Trains Cancelled | మొంథా తుపాను, భారీ వర్షాల నేపథ్యంలో భారీగా రైళ్లు రద్దయ్యాయి. 127 రైళ్లను రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో 14 రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొంది.
Trains Cancelled | బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. వందకు పైగా రైలు సర్వీసులను రద్దు చేసింది. తొలుత 43 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. ఆ తర్వాత మరో 75కి పైగా రైళ్లను దక్షి�
IRCTC Website Down | ధంతేరస్, దీపావళి (Diwali ), ఛఠ్పూజ (Chhath Puja).. ఇలా వరుస పండుగలు రావడంతో పట్నం వాసులు పల్లెబాట పట్టారు. ఈ క్రమంలో రైలు టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా.. వారికి నిరాశే ఎదురైంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్,
Indian Railways | మన రైల్వే రిజర్వేషన్ ప్రయాణాలు హఠాత్తుగా రద్దు చేసుకొని మరో తేదీకి మార్చుకోవాల్సి వస్తే ఉసూరుమంటూ అప్పటికే బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసి కొత్త టికెట్లను బుక్ చేస్తుంటాం.
Automatic Signalling | దేశంలో నిత్యం లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్న భారత రైల్వే (Indian Railways) ఇప్పటికీ చాలాచోట్ల పాత విధానంలోనే సిగ్నలింగ్ వ్యవస్థ (Signalling System) ను అమలు చేస్తోంది.
Special Trains | దసరా, దీపావళి పండుగల రద్దీ నేపథ్యంలో 170 ప్రత్యేక రైళ్లు నడపుతామని దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు తిరుపతి-చర్లపల్లి (07481) మధ్య నాలుగు రైళ్లు, సెప్టెంబర్ 8వ తేదీ
రైళ్లలోని మరుగుదొడ్లు, వాష్ బేసిన్లలో నీటి కొరతకు సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేకు 1,00,280 ఫిర్యాదులు అందాయని కాగ్ నివేదిక పేర్కొంది. ఈ నివేదికను బుధవారం పార్లమెంట్లో సమర్పించారు.
Indian Railways | ప్రయాణికులకు కఠినమైన లగేజీ నిబంధనలు అమలు చేయడానికి రైల్వే శాఖ సిద్ధమవుతున్నది. ఇందుకోసం విమానాశ్రయాల తరహా విధానాన్ని అమలు చేయనున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. ప్రతిపాదిత నిబంధనల �
Heavy Rains | ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. గుంటూరు జిల్లాలో వరద నీరు రైలు పట్టాలపైకి వస్తుండటంతో.. ఆయా మార్గాల్లో రైళ్ల వేగం తగ్గించి నడపాలని ఆదేశించింది.
Indian Railways | ప్రయాణికులకు రైల్వే శాఖ (Indian Railways) గుడ్న్యూస్ చెప్పింది. రాబోయే ఫెస్టివల్ రష్ (Festival Rush)ను దృష్టిలో పెట్టుకొని ఓ సరికొత్త పథకాన్ని ప్రకటించింది.
Indian Railways | యూజర్లకు ఐఆర్సీటీసీ షాక్ ఇచ్చింది. దాదాపు 2.5కోట్లకుపైగా ఐడీలను డీయాక్టివేట్ చేసింది. ఈ విషయాన్ని కేంద్రం పార్లమెంట్లో ప్రకటించింది. రాజ్యసభ సభ్యుడు ఏడీ సింగ్ ప్రశ్నించారు.
Emergency Quota: ఈక్యూ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు ఇక నుంచి ఒక రోజు ముందుగానే తమ దరఖాస్తును సమర్పించుకోవాలి. ఎమర్జెన్సీ కోటా రూల్స్ను మార్చినట్లు రైల్వేశాఖ తెలిపింది.
Indian Railways | రైల్వే సేవల కోసం నానా రకాల యాప్లను ఉపయోగించలేక, వాటి లాగిన్, పాస్వర్డ్ వివరాలను గుర్తుపెట్టుకోలేక సతమతమవుతున్నారా? అయితే, ఈ ఇబ్బందులకు రైల్వే శాఖ తెరదించింది. భారతీయ రైల్వేలకు సంబంధించిన అన్న�
Indian Railway | భారతీయ రైల్వే కొత్త యాప్ ‘రైల్ వన్’ యాప్ని ప్రారంభించింది. ప్రయాణికులకు ఒకేచోట అన్ని సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో సూపర్ యాప్ని తీసుకువచ్చింది.