Odisha train tragedy | భారతీయ రైల్వే చరిత్రలో (Indian Railway) అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని (Odisha) బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి. జూన్ 2వ తేదీన బహనాగ బజార్ రైల్వేస్టేషన్ (Bahanaga Bazar railway station) సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న (Triple train accident) విషయం త
SCR Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను చెప్పింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయా రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని విజ్ఞప్త
South Central Railway | దక్షిణ మధ్య రైల్వేశాఖ పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేసింది. తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్లో మూడోలైన్కు నాన్ ఇంటర్లాకింగ్ పనుల నేపథ్యంలో రద్దు చేసింది. భువనేశ్వర్, మంచేశ్వర్, �
Odisha Train Accident | ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై రైల్వే బోర్డుకు సేఫ్టీ కమిషన్ నివేదిక సమర్పించింది. బాలాసోర్ రైలు ఘటనకు ప్రధాన కారణం ‘రాంగ్ సిగ్నలింగ్’ అని ఉన్నత స్థాయి విచారణ కమిటీ స్పష్టం చేసింది.
Odisha Train Accident | ఒడిశా బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదం యావత్ భారతదేశాన్ని షాక్కు గురి చేసింది. ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది? అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతూనే ఉంది. ఈ ఘటనపై ఓ వైపు రైల్వేశాఖ బృందంతో పాటు సీబీఐ �
Indian Railway | దివ్యాంగుల ఊరటనిచ్చేలా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. దాంతో రైలులో దివ్యాంగుల ప్రయాణం మరింత సులభతరం కానున్నది. ప్రయాణ సమయంలో సౌకర్యవంతమైన వసతిని నిర్ధారించేందుకు దివ్యాంగులతో పాటు కుటుంబీ�
తకొంతకాలంగా భారతీయ రైల్వే (Indian Railways) వివిధ కారణాలతో ప్రతిరోజూ వందల సంఖ్యలో రైళ్లను (Trains) రద్దుచేస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 240 రైళ్లను రద్దుచేసింది (Cancelled).
Vande bharat express | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య పట్టాలెక్కింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి పండుగ కానుకగా ప్రధాని మోదీ ఢ�
Railways | క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రైల్వే శాఖ ఇటీవల తమ ఉద్యోగులపై వేటు వేస్తోంది. గత 16 నెలలుగా ప్రతి మూడు రోజులకు ఓ ఉద్యోగిపై వేటు పడుతోంది. సంబంధిత వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. బుధవారం ఇద్దరు
Special Trains | రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ - తిరుపతి మధ్య ఐదు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం తెలిపింది. సికింద్రాబాద్ - తిరుపతి (రైలు నం.07469) ఈ నెల 3న రాత్రి 8.25 గంటలకు బయలుదే�
Special Trains | భారతీయ రైల్వే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక రైళ్ల ద్వారా రూ.17,526.48కోట్లు ఆర్జించింది. ఈ ఆదాయం ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ప్రయాణికుల ఆదాయంలో 45శాతం. ఈ విషయాన్ని రైల్వేశాఖ చంద్రశేఖర్ గౌర్
Indian Railways | భారతీయ రైల్వే (Indian Railways) దేశవ్యాప్తంగా భారీసంఖ్యలో రైళ్లను రద్దుచేసింది. మెయింటేనెన్స్, మౌలికవసతుల పనులను సాకుగా చూపుతూ మొత్తం 163 రైళ్లను క్యాన్సల్ చేసింది.
Indian Railways | భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. లోకోమోటివ్ల కదలికలను ట్రాక్ చేసేందుకు రియల్ టైమ్ ట్రైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (RTIS)ను రైల్వే ఇన్స్టాల్ చేస్తోంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్
Indian Railway | భారతీయ రైల్వేలో కోచ్ల ఉత్పత్తి భారీగా పడిపోయింది. నిర్ణీత గడువులోగా ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడంలో మేజర్ ఫ్యాక్టరీలన్నీ విఫలమయ్యాయని రైల్వే పేర్కొంది. ఇందుకు ప్రధాన కారణం ఉక్రెయిన్ యుద్ధమ�
Indian Railway | రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించాలని పార్లమెంటరీ కమిటీ రైల్వే మంత్రిత్వశాఖ సిఫారసు చేసింది. కనీసం స్లీపర్, థర్డ్ ఏసీ కోచ్ల్లోనైనా వెంటను పునరుద్ధరించాలని సూచించింది. రైల్వే�