Vande Bharat | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా పలు నగరాల మధ్య ఈ రైళ్లు దూసుకెళ్తున్నాయి. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ఆరు వందే భారత్ రైళ్లకు గ్రీన్ �
Vande Bharat | నమో భారత్ ర్యాపిడ్ రైల్ సహా పలు వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ అహ్మదాబాద్లో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నాగ్పూర్-సికింద్రాబా�
Indian Railway | దేశంలో వరుస రైలు ప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక రాష్ట్రంలో రైలు ప్రమాదాలకు కుట్ర పన్నుతున్న ఘటనలు గత కొన్ని రోజులుగా పెరిగాయి.
Vande Bharat Sleeper | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలక్కెనున్నది. త్వరలోనే ట్రయల్ రన్ నిర్వహించి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలోనే ర�
Vande Bharat Trian | దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైలు సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప
దేశంలో రైల్వే శాఖ పట్టాలు తప్పుతున్నది. ప్రయాణికుల భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నది. గత 7 నెలల కాలంలో దేశంలో ఏకంగా 19 రైలు ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక్క జూలైలోనే నాలుగు రైళ్లు పట్టాలు తప్పాయి.
Railway Rules | దేశంలో అతిపెద్ద రవాణావ్యవస్థల్లో భారతీయ రైల్వే ఒకటి. దేశవ్యాప్తంగా నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ వస్తున్నది. తక్కువ ఖర్చుతో పాటు మెరుగైన భద్రతను దృష్టిలో పెట్టుకొని చాలామంది రైల�
Amarkantak Express | అమర్కంటక్ ఎక్స్ప్రెస్లో గురువారం మంటలు వచ్చాయి. రైలు ఏసీ కోచ్లో కింది భాగంలో మంటలు చెలరేగి ఒక్కసారిగా పొగ కమ్మేసింది. మధ్యప్రదేశ్లోని మిస్రోడ్-మండిదీప్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటు చేసు
IRCTC | ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వినియోగదారులు గత రెండు రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. పలువురు యూజర్లు టికెట్లను బుక్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అకౌంట్ సస్పెండ్ అయి�
Railway | మహిళకు రూ.లక్ష పరిహారం అందించాలని రైల్వేశాఖకు చెందిన జనరల్ మేనేజర్ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. రైల్వే సేవల్లో సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని.. ఈ క్రమంలో ఆమె వస్తువుల చోరీకి గురయ్యాయని �
IRCTC | ఐఆర్సీటీసీ వ్యక్తిగత అకౌంట్ నుంచి బంధువులు, ఫ్రెండ్కి ఆన్లైన్లో రైలు టికెట్లు బుక్ చేస్తే భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాల�
Derailed | నల్గొండ జిల్లా విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలింది. దీంతో సికింద్రాబాద్-గుంటూరు మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.
Vande Metro | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వీటికి ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్
Vande Metro | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. తాజాగా వందే భారత్ మెట్రో రైలును సైతం ప్రారంభించేందు