Amarkantak Express | అమర్కంటక్ ఎక్స్ప్రెస్లో గురువారం మంటలు వచ్చాయి. రైలు ఏసీ కోచ్లో కింది భాగంలో మంటలు చెలరేగి ఒక్కసారిగా పొగ కమ్మేసింది. మధ్యప్రదేశ్లోని మిస్రోడ్-మండిదీప్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటు చేసు
IRCTC | ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వినియోగదారులు గత రెండు రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. పలువురు యూజర్లు టికెట్లను బుక్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అకౌంట్ సస్పెండ్ అయి�
Railway | మహిళకు రూ.లక్ష పరిహారం అందించాలని రైల్వేశాఖకు చెందిన జనరల్ మేనేజర్ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. రైల్వే సేవల్లో సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని.. ఈ క్రమంలో ఆమె వస్తువుల చోరీకి గురయ్యాయని �
IRCTC | ఐఆర్సీటీసీ వ్యక్తిగత అకౌంట్ నుంచి బంధువులు, ఫ్రెండ్కి ఆన్లైన్లో రైలు టికెట్లు బుక్ చేస్తే భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాల�
Derailed | నల్గొండ జిల్లా విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలింది. దీంతో సికింద్రాబాద్-గుంటూరు మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.
Vande Metro | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వీటికి ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్
Vande Metro | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. తాజాగా వందే భారత్ మెట్రో రైలును సైతం ప్రారంభించేందు
SCR Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ -ముజఫరాబాద్, ముజఫరాబాద్ - సికింద్రాబాద్,
SCR | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంత్రాలకు 48 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించింది. వేసవికాలం రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హోలీ పండుగ నేపథ్యంలో ఇప్పటికే 18 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో 38 ప్రత్యేక రైళ్లను నడపించనున్నట్లు ప్రకటించింది.
SCR Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హోళీ పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 12 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. పండుగ నేపథ్యంలో రద్దీని తగ్గించేంద
Indian Railway | రాబోయే సంవత్సరాల్లో భారత్లో వెయ్యి నయా జనరేషన్ అమృత్ భారత్ రైళ్లను తయారు
చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం ప్రకటించారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో
ప్రయాణించే రైలు తయారీ �
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని కాజీపేట, గుత్తి లోకోషెడ్లకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఎలక్ట్రిక్ లోకోల నిర్వహణలో ఈ రెండు లోకోషెడ్లు అత్యుత్తమ పనితీరు కనబరిచినట్టుగా ఎంపిక చేస్తూ గురువారం ర�
Vande Bharat Sleeper | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో రైలు పరుగులు తీస్తున్నాయి. 2019లో ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్కు మంచి ఆదరణ