బెంగళూరు : భారతీయ రైల్వేల్లో గూడ్స్ రైళ్లు కీలకపాత్రను పోషిస్తున్నాయి. నిత్యం బొగ్గు, ఇంధనం, సరుకులను రవాణా చేస్తున్నాయి. బైక్లు, ట్రాక్టర్లను, లారీలను తరలించడం తదితర వాహనాలను సైతం తరలించడం చూస్తూ వచ్చ�
న్యూఢిల్లీ : భారతీయ రైల్వే మదర్స్ డే సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నది. కొత్తగా రైళ్లలో ప్రత్యేకంగా నవజాత శిశువుల కోసం ‘బేబీ బెర్త్’ను అందుబాటులోకి తీసుకువస్తున్నది. రైలు ప్రయాణంలో ఇకపై తల్లులు ఎలాం�
Summer specials trains | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. వేసవి సందర్భంగా వివిధ ప్రాంతాలకు 574 ప్రత్యేక రైళ్లు (Summer specials trains) నడుపుతున్నట్లు ప్రకటించింది. ఇవి ఈ నెలాఖరు నుంచి జూన్ వరకు అందుబాటులో ఉంటాయని తెలి�
హైదరాబాద్ : రైల్వే బడ్జెట్ను పునరుద్ధరించాలని, సాధారణ బడ్జెట్తో కలుపడం సరికాదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం సికింద్రాబాద్లోని రైల్ కళారంగ్లో జరి�
న్యూఢిల్లీ : భారతీయ రైళ్లలో నిత్యం పెద్ద సంఖ్యలో జనం ప్రయాణిస్తున్నారు. సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ఆహారం సైతం అందుబాటులో ఉంటుంది. సాధారణ బెర్తులతో ఏసీ సౌకర్యం ఉన్నది. ముఖ్యంగా చౌక ప్రయాణం, భద్రతతో ఉండడంతో
South central Railway | దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. ఎస్సీఆర్ పరిధిలో
Railways canceled 95 trains | జవాద్ తుఫాను నేపథ్యంలో భారతీయ రైల్వేశాఖ పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేసింది. గురు, శుక్ర, శనివారాల్లో నడవాల్సిన 95 రైళ్లను
South Central Railway suspended reservations for six days | ఆరు రోజుల పాటు రాత్రి 11.30గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5.30 గంటల పాటు రిజర్వేషన్ బుకింగ్ సౌకర్యాన్ని నిలిపివేస్తున్నట్లు
NCRB report: 12 thousand people died in train accidents, 32 people lost their lives every day in 2020 | దేశవ్యాప్తంగా 2020 సంవత్సరంలో 13వేలకుపైగా రైలు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 12వేల మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయాలు
Indian railway: సమీప భవిష్యత్తులో ప్రైవేటు వ్యక్తులు ఇండియన్ రైల్వే నుంచి రైల్వే కోచ్లను లీజ్కు తీసుకోవచ్చు. లీజుకు మాత్రమే కాదు, కావాలనుకుంటే రైల్వే కోచ్లను ఏకంగా
Good news for Passengers |జనరల్ బోగీల్లో ప్రయాణానికి రిజర్వేషన్ అవసరం లేదు! | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రిజర్వేషన్ లేకుండా జనరల్ బోగీల్లో ప్రయాణికి అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్�