భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణ అధ్యాయం నమోదైంది. యువ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. ఎన్నాళ్లుగానో అందని ద్రాక్షలా ఊరిస్తున్న ప్రపంచ టూర్-1000 టోర్నీ డబుల్స్ టైటిల్�
ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న భారత షట్లర్లు మరో టోర్నీకి సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఇండోనేషియా ఓపెన్లో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ బరిలోక�
భారత స్టార్ షట్లర్లు సింగపూర్ ఓపెన్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. ఇప్పటికే పీవీ సింధు, లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ పరాజయం పాలవగా.. స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి కూ
థాయ్లాండ్ ఓపెన్లో భారత షట్లర్ల జోరు కొనసాగుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో అంతగా అనుభవం లేకపోయినా కిరణ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్లో కిరణ్ 21-11, 21-19 తేడాతో వెంగ్హాంగ్�
భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి స్విస్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో ఆదివారం సాత్విక్-చిరాగ్ జంట 21-19
రెండు దశాబ్దాలకు పైగా ఊరిస్తున్న ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ టైటిల్ వేటకు భారత షట్లర్లు సిద్ధమయ్యారు. పుల్లెల గోపీచంద్ తరువాత ఈ టైటిల్ దక్కించుకునేందుకు భారత ఆటగాళ్లు పోరాడుతూనే ఉ�
పోలిష్ ఓపెన్ సింగిల్స్ టైటిళ్లు కైవసం న్యూఢిల్లీ: పోలిష్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్లు అనుపమ ఉపాధ్యాయ, కిరణ్ జార్జ్ చాంపియన్లుగా అవతరించారు. మహిళల సింగిల్స్ టైటిల్ను అనుపమ చే�
Kashyap | భారత స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ గాయంతో ఆటకు దూరమయ్యాడు. గతంలో కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకంతో సత్తాచాటిన కశ్యప్.. పిక్క గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే అతను ఆరు వారాలపాటు
హుయెల్వా (స్పెయిన్): భారత యువ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో బోణీ కొట్టాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ 13-21, 21-18, 21-19తో లాంగ్ అంగుస్ (హాంకాంగ్)ప�
న్యూఢిల్లీ: ఆల్ ఇంగ్లండ్ టోర్నమెంట్ ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నది. అయితే ఆ టోర్నీ ప్రారంభానికి ముందే.. భారత షట్లర్లు ముగ్గురికి కరోనా వైరస్ సంక్రమించినట్లు తెలుస్తోంది. ముగ్గురు ఆటగాళ్ల�