టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే ఇక నుంచి డబుల్ పెనాల్టీ కట్టాల్సిందే. రైల్వేశాఖ టికెట్ లేని ప్రయాణాలపై విధించిన ఫైన్ను రెట్టింపు చేసింది. ఇప్పటి వరకు రూ.250గా ఉంటే ఇప్పుడు రూ.500కు పెంచింది.
రైల్వే టికెట్ బుకింగ్ విధానంలో కొన్ని దశాబ్దాలుగా ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు రైల్వేశాఖ ఆగస్టు నుంచి సరికొత్త ‘ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్' ప్రవేశపెట్టనుంది.
Indian Railways | భారత రైల్వే మంత్రిత్వ శాఖ (Indian Ralway Ministry) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. టికెట్ బుకింగ్ విధానంలో గత కొన్ని దశాబ్దాలుగా ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఆగస్టు నుంచి సరికొత్త ‘ప్యాసి
Indian Railways : రైలు ప్రయాణికులకు శుభవార్త. త్వరలో భారతీయ రైళ్ల వేగం పెరగనుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాక నిర్ణయం తీసుకుంది. దేశంలోని మెయిల్స్, ఎక్స్ప్రెస్ రైళ్ల వేగం పెంచాలని నిర్ణయించింది. ఎక్కువ దూరం ప్రయాణిం�
అహ్మదాబాద్-ముంబై మధ్య నడవనున్న భారతదేశపు ప్రతిపాదిత బుల్లెట్ రైలు తొలి రూపాన్ని(ఫస్ట్ లుక్) న్యూఢిల్లీలోని రైల్వే శాఖ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు.
భారతీయ రైల్వేలో వెయిటింగ్ లిస్ట్ సమస్య ప్రయాణికులకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. రైల్వేలో నెలకొన్న ‘వెయిటింగ్ లిస్ట్ సంక్షోభం’తో కోట్లాది మంది ప్రయాణికులు రైలు ఎక్కలేకపోతున్నారని తాజాగా గణాంకాలు
South Coast Railway | విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
Railway Projects | రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిన్నచూపు చూపుతోందా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ప్రజలు. కొన్నేళ్లుగా రాష్ర్టానికి అన్యాయం జరుగుతూ ఉన్నా.. కేంద్ర మం�
Telangana Railway Projects | రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో కీలకమైన తెలంగాణ ప్రాంతంలో అనేక కొత్త లైన్లు ప్రతిపాదనలకే పరిమితం కాగా, మూడో లైన్ ముందుకు సా
E-Pantry | భారతీయ రైల్వే (Indian Railways) ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రైల్లో ఫుడ్ ఆర్డర్ చేసేందుకు ఐఆర్సీటీసీ (IRCTC) ఇ-ప్యాంట్రీ (E-Pantry) సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. తొలుత వివేక్ �
దేశంలోని వేర్వేరు నగరాల మధ్య 7 హైస్పీడ్ రైల్ కారిడార్లతోపాటు పశ్చిమ బెంగాల్లోని డంకుని, గుజరాత్లోని సూరత్ మధ్య కొత్తగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు కానున్నాయి.
హనుమకొండలో ఐదు రోజుల పాటు జరిగిన 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో చాంపియన్షిప్ శుక్రవారం ముగిసింది. పురుషుల విభాగంలో ఇండియన్ రైల్వేస్, మహిళల విభాగంలో మహారాష్ట్ర జట్టు టైటిల్ విజేతలుగా నిలిచాయి.
‘రైల్ వన్ యాప్'తో కొనుగోలు చేసే అన్రిజర్వ్డ్ టికెట్స్పై 3 శాతం డిస్కౌంట్ను ఆఫర్ చేస్తున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. 2026 జనవరి 14 నుంచి 2026 జూలై 14 వరకు ‘రైల్ వన్ యాప్' నుంచి డిజిటల్ చెల్లింపు�
మీరు రిజర్వేషన్ చేయించుకున్న రైలు మిస్సయ్యిందా, లేదా హఠాత్తుగా చేయాల్సిన ప్రయాణానికి రిజర్వేషన్ లేదా? ఆందోళన చెందొద్దు. అలాంటి వారి కోసమే భారతీయ రైల్వే కరెంట్ బుకింగ్/కరెంట్ అవైలబిలిటీ సౌకర్యాన్న