Vande Bharat Express | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. అత్యాధునిక సౌకర్యాలతో పాటు హైస్పీడ్ రైళ్లను పెద్ద ఎత్తున తీసుకువస్తున్నది. అయితే, ప్రస్తుతం ఈ రైళ్ల వేగంపై ప్రశ్నలు తలెత్తు�
IRCTC New Rule | భారతీయ రైల్వేను దేశానికి జీవనాడిగా పేర్కొంటారు. ప్రస్తుతం రహదారులు, రోడ్నెట్వర్క్ వేగంగా విస్తరించినా.. నేటికీ సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు అందరూ రైలులోనే ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ఇష్�
Vande Bharat Express | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో దూసుకెళ్తున్నాయి. గత ఆరు సంవత్సరాల్లో దాదాపు అన్ని రాష్ట్రాలకు కేంద్రం వందే
Indian Railway | భారతీయ రైల్వేల్లో ప్రయాణ విధానంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో స్లీపర్ క్లాస్ నుంచే రైల్వేకు ఎక్కువగా ఆదాయం వచ్చేది. ఆ స్థానాన్ని ప్రస్తుతం ఏసీ-3 టైర్ ఆక్రమించింది. గత ఐదు సంవత్సర
Hydrogen Train | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ఇప్పటికే వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. అలాగే, స్లీపర్తో పాటు వందే భారత్ మెట్రోను సైతం తీసుకురాబోతున్నది. సరికొత్తగా హైడ్రోజన్ రైళ్లపై సైతం దృష్టి సారించ�
Vande Bharat sleeper | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతున్నది. ఇప్పటికే పలుమార్గాల్లో సెమీహైస్పీడ్ రైళ్లు పరుగులుపెడుతున్నాయి. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కించేందుక�
Indian Railway | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ను పార్లమెంట్కు సమర్పించారు. సాధారణ బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఒక్కసారి కూడా భారత రైల్వేల గురించి ప్రస్తావించలేదు. అయితే, 2026 ఆర్థిక సంవత్సరానికి �
Train Accident | గత కొంతకాలంగా రైలు ప్రమాదాలు ప్రయాణికులను కలవరానికి గురి చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా రైళ్లు పట్టాలు తప్పడం.. మంటలు చెలరేగడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
Pamban New Bridge | రామేశ్వరం ద్వీపాన్ని.. ప్రధాన భూభాగంతో కలిపే కొత్త పంబన్ బ్రిడ్జిని కేంద్రం కొత్తగా నిర్మించింది. పాత రైల్వే వంతెన ప్రమాదకరంగా మారడంతో మూసివేశారు. దాని స్థానంలో కొత్తగా రైల్వే వంతెన నిర్మాణం చే�
Premium Trains | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. రైల్వే మంత్రిత్వ శాఖ లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC)ను విసర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు 385 ప్రీమ�
Vande Bharat Sleeper | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న రైలు వందే భారత్ స్లీపర్. ఈ రైలు ట్రయల్ రన్ ముంబయి సెంట్రల్ - అహ్మదాబాద్ మధ్య విజయవంతంగా పూర్తయ్యింది. ట్రయల్లో భాగంగా ఉదయం 7.29 గంటలకు రైలు అహ్మ
Maha Kumbh | ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కార్యక్రమైన మహా కుంభమేళా సోమవారం ప్రయాగ్రాజ్లో ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి స్నానంతో మొదలైంది. ఈ సారి మహా కుంభమేళా భిన్నంగా ఉండనున్నది. ఎందుకంటే 144 సంవత్సరాల తర్వాత మహా కుంభ�
IRCTC website | ‘ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (Indian Railway Catering and Tourism Corporation - IRCTC)’ వెబ్సైట్ మరోసారి డౌనయ్యింది. మంగళవారం ఉదయం ఆశ్చర్యకరంగా తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలోనే వెబ్సైట్ మొరాయించింది.
Vande Bharat Sleeper | భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. లోడెడ్ సిమ్యులేషన్ ట్రయల్స్ కోసం కోచ్లను ఐసీఎఫ్ చెన్నైకి పంపినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ట్రయల్ తర్వాత రైళ్లు వి
Cherlapally Terminal | చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ఈ నెల 28న ఆవిష్కరించనున్నారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో పాటు మరో కేంద్రమంత్రి కిషన్రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. దాదాపు రూ.430 కోట్ల వ్యయంతో ర�