ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో మకావుతో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించిన భారత షట్లర్లకు రెండో మ్యాచ్లో పరాభవం ఎదురైంది. గురువారం ఇక్కడ జరిగిన గ్రూప్-డీ పోరులో భారత్ 2-3తో దక్షిణ కొరియా చేతిల�
గత కొంతకాలంగా అంతర్జాతీయ వేదికలపై నిరాశపరుస్తున్న భారత షట్లర్లు మరోసారి తమ వైఫల్య ప్రదర్శనను కొనసాగించారు. ఇండోనేషియా మాస్టర్స్లో లక్ష్యసేన్తో పాటు సాత్విక్-చిరాగ్ జోడీ ప్రిక్వార్టర్స్లోనే ఓడట�
సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్-300 టోర్నీలో భారత షట్లర్ల హవా కొనసాగుతున్నది. గత కొన్నేండ్లుగా గాయాలకు తోడు ఫామ్లేమితో సతమతమవుతున్న స్టార్ షట్లర్ పీవీ సింధు మళ్లీ గాడిలో పడింది. టోర్నీలో ఫైనల్లోకి దూ�
Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే మనుభాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్లో విడిగా ఒకటి, 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ ఈవెంట్లో సరబ్జోత్ �
యూఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రోజు భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో భారత ద్వయం కృష్ణ ప్రసాద్-సాయి ప్రతీక్.. 21-14, 21-12తో స్కాట్ గైల్డియ-పాల్ రియాండ్స�
థామస్ కప్ ఫైనల్స్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత షట్లర్లు జోరు కొనసాగిస్తున్నారు. చెంగ్డూ (చైనా) వేదికగా జరుగుతున్న ఈ ఈవెంట్లో భాగంగా భారత్ 5-0 తేడాతో ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించి క్వార�
సీనియర్ల గైర్హాజరీలో యువ భారత షట్లర్లు అదరగొడుతున్నారు. చెంగ్డూ (చైనా) వేదికగా జరుగుతున్న ఉబర్ కప్లో ఆదివారం మన అమ్మాయిలు.. 4-1 తేడాతో సింగపూర్ను చిత్తుగా ఓడించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నారు
సీజన్ ఆరంభ టోర్నీలో భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి విజృంభిస్తున్నారు. మలేషియా ఓపెన్లో వరుస విజయాలు నమోదు చేసుకున్న ఈ జోడీ ఫైనల్కు దూసుకెళ్లింది.