Rafale Fighter Jets: భారతీయ వైమానిక దళం కొత్తగా 114 రఫేల్ యుద్ధ విమానాల కోసం ప్రతిపాదన చేసింది. రక్షణశాఖకు ఆ ప్రతిపాదన పంపించింది. తమ దళాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతో ఐఏఎఫ్ ఈ ప్రతిపాదన చేసినట్లు త�
Nur Khan Base | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ (Pakistan)పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో దెబ్బతిన్న ఆ ఎయిర్బేస్లను పాక్ ఇప్పుడు పునర్నిర్మిస్తోంది.
త్రివిధ దళాల ప్రక్షాళనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను భారత వాయు సేన (ఐఏఎఫ్) చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఏపీ సింగ్ ప్రశ్నించారు. మధ్య ప్రదేశ్లోని మహౌలో మంగళవారం జరిగిన ఓ సెమినా�
కార్గిల్ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు అర్పించిన అమరులకు దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులర్పిస్తున్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించాలనుకున్న పాక్ కుట్రలను తమ తెగువతో ఇండియన్ ఆర్మీ అడ్�
MiG-21 Fighter Jets: మిగ్-21 యుద్ధ విమానాలను వైమానిక దళం నుంచి తొలగించనున్నారు. దశవారీగా ఆ ప్రక్రియ జరగనున్నది. సెప్టెంబర్ నుంచి ఆ యుద్ధ విమానాలు రిటైర్ కానున్నట్లు తెలుస్తోంది.
Apache Helicopters | భారత ఆర్మీ (Indian Army) కి మరింత బూస్ట్ అందనుంది. అమెరికా (USA) నుంచి వచ్చేవారం మూడు అపాచీ హెలికాప్టర్లు (Apache Helicopters) భారత్కు రానున్నాయి. జూలై 21న ఆ హెలికాప్టర్లు మన దేశానికి చేరుకోనున్నాయి.
IAF | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)ను విజయవంతంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన దృశ్యాలను మన బలగాలు గత కొన్ని రోజులుగా ఎక్స్ వేదికగా షేర్ చేస్తున్నాయి.
Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భారత రక్షణ దళం మరో ఘనత సాధించింది. సరిహద్దులో, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ ఏర్పాటు చేసిన చైనా వైమానిక రక్షణ వ్యవస్థలను భారత వ�
DGMO | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య కాల్పుల విరమణ (ceasefire) ఒప్పందం కుదిరిన నేపథ్యంలో త్రివిధ దళాధిపతులు ఇవాళ మరోసారి ప్రెస్మీట్ నిర్వహించనున్నారు.
ఆపరేషన్ సింధూర్తో (Operation Sindoor) భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిక కశ్మీర్, పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం క్షిపణులతో విరుచుకుపడిన
మా భర్తలతో పాటు మమ్మల్నీ చంపండి... అంటూ ధైర్యంగా మృత్యువుకు ఎదురు నిలిచిన సందర్భంలోనూ, మిమ్మల్ని చంపితే పిరికిపందలం అనుకుంటారు, అందుకే చంపం... అంటూ అత్యంత బలహీనులుగా భారత మహిళల్ని పహల్గామ్లో ఉగ్రవాదులు భ�
Indian Air Force | భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సందర్భంగా ఎయిర్ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. వాయుసేన బుధవారం భారీ స్థాయిలో వైమానిక విన్యాసాలు నిర్వహించబోతున్నది. రాజస్థాన్తో సహా ప�
పహల్గాం దాడి అనంతరం పాకిస్థాన్తో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన వేళ భారత వాయుసేన కీలక పరీక్షలు నిర్వహిస్తున్నది. ఎక్స్ప్రెస్వేపై యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్ను పరీక్షిస్తున్నది.