలింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 12 శాతం తగ్గి రూ.2,728.8 కోట్లకు పరిమితమైంది.
ఇండిగో ఫ్లైట్కు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. శనివారం 172 మంది ప్రయాణికులతో చెన్నై నుంచి ముంబై బయల్దేరిన ఇండిగో ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
ముంబై విమానాశ్రయంలో వింత ఘటన చోటుచేసుకొన్నది. ముంబై నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో విమానంలోని అన్ని సీట్లు నిండిపోయాయి. టేకాఫ్కు ఫ్లైట్ సిద్ధమైంది.