సొంతగడ్డపై ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ తొలి రోజే భారత షట్లర్లు అద్భుత ప్రదర్శన చేశారు. యువ ఆటగాడు ఆయుష్ శెట్టి ఫస్ట్ రౌండ్లోనే వరల్డ్ నంబర్ వన్, డిఫెండింగ్
కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు అష్మిత చాలిహా, రక్షిత శ్రీ రామ్రాజ్ సెమీఫైనల్ చేరుకున్నారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 50వ ర్యాం�
భారత యువ షట్లర్ తన్వి శర్మ కొరియా మాస్టర్స్ టోర్నీని విజయంతో ఆరంభించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో తన్వి.. 21-16, 21-15తో యువాన్ అన్ కి (చైనా)ని ఓడించి ప్రిక్వార్టర్స్కు చేరింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు పీవీ సింధు, తన్వీ శర్మ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు 22-20, 21-12తో భారత్కే చెందిన ఇష�
బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్షిప్ తొలి మ్యాచ్లో సత్తాచాటిన భారత షట్లర్లకు రెండో మ్యాచ్లో నిరాశ ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగిన మహిళల జట్టుతో పాటు పురుషుల విభాగంలోనూ ఓటములు ఎ�
సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల జోరు కొనసాగుతున్నది. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న యువ షట్లర్ తన్విశర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సి�
ఇద్దరు భారత షట్లర్ల మధ్య జరిగిన క్వార్టర్స్ పోరులో లక్ష్యసేన్దే పైచేయి అయింది. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 టోర్నీలో లక్ష్య.. 23-21, 21-11తో భారత్కే చెందిన ఆయూశ్ శెట్టిపై విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లాడ�
హాంకాంగ్ బ్యాడ్మింటన్లో భారత షట్లర్లకు నిరాశే ఎదురైంది. గెలిచి టైటిళ్లతో మెరుస్తారనుకున్న సాత్విక్, చిరాగ్ జోడీతో పాటు లక్ష్యసేన్ రన్నరప్ టైటిళ్లతో సరిపెట్టుకున్నారు. ఆదివారం జరిగిన పురుషుల సి�
భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్స్లో శుభారంభం చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల, పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ విఘ్నాన్ని ఈ ఇద్�