రైల్వే ఉద్యోగాలు హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లోనే నిర్వహించడంతో తెలుగు యువతకి అన్యాయం జరుగుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులు రైల్వే ఉద్యోగాల్లో చేరాలని ఉత్సాహంగా ఉన్నా అందని ద్రాక్షగాన�
Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన మోదీ ప్రభుత్వం 2.0 మధ్యంతర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం రైల్వేలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలు�
Indian Railways | టికెట్ రిజర్వ్ చేసుకున్న రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కి, పది నిమిషాల్లో సీటు వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆ సీటును మరో ప్రయాణికుడికి కేటాయిస్తారని సమాచారం.
Bullet Train | బుల్లెట్ రైలుకు సంబంధించిన ప్రాజెక్టుపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు. ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో 508 కిలోమీటర్లకు గాను 270 కిలోమీటర్ల మేన పనులు పూర్తయ్యాయని చ�
MMTS | హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ను జారీ చేసింది. వివిధ మార్గాల్లో నడువనున్న 29 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. పలు ఆపరేషనల్ కారణాలతో ఆయా రైళ్ల�
IRCTC | రైలు ప్రయాణంలో ఆర్డర్ చేసే ఆహారంపై అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఓ మహిళా ప్రయాణికురాలు ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా చేసిన ఫిర్యాదుపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ & టూరిజం కార్పోరేషన్ (IRCTC) స్పందించింది.
Legends League | లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ ఈ నెల 18న ప్రారంభం షురూ కానున్నది. డిసెంబర్ 9 వరకు కొనసాగనున్నది. వెటరన్ క్రికెట్ మరోసారి మైదానంలోకి దిగి క్రికెట్ అభిమానులను అలరించబోతున్నారు.
Odisha train tragedy | భారతీయ రైల్వే చరిత్రలో (Indian Railway) అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని (Odisha) బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి. జూన్ 2వ తేదీన బహనాగ బజార్ రైల్వేస్టేషన్ (Bahanaga Bazar railway station) సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న (Triple train accident) విషయం త
SCR Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను చెప్పింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయా రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని విజ్ఞప్త
South Central Railway | దక్షిణ మధ్య రైల్వేశాఖ పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేసింది. తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్లో మూడోలైన్కు నాన్ ఇంటర్లాకింగ్ పనుల నేపథ్యంలో రద్దు చేసింది. భువనేశ్వర్, మంచేశ్వర్, �
Odisha Train Accident | ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై రైల్వే బోర్డుకు సేఫ్టీ కమిషన్ నివేదిక సమర్పించింది. బాలాసోర్ రైలు ఘటనకు ప్రధాన కారణం ‘రాంగ్ సిగ్నలింగ్’ అని ఉన్నత స్థాయి విచారణ కమిటీ స్పష్టం చేసింది.
Odisha Train Accident | ఒడిశా బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదం యావత్ భారతదేశాన్ని షాక్కు గురి చేసింది. ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది? అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతూనే ఉంది. ఈ ఘటనపై ఓ వైపు రైల్వేశాఖ బృందంతో పాటు సీబీఐ �
Indian Railway | దివ్యాంగుల ఊరటనిచ్చేలా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. దాంతో రైలులో దివ్యాంగుల ప్రయాణం మరింత సులభతరం కానున్నది. ప్రయాణ సమయంలో సౌకర్యవంతమైన వసతిని నిర్ధారించేందుకు దివ్యాంగులతో పాటు కుటుంబీ�
తకొంతకాలంగా భారతీయ రైల్వే (Indian Railways) వివిధ కారణాలతో ప్రతిరోజూ వందల సంఖ్యలో రైళ్లను (Trains) రద్దుచేస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 240 రైళ్లను రద్దుచేసింది (Cancelled).
Vande bharat express | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య పట్టాలెక్కింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి పండుగ కానుకగా ప్రధాని మోదీ ఢ�