Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రద్దీ నేపథ్యంలో 30 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ – తిరుపతి మధ్య జూలై 25, ఆగస్ట్ 1, 8, 15, 22, 29 తేదీల్లో, తిరుపతి – హైదరాబాద్ �
Train Derails | పశ్చిమ రైల్వేలోని రత్లాం రైల్వే డివిజన్లో మరో భారీ ప్రమాదం జరిగింది. ఢిల్లీ-ముంబై మార్గంలో దాహోద్ సమీపంలో గూడ్స్ రైలు 16 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఢిల్లీ-ముంబై రైలు మార్గంలో ట్రాఫిక్ స్తంభించడం
భారతీయ రైల్వే కొత్త AC-2 టైర్ ఎల్హెచ్బీ (లింకే హాఫ్మన్ బుష్) కోచ్ ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ రైలు గంటకు180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించింది. నాగ్డా-కోటా-సవాయి మాధోపూర్ సెక్షన్లో ఈ ట్రయల్ ర�
అమరావతి : నరసాపురం – ధర్మవరం రైలు సాంకేతిక కారణంతో నిలిచిపోయింది. అన్నమయ్య జిల్లా కురబలకోట – తుమ్మలకుంట మధ్య రైలు ఆగిపోయింది. రైలులో గంటల తరబడిగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవు�
న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఉన్న టికెట్ల బుకింగ్ పరిమితిని డబుల్ చేస్తున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్ర�
న్యూఢిల్లీ : గుజరాత్లోని సూరత్-బిలిమోరా మధ్య తొలి బుల్లెట్ రైలును 2026 నాటికి నడపాలన్న లక్ష్యాన్ని చేరుకుంటామనే విశ్వాసం ఉందని, ఈ మేరకు చాలా పనులు పూర్తి చేసినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెల�
బెంగళూరు : భారతీయ రైల్వేల్లో గూడ్స్ రైళ్లు కీలకపాత్రను పోషిస్తున్నాయి. నిత్యం బొగ్గు, ఇంధనం, సరుకులను రవాణా చేస్తున్నాయి. బైక్లు, ట్రాక్టర్లను, లారీలను తరలించడం తదితర వాహనాలను సైతం తరలించడం చూస్తూ వచ్చ�
న్యూఢిల్లీ : భారతీయ రైల్వే మదర్స్ డే సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నది. కొత్తగా రైళ్లలో ప్రత్యేకంగా నవజాత శిశువుల కోసం ‘బేబీ బెర్త్’ను అందుబాటులోకి తీసుకువస్తున్నది. రైలు ప్రయాణంలో ఇకపై తల్లులు ఎలాం�
Summer specials trains | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. వేసవి సందర్భంగా వివిధ ప్రాంతాలకు 574 ప్రత్యేక రైళ్లు (Summer specials trains) నడుపుతున్నట్లు ప్రకటించింది. ఇవి ఈ నెలాఖరు నుంచి జూన్ వరకు అందుబాటులో ఉంటాయని తెలి�
హైదరాబాద్ : రైల్వే బడ్జెట్ను పునరుద్ధరించాలని, సాధారణ బడ్జెట్తో కలుపడం సరికాదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం సికింద్రాబాద్లోని రైల్ కళారంగ్లో జరి�
న్యూఢిల్లీ : భారతీయ రైళ్లలో నిత్యం పెద్ద సంఖ్యలో జనం ప్రయాణిస్తున్నారు. సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ఆహారం సైతం అందుబాటులో ఉంటుంది. సాధారణ బెర్తులతో ఏసీ సౌకర్యం ఉన్నది. ముఖ్యంగా చౌక ప్రయాణం, భద్రతతో ఉండడంతో
South central Railway | దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. ఎస్సీఆర్ పరిధిలో
Railways canceled 95 trains | జవాద్ తుఫాను నేపథ్యంలో భారతీయ రైల్వేశాఖ పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేసింది. గురు, శుక్ర, శనివారాల్లో నడవాల్సిన 95 రైళ్లను