SCR Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ -ముజఫరాబాద్, ముజఫరాబాద్ - సికింద్రాబాద్,
SCR | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంత్రాలకు 48 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించింది. వేసవికాలం రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హోలీ పండుగ నేపథ్యంలో ఇప్పటికే 18 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో 38 ప్రత్యేక రైళ్లను నడపించనున్నట్లు ప్రకటించింది.
SCR Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హోళీ పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 12 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. పండుగ నేపథ్యంలో రద్దీని తగ్గించేంద
Indian Railway | రాబోయే సంవత్సరాల్లో భారత్లో వెయ్యి నయా జనరేషన్ అమృత్ భారత్ రైళ్లను తయారు
చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం ప్రకటించారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో
ప్రయాణించే రైలు తయారీ �
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని కాజీపేట, గుత్తి లోకోషెడ్లకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఎలక్ట్రిక్ లోకోల నిర్వహణలో ఈ రెండు లోకోషెడ్లు అత్యుత్తమ పనితీరు కనబరిచినట్టుగా ఎంపిక చేస్తూ గురువారం ర�
Vande Bharat Sleeper | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో రైలు పరుగులు తీస్తున్నాయి. 2019లో ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్కు మంచి ఆదరణ
రైల్వే ఉద్యోగాలు హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లోనే నిర్వహించడంతో తెలుగు యువతకి అన్యాయం జరుగుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులు రైల్వే ఉద్యోగాల్లో చేరాలని ఉత్సాహంగా ఉన్నా అందని ద్రాక్షగాన�
Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన మోదీ ప్రభుత్వం 2.0 మధ్యంతర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం రైల్వేలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలు�
Indian Railways | టికెట్ రిజర్వ్ చేసుకున్న రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కి, పది నిమిషాల్లో సీటు వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆ సీటును మరో ప్రయాణికుడికి కేటాయిస్తారని సమాచారం.
Bullet Train | బుల్లెట్ రైలుకు సంబంధించిన ప్రాజెక్టుపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు. ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో 508 కిలోమీటర్లకు గాను 270 కిలోమీటర్ల మేన పనులు పూర్తయ్యాయని చ�
MMTS | హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ను జారీ చేసింది. వివిధ మార్గాల్లో నడువనున్న 29 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. పలు ఆపరేషనల్ కారణాలతో ఆయా రైళ్ల�
IRCTC | రైలు ప్రయాణంలో ఆర్డర్ చేసే ఆహారంపై అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఓ మహిళా ప్రయాణికురాలు ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా చేసిన ఫిర్యాదుపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ & టూరిజం కార్పోరేషన్ (IRCTC) స్పందించింది.
Legends League | లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ ఈ నెల 18న ప్రారంభం షురూ కానున్నది. డిసెంబర్ 9 వరకు కొనసాగనున్నది. వెటరన్ క్రికెట్ మరోసారి మైదానంలోకి దిగి క్రికెట్ అభిమానులను అలరించబోతున్నారు.