బలార్ష-కాజీపేట రైల్వే జంక్షన్ సెక్షన్ మధ్యలోని ఉప్పల్-హసన్పర్తి రైల్వే స్టేషన్ల మధ్య ఓహెచ్ఈ (ఓవర్ హెడ్ ఎక్వింప్మెంట్) 25000 కేవీ ఓల్టేజ్ విద్యుత్ తెగి పోయింది. దీంతో బలార్ష నుంచి కాజీపేట రైల్వే జ
ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మార్పులు, నిబంధనలు ఏమిటంటే..రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ కొత్త రూల్: ఇండియన్ రైల్వేస్ టోకెన్ల పంపిణీ తీసుకొచ్చింది.
ఇండియన్ ఏసీ రైల్వే కోచ్లలో ప్రయాణికుల చేతివాటం సంచలనంగా మారింది. రైళ్లలోని ఏసీ కోచ్లలో పడుకోవడానికి బెడ్ రోల్ (రెండు బెడ్షీట్లు, ఒక దుప్పటి, ఒక దిండు, దిండు కవర్, టవల్) ఏర్పాటు చేస్తారు.
Indian Railways | భారతీయ రైల్వే (Indian Railways) లోని రైళ్ల ఏసీ కోచ్లలో ప్రయాణికులకు అందించే బెడ్రోల్ సామగ్రి భారీ స్థాయిలో చోరీకి గురవుతోంది. కొవిడ్ అనంతరం 2022 జనవరి నుంచి 2026 మే వరకు నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా టవళ్లు (Towels), ద�
రైలు ప్రయాణ సమయంలో టికెట్ల తనిఖీపై రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. వాట్సప్ ఫార్వర్డ్ లేదా స్క్రీన్ షాట్ తీసిన టికెట్లు ఇక మీదట చెల్లబోవని స్పష్టం చేసింది.
ఆన్లైన్ టికెట్ బుకింగ్ కోసం భారతీయ రైల్వే ఒక నూతన వెబ్సైట్ను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నది. ఈ కొత్త ప్లాట్ఫామ్కు చెందిన బీటా వెర్షన్పై ఐఆర్సీటీసీ పనిచేస్తున్నట్లు తెలుస్తున్నది.
Indian Railways | టికెట్ బుకింగ్, డిజిటల్ టికెట్ల విషయంలో ఇండియన్ రైల్వే కొత్త నిబంధనలు తెచ్చింది. ఇకనుంచి టికెట్లు వాట్సాప్, స్క్రీన్షాట్లు, ఫొటోలు, పీడీఎఫ్ కాపీలతో ప్రయాణించడం చెల్లదు.
టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే ఇక నుంచి డబుల్ పెనాల్టీ కట్టాల్సిందే. రైల్వేశాఖ టికెట్ లేని ప్రయాణాలపై విధించిన ఫైన్ను రెట్టింపు చేసింది. ఇప్పటి వరకు రూ.250గా ఉంటే ఇప్పుడు రూ.500కు పెంచింది.
రైల్వే టికెట్ బుకింగ్ విధానంలో కొన్ని దశాబ్దాలుగా ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు రైల్వేశాఖ ఆగస్టు నుంచి సరికొత్త ‘ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్' ప్రవేశపెట్టనుంది.
Indian Railways | భారత రైల్వే మంత్రిత్వ శాఖ (Indian Ralway Ministry) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. టికెట్ బుకింగ్ విధానంలో గత కొన్ని దశాబ్దాలుగా ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఆగస్టు నుంచి సరికొత్త ‘ప్యాసి
Indian Railways : రైలు ప్రయాణికులకు శుభవార్త. త్వరలో భారతీయ రైళ్ల వేగం పెరగనుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాక నిర్ణయం తీసుకుంది. దేశంలోని మెయిల్స్, ఎక్స్ప్రెస్ రైళ్ల వేగం పెంచాలని నిర్ణయించింది. ఎక్కువ దూరం ప్రయాణిం�
అహ్మదాబాద్-ముంబై మధ్య నడవనున్న భారతదేశపు ప్రతిపాదిత బుల్లెట్ రైలు తొలి రూపాన్ని(ఫస్ట్ లుక్) న్యూఢిల్లీలోని రైల్వే శాఖ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు.
భారతీయ రైల్వేలో వెయిటింగ్ లిస్ట్ సమస్య ప్రయాణికులకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. రైల్వేలో నెలకొన్న ‘వెయిటింగ్ లిస్ట్ సంక్షోభం’తో కోట్లాది మంది ప్రయాణికులు రైలు ఎక్కలేకపోతున్నారని తాజాగా గణాంకాలు
South Coast Railway | విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.