మారకం విద్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిభ అన్నప్పుడు, భారతదేశపు కరెన్సీ అయిన రూపాయి మారకం అనే అభిప్రాయం కలగవచ్చు. కానీ, ఉద్దేశం అది కాదు. ఎందుకంటే, రూపాయి మారకం విలువను నిలబెట్టడంలో, పెంచటంలో ఆయన తన ప�
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువే అత్యంత దారుణంగా పడిపోతున్నదని, దక్షిణ/ఆగ్నేయాసియా దేశాల్లో భారత కరెన్సీ తప్ప.. మరే దేశ కరెన్సీ కూడా ఇంత అధ్వాన్న రీతిలో ప్రదర్శన ఇవ్వడం లేదని ప్రముఖ గ్లోబల్ రేటింగ�
Indian Rupee | డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ దారుణంగా క్షీణించింది. సోమవారం ఒక్కరోజే ఏకంగా 66 పైసలు దిగజారింది. దాదాపు గత రెండేండ్లలో ఈ స్థాయిలో ఎప్పుడూ పడిపోకపోవడం గమనార్హం. 2023 ఫిబ్రవరి 6న 68 పైసలు పతనమైంది. మళ
దేశీయ కరెన్సీ రూపాయి విలువ మళ్లీ పడిపోయింది. గత వారం ఆల్టైమ్ కనిష్ఠానికి దిగజారిన రూపీ.. ఆ తర్వాత బాగానే కోలుకున్నట్టు కనిపించింది. కానీ సోమవారం తిరిగి నష్టాల్లోకి జారుకున్నది.
డాలర్ ధాటికి రూపాయి కుప్పకూలింది. గురువారం కీలకమైన 85 మార్కు దిగువకు పడిపోయింది. చారిత్రక కనిష్ఠ స్థాయిని తాకుతూ తొలిసారి 85.13 వద్దకు మారకపు విలువ చేరింది. ఈ ఒక్కరోజే డాలర్తో పోల్చితే రూపాయి విలువ ఏకంగా 19 ప
దేశీయ కరెన్సీకి మరిన్ని చిల్లులు పడ్డాయి. అంతర్జాతీయ దేశాల్లో అనిశ్చిత పరిస్థితి నెలకొనడంతోపాటు దేశీయ ఈక్విటీలు కుదేలవడంతో కరెన్సీ విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది.
దేశీయ కరెన్సీకి భారీగా చిల్లులు పడ్డాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుదుపునకు లోనుకావడం, మధ్యతూర్పు దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో ఫారెక్స్ మార్కెట్లో అలజడికి కారణమైంది.
విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునేదిశగా ఎగుమతులకు రూపాయిల్లో చెల్లింపులు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. ముడి చమురు దిగుమతులకు భారత కరెన్సీని తీసుకున�
భారత్ కరెన్సీ పతనం అదేపనిగా కొనసాగుతున్నది. డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా నాలుగో రోజూ క్షీణించింది. గురువారం ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో మరో 10 పైసలు నష్టపోయి కొత్త కనిష�
Indian Rupee | శ్రీలంకలో లావాదేవీలు నిర్వహించేందుకు భారత రూపాయి చలామణిని అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి అలీ సబ్రీ వెల్లడించారు. దేశంలో డాలర్, యూరో, యెన్ మాదిరిగా రూపాయి చెల్లింపుల
18వ శతాబ్దంలో మైసూర్ రాజ్యాన్ని పాలించిన టిప్పు సుల్తాన్ ఖడ్గం భారీ ధరకు అమ్ముడుపోయింది. లండన్లోని బోన్హమ్స్ ఇస్లామిక్ ఆండ్ ఇండియన్ ఆర్ట్ సేల్ సంస్థ టిప్పు ఉపయోగించిన ఖడ్గాన్ని వేలం వేయగా 1.40 కో�
నీతో కలిసి చదువుకున్నాను.. నేను అమెరికాలో ఉన్నాను.. డాలర్లను రూపాయిలుగా మార్చేందుకు ఇబ్బంది అవుతున్నది. ఇండియన్ కరెన్సీ కావాలి’ అని మాటలు కలిపి రూ.2.85 లక్షలు దోచుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్సై శంషోద్దీన
విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్టీపీ) 2023ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ఆవిష్కరించారు. ఇందులో 2030 నాటికి దేశ ఎగుమతులు ఏటా దాదాపు రూ.165 లక్షల కోట్ల (2 ట్�