Special Trains | దసరా, దీపావళి పండుగల రద్దీ నేపథ్యంలో 170 ప్రత్యేక రైళ్లు నడపుతామని దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు తిరుపతి-చర్లపల్లి (07481) మధ్య నాలుగు రైళ్లు, సెప్టెంబర్ 8వ తేదీ
రైళ్లలోని మరుగుదొడ్లు, వాష్ బేసిన్లలో నీటి కొరతకు సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేకు 1,00,280 ఫిర్యాదులు అందాయని కాగ్ నివేదిక పేర్కొంది. ఈ నివేదికను బుధవారం పార్లమెంట్లో సమర్పించారు.
Indian Railways | ప్రయాణికులకు కఠినమైన లగేజీ నిబంధనలు అమలు చేయడానికి రైల్వే శాఖ సిద్ధమవుతున్నది. ఇందుకోసం విమానాశ్రయాల తరహా విధానాన్ని అమలు చేయనున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. ప్రతిపాదిత నిబంధనల �
Heavy Rains | ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. గుంటూరు జిల్లాలో వరద నీరు రైలు పట్టాలపైకి వస్తుండటంతో.. ఆయా మార్గాల్లో రైళ్ల వేగం తగ్గించి నడపాలని ఆదేశించింది.
Indian Railways | ప్రయాణికులకు రైల్వే శాఖ (Indian Railways) గుడ్న్యూస్ చెప్పింది. రాబోయే ఫెస్టివల్ రష్ (Festival Rush)ను దృష్టిలో పెట్టుకొని ఓ సరికొత్త పథకాన్ని ప్రకటించింది.
Indian Railways | యూజర్లకు ఐఆర్సీటీసీ షాక్ ఇచ్చింది. దాదాపు 2.5కోట్లకుపైగా ఐడీలను డీయాక్టివేట్ చేసింది. ఈ విషయాన్ని కేంద్రం పార్లమెంట్లో ప్రకటించింది. రాజ్యసభ సభ్యుడు ఏడీ సింగ్ ప్రశ్నించారు.
Emergency Quota: ఈక్యూ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు ఇక నుంచి ఒక రోజు ముందుగానే తమ దరఖాస్తును సమర్పించుకోవాలి. ఎమర్జెన్సీ కోటా రూల్స్ను మార్చినట్లు రైల్వేశాఖ తెలిపింది.
Indian Railways | రైల్వే సేవల కోసం నానా రకాల యాప్లను ఉపయోగించలేక, వాటి లాగిన్, పాస్వర్డ్ వివరాలను గుర్తుపెట్టుకోలేక సతమతమవుతున్నారా? అయితే, ఈ ఇబ్బందులకు రైల్వే శాఖ తెరదించింది. భారతీయ రైల్వేలకు సంబంధించిన అన్న�
Indian Railway | భారతీయ రైల్వే కొత్త యాప్ ‘రైల్ వన్’ యాప్ని ప్రారంభించింది. ప్రయాణికులకు ఒకేచోట అన్ని సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో సూపర్ యాప్ని తీసుకువచ్చింది.
రైలు టికెట్ చార్జీలు స్వల్పంగా పెరిగాయి. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ తరగతి టికెట్ చార్జీలను కిలోమీటరుకు 1 పైసా వంతున, అన్ని ఏసీ తరగతుల టికెట్ చార్జీలను కిలోమీటరుకు 2 పైసల వంతున రైల్వే శాఖ ప�
భారతీయ రైల్వే ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు నాణ్యతపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 23న వారణాసి-న్యూఢిల్లీ మార్గంలోని వందే భారత్ రైలు లోని సీ7 కోచ్లో ప్రయాణ�
రైల్వే టికెట్ ధరలు పెరగనున్నాయి. ప్రభుత్వం దీనిని అధికారికంగా ప్రకటించక పోయినా రైల్వే ఉన్నతాధికారి ఒకరు దీనిని వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణికులపై పెరిగిన చార్జీల భారం జూలై 1 నుంచి అ�
Train fares | రైలు టికెట్ (Train ticket) ధరలు స్వల్పంగా పెరుగనున్నట్లు రైల్వే శాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జూలై 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి.