IndiGo | దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో కేంద్రం రంగంలోకి దిగింది. సంక్షోభం నేపథ్యంలో ఇండిగో సీఈవో (IndiGo CEO) పీటర్ ఎల్బర్స్ (Pieter Elbers)ను తొలగించాలని యోచిస్తున
IndiGo | దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గత ఐదు రోజుల నుంచి ఎయిర్పోర్టులు అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల కంటే అధ్వాన్నంగా మారిపోయాయని విమర్�
IndiGo: ఓ నైజీరియా మహిళ.. ఇండిగో కౌంటర్ వద్ద హంగామా చేసింది. విమానం రద్దు కావడంతో.. అరుపులు, కేకలు పెట్టింది. ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతున్నది.
Actor Naresh | దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్లైట్లు ఆలస్యమవడం, రద్దు కావడంతో ఎయిర్పోర్టుల్లో గందరగోళం నెలకొంది.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో (IndiGo) సంక్షోభం కొనసాగుతున్నది. వరుసగా ఐదో రోజూ పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. శంషాబాద్కు రావాల్సిన 26 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 43 విమానాలు క్యాన్సల్ అయ్యా
రూ.లక్ష, రూ.90 వేలు, రూ.55 వేలు.. ఇవి శుక్రవారం భారత్లోని విమాన టికెట్ల ధరలు. నిర్వహణ లోపాలతో వందలాది ఇండిగో విమాన సర్వీసుల రద్దు శుక్రవారం కూడా కొనసాగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడగా, టికెట్ రేట్లు మాత్
ప్రయాణికుల విమానాల కోసం 2024 జనవరిలో డీజీసీఏ భారీ స్థాయిలో మార్పులను తీసుకువచ్చింది. ప్రయాణికుల భద్రతను పెంచే ఉద్దేశంతో పైలట్లు, సిబ్బందికి తగినంత విశ్రాంతిపై దృష్టి పెడుతూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. �
కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు, వాటిని పాటించడంలో ఇండిగో కంపెనీ ఉదాసీనత.. వెరసి దేశీయ విమాన ప్రయాణికులకు గడిచిన నాలుగు రోజులుగా చుక్కలు కనిపిస్తున్నాయి. దేశీయంగా అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమా
IndiGO CEO : ఓవైపు నష్టాలు.. మరోవైపు ప్యాసింజర్స్ కష్టాలపై శుక్రవారం ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బెర్స్ (Pieter Elbers) కీలక ప్రకటన చేశారు. ఊహించని అంతరాయానికి తమను క్షమించాలని కోరిన ఆయన.. శుక్రవారం ఒక్కరోజే వెయ్యికిపైగా విమానా�
IndiGo : దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)లో నెలకొన్న సంక్షోభం, విమానాల రద్దుతో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పలు విమానాశ్రయాల్లో వందలాది మంది ప్రయాణికులు పడిగాపులు కా
IndiGo | ఇండిగో సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. సంక్షోభానికి కారకులైన వారిని గుర్తించి, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరి�