హాంకాంగ్ బ్యాడ్మింటన్లో భారత షట్లర్లకు నిరాశే ఎదురైంది. గెలిచి టైటిళ్లతో మెరుస్తారనుకున్న సాత్విక్, చిరాగ్ జోడీతో పాటు లక్ష్యసేన్ రన్నరప్ టైటిళ్లతో సరిపెట్టుకున్నారు. ఆదివారం జరిగిన పురుషుల సి�
భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్స్లో శుభారంభం చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల, పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ విఘ్నాన్ని ఈ ఇద్�
ఈ నెల 25 నుంచి 31 దాకా పారిస్ వేదికగా ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో జరగాల్సి ఉన్న వరల్డ్ చాంపియన్షిప్స్లో భారత షట్లర్లకు కఠినమైన డ్రా ఎదురైంది.
బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో భారత షట్లర్ల జైత్రయాత్రకు ఫుల్స్టాప్ పడింది. గ్రూప్ దశలో అదరగొట్టిన భారత యువ షట్లర్లు.. కీలకమైన క్వార్టర్స్ పోరులో పోరాడి ఓడారు.
జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో భారత షట్లర్ల పోరాటం రెండో రౌండ్కే ముగిసింది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయంతో పాటు సింగిల్స్ విభాగాల్లో లక్ష్యసేన్, అనుపమ ఉపాధ్యాయ రెండో �
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో భారత షట్లర్ల పోరాటం రెండో రౌండ్ కూడా దాటలేదు. సింగిల్స్ విభాగంలో 8 మంది, డబుల్స్ ఈవెంట్స్లో నాలుగు జంటలు బరిలో నిలిచినా ఒక్కరంటే ఒక్కరూ ముందంజ వేయలేక చతికిల�
తైపీ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్-300 టోర్నీలో తమకంటే మెరుగైన ర్యాంకు కలిగిన షట్లర్లను మట్టికరిపించిన భారత యువ షట్లర్లు ఉన్నతి హుడా, ఆయుష్ శెట్టి పోరాటం సెమీస్లోనే ముగిసింది.
రెండ్రోజుల క్రితమే ముగిసిన ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో వైఫల్య ప్రదర్శన చేసిన భారత షట్లర్లు తిరిగి పుంజుకునేందుకు మరో టోర్నీ సిద్ధమైంది. మంగళవారం నుంచి స్విట్జర్లాండ్లోని బాసెల్ వ
ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో మకావుతో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించిన భారత షట్లర్లకు రెండో మ్యాచ్లో పరాభవం ఎదురైంది. గురువారం ఇక్కడ జరిగిన గ్రూప్-డీ పోరులో భారత్ 2-3తో దక్షిణ కొరియా చేతిల�
గత కొంతకాలంగా అంతర్జాతీయ వేదికలపై నిరాశపరుస్తున్న భారత షట్లర్లు మరోసారి తమ వైఫల్య ప్రదర్శనను కొనసాగించారు. ఇండోనేషియా మాస్టర్స్లో లక్ష్యసేన్తో పాటు సాత్విక్-చిరాగ్ జోడీ ప్రిక్వార్టర్స్లోనే ఓడట�