18వ శతాబ్దంలో మైసూర్ రాజ్యాన్ని పాలించిన టిప్పు సుల్తాన్ ఖడ్గం భారీ ధరకు అమ్ముడుపోయింది. లండన్లోని బోన్హమ్స్ ఇస్లామిక్ ఆండ్ ఇండియన్ ఆర్ట్ సేల్ సంస్థ టిప్పు ఉపయోగించిన ఖడ్గాన్ని వేలం వేయగా 1.40 కో�
నీతో కలిసి చదువుకున్నాను.. నేను అమెరికాలో ఉన్నాను.. డాలర్లను రూపాయిలుగా మార్చేందుకు ఇబ్బంది అవుతున్నది. ఇండియన్ కరెన్సీ కావాలి’ అని మాటలు కలిపి రూ.2.85 లక్షలు దోచుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్సై శంషోద్దీన
విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్టీపీ) 2023ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ఆవిష్కరించారు. ఇందులో 2030 నాటికి దేశ ఎగుమతులు ఏటా దాదాపు రూ.165 లక్షల కోట్ల (2 ట్�
న్యూఢిల్లీ : కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ చిత్రం మార్పుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం కరెన్సీపై ఉన్న గాంధీ ముఖ చిత్రాన్ని మార్చే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది. భారతీయ కర�