IND vs NZ 3rd Test : ముంబై టెస్టులో భారత జట్టు విజయం వాకిట తడబడుతోంది. బంతి టర్న్ అవుతుండడంతో అజాజ్ పటేల్ విజృంభించాడు. దాంతో, 18 పరుగులకే ముగ్గురు కీలక ఆటగాళ్లు ఔటయ్యారు.
అనగనగా ఓ కోట. ఉన్నది భారతదేశంలోనే అయినా పాశ్చాత్య నిర్మాణశైలిలో విభిన్నంగా కనిపిస్తుంది. చుట్టూ ఉండే నందన వనాలు, లోపలి గదులు, ఫర్నిచర్... అంతా యూరోపియన్ ైస్టెల్లో ఉండేవే. అందుకే ‘బకింగ్ హామ్ ప్యాలెస్�
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ తప్పాలంటే తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో భారత్ పట్టు బిగించింది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో కివీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి
కెనడాలో ఖలిస్థానీ అనుకూలురపై దాడులకు భారత హోం మంత్రి అమిత్ షా ఆదేశాలు ఇచ్చారంటూ కెనడా మంత్రి చేసిన ఆరోపణలపై భారత ప్రభుత్వం శనివారం తీవ్రంగా మండిపడింది. ఆ ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవి, ఆధార రహితమైనవని
Ind Vs Nz: కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అయిదు వికెట్లు తీసుకున్నాడు. ముంబై టెస్టులో అతను ఇండియన్ బ్యాటర్లను ఇబ్బందిపెట్టాడు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్లోకు ఇండియాకు స్వల్ప ఆధిక్యం లభించింది.
ఉప్పు మనుషుల ప్రాణాలకు పెనుముప్పుగా మారుతున్నది. గుండె జబ్బు, స్ట్రోక్, మూత్రపిండాల జబ్బులకు కారణమవుతున్న ఉప్పు ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది మరణాలకు కారణమవుతున్నది. ఈ నేపథ్యంలో ఉప్పు వినియోగాని
భారత్ను అధికారిక పత్రంలో మొదటిసారిగా ‘విరోధి’ అని కెనడా పేర్కొన్నది. కెనడా ప్రభుత్వ సంస్థ అయిన కెనడియన్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ గురువారం ‘నేషనల్ సైబర్ థ్రెట్ అసెస్మెంట్ 2025-26’ పేరుతో ఒక నివ�
తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో మద్యం ఏరులై పారుతున్నది. మద్యం విక్రయాలు నియంత్రిస్తామని, బెల్టు షాపులు మూసివేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మర్చిపోయింది.
వాతావరణ మార్పులతో భారత్ జీడీపీకి 2070 నాటికి 24.7 శాతం నష్టం వాటిల్లొచ్చని ఏడీబీ నివేదిక వెల్లడించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈ నష్టం 16.9 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. పెరుగుతున్న సముద్ర మట్టాలు, తరిగిపోతు�
తూర్పు లద్దాఖ్లోని దెమ్చోక్ ఘర్షణ ప్రదేశం వద్ద భారత సైన్యం గస్తీ శుక్రవారం ప్రారంభమైంది. డెప్సాంగ్ వద్ద కూడా త్వరలోనే గస్తీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రెండు ఘర్షణ ప్రదేశాల నుంచి భారత్, చైనా దళాల ఉప�
SL vs AUS : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ రేసులో ఉన్న శ్రీలంక, ఆస్ట్రేలియాల మధ్య కీలకమైన టెస్ట్ సిరీస్ జరుగనుంది. వచ్చే ఏడాది లంక పర్యటనలో ఆసీస్ రెండు టెస్టులతో పాట ఒక వన్డే ఆడనుంది. అంద
IND vs NZ 3rd Test : వాంఖడేలో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు పట్టుబిగించే దిశగా సాగుతోంది. రవీంద్ర జడేజా(5/65), వాషింగ్టన్ సుందర్(4/81)లు తిప్పేయడంతో న్యూజిలాండ్ను 235 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. ఆ త