Railways | క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రైల్వే శాఖ ఇటీవల తమ ఉద్యోగులపై వేటు వేస్తోంది. గత 16 నెలలుగా ప్రతి మూడు రోజులకు ఓ ఉద్యోగిపై వేటు పడుతోంది. సంబంధిత వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. బుధవారం ఇద్దరు
Special Trains | రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ - తిరుపతి మధ్య ఐదు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం తెలిపింది. సికింద్రాబాద్ - తిరుపతి (రైలు నం.07469) ఈ నెల 3న రాత్రి 8.25 గంటలకు బయలుదే�
Special Trains | భారతీయ రైల్వే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక రైళ్ల ద్వారా రూ.17,526.48కోట్లు ఆర్జించింది. ఈ ఆదాయం ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ప్రయాణికుల ఆదాయంలో 45శాతం. ఈ విషయాన్ని రైల్వేశాఖ చంద్రశేఖర్ గౌర్
Indian Railways | భారతీయ రైల్వే (Indian Railways) దేశవ్యాప్తంగా భారీసంఖ్యలో రైళ్లను రద్దుచేసింది. మెయింటేనెన్స్, మౌలికవసతుల పనులను సాకుగా చూపుతూ మొత్తం 163 రైళ్లను క్యాన్సల్ చేసింది.
Indian Railways | భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. లోకోమోటివ్ల కదలికలను ట్రాక్ చేసేందుకు రియల్ టైమ్ ట్రైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (RTIS)ను రైల్వే ఇన్స్టాల్ చేస్తోంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్
Indian Railway | భారతీయ రైల్వేలో కోచ్ల ఉత్పత్తి భారీగా పడిపోయింది. నిర్ణీత గడువులోగా ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడంలో మేజర్ ఫ్యాక్టరీలన్నీ విఫలమయ్యాయని రైల్వే పేర్కొంది. ఇందుకు ప్రధాన కారణం ఉక్రెయిన్ యుద్ధమ�
Indian Railway | రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించాలని పార్లమెంటరీ కమిటీ రైల్వే మంత్రిత్వశాఖ సిఫారసు చేసింది. కనీసం స్లీపర్, థర్డ్ ఏసీ కోచ్ల్లోనైనా వెంటను పునరుద్ధరించాలని సూచించింది. రైల్వే�
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రద్దీ నేపథ్యంలో 30 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ – తిరుపతి మధ్య జూలై 25, ఆగస్ట్ 1, 8, 15, 22, 29 తేదీల్లో, తిరుపతి – హైదరాబాద్ �
Train Derails | పశ్చిమ రైల్వేలోని రత్లాం రైల్వే డివిజన్లో మరో భారీ ప్రమాదం జరిగింది. ఢిల్లీ-ముంబై మార్గంలో దాహోద్ సమీపంలో గూడ్స్ రైలు 16 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఢిల్లీ-ముంబై రైలు మార్గంలో ట్రాఫిక్ స్తంభించడం
భారతీయ రైల్వే కొత్త AC-2 టైర్ ఎల్హెచ్బీ (లింకే హాఫ్మన్ బుష్) కోచ్ ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ రైలు గంటకు180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించింది. నాగ్డా-కోటా-సవాయి మాధోపూర్ సెక్షన్లో ఈ ట్రయల్ ర�
అమరావతి : నరసాపురం – ధర్మవరం రైలు సాంకేతిక కారణంతో నిలిచిపోయింది. అన్నమయ్య జిల్లా కురబలకోట – తుమ్మలకుంట మధ్య రైలు ఆగిపోయింది. రైలులో గంటల తరబడిగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవు�
న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఉన్న టికెట్ల బుకింగ్ పరిమితిని డబుల్ చేస్తున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్ర�
న్యూఢిల్లీ : గుజరాత్లోని సూరత్-బిలిమోరా మధ్య తొలి బుల్లెట్ రైలును 2026 నాటికి నడపాలన్న లక్ష్యాన్ని చేరుకుంటామనే విశ్వాసం ఉందని, ఈ మేరకు చాలా పనులు పూర్తి చేసినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెల�