Indian Railway | ప్రయాగ్రాజ్లో ఫిబ్రవరి 13 నుంచి మహా కుంభమేళా జరుగనున్నది. ప్రస్తుతం అధికార యంత్రాంగమంతా ఏర్పాట్లలో బిజీగా ఉన్నది. మహా కుంభమేళాకు వెళ్లేందుకు రైలులో ‘టికెట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు’ అనే �
Indian Railway | భారతీయల రైల్వేలు ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వేలాది సంఖ్యలో రైళ్లను నడుపుతు
భారతీయ అధికారులకు లంచాలు ఇచ్చి, అక్రమంగా కాంట్రాక్టులు పొందాయనే ఆరోపణలతో పలు అమెరికన్ కంపెనీలకు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్(ఎస్ఈసీ) భారీగా జరిమానాలు విధించింది. మూంగ్ ఐఎన్సీ, ఒ�
Vande Bharat Train | భారతీయ రైల్వేశాఖ కొత్తగా మరో రూట్లో వందే భారత్ రైలును ప్రవేశపెట్టనున్నది. ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైలు దేశవ్యాప్తంగా 50కిపైగా మార్గాల్లో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఈ కొత్త రైళ్లకు ప్రయాణికుల �
Indian Railway | దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతున్నది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో పొగమంచు భారీగా కమ్మేస్తున్నది. పొగమంచు, వాయు కాలుష్యంతో రైళ్లు, విమానాల రాకపోకలపై ప్రభావం పడుత�
Indian Railway | భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. రైల్వే టికెట్ల అడ్వాన్స్ టికెట్ రిజర్వేషన్ వ్యవధిని తగ్గింది. ఇప్పటి వరకు ముందస్తు రిజర్వేషన్కు 120 రోజుల గడువు ఉన్నది. దీన్ని 60 రోజులకు తగ్గించింది. ఈ కొత�
Railway Track Blast | జార్ఖండ్ సాహిబ్గంజ్లో గుర్తు తెలియని దుండగులు రైల్వేటాక్ను పేల్చివేశారు. దీంతో ఆ మార్గంలో రైళ్లరాకపోలకు అంతరాయం కలుగుతున్నది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తినష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంటు�
Vande Bharat | భారతీయ రైల్వేలో మోదీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో దూసుకెళ్తున్నాయి. ఈ రైళ్లకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నది. ఈ క్రమంలోనే పలు దేశాలు సై�
Double Decker Trains | భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సౌర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కొత్త రైళ్లను ప్రవేశపెట్టింది. తాజాగా డబుల్ డెక్కర్�
IRCTC New App | రైలులో ప్రయాణానికి తప్పనిసరిగా టికెట్ కావాల్సిందే. టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్సీటీసీకి ఉపయోగిస్తున్నారు. అయితే, రైల్వే ప్రయాణికులకు కోసం పలు రకాల యాప్స్ను ఉపయోగిస్తున్నది. అయితే, రైల్వే అన్నిర�
Vande Bharat | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా పలు నగరాల మధ్య ఈ రైళ్లు దూసుకెళ్తున్నాయి. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ఆరు వందే భారత్ రైళ్లకు గ్రీన్ �
Vande Bharat | నమో భారత్ ర్యాపిడ్ రైల్ సహా పలు వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ అహ్మదాబాద్లో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నాగ్పూర్-సికింద్రాబా�
Indian Railway | దేశంలో వరుస రైలు ప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక రాష్ట్రంలో రైలు ప్రమాదాలకు కుట్ర పన్నుతున్న ఘటనలు గత కొన్ని రోజులుగా పెరిగాయి.