Champions Trophy | వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉన్నది. ఈ టోర్నీపై ఇంకా ప్రతిష్టంభన నెలకొన్నది. పీసీబీ, బీసీసీఐ మధ్య ఈ జరుగుతున్న చర్చలు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు
Mamta Kulkarni | అలనాటి బాలీవుడ్ అందాల తార మమతా కులకర్ణి స్వదేశం భారత్కు చేరుకున్నది. దాదాపు దాదాపు 25 సంవత్సరాల తర్వాత ముంబయిలో అడుగుపెట్టింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో వీడియోను షేర్ చేసింది. ఈ సందర్భంగా మమతా �
వచ్చే ఏడాది భారత్ మరో ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతోంది. మహిళల అంధుల టీ20 ప్రపంచకప్-2025 భారత్లో జరుగనుంది. ఈ మేరకు ప్రపంచ అంధుల క్రికెట్ సమాఖ్య (డబ్ల్యూబీసీసీ) మంగళవారం ముల్తాన్లో జర
బంగ్లాలో రాజకీయ తుఫాను చెలరేగి షేక్ హసీనా ప్రభుత్వం పతనమై వందరోజులు దాటింది. ఈ వంద రోజుల్లో భారత్తో సంబంధాలు అంతకంతకూ దిగజారుతున్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
Ban on Companies | గత కొద్ది సంవత్సరాలుగా చైనా కంపెనీలపై భారత్ కొరఢా ఝుళిపిస్తున్నది. 2020లో మొదలైన చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్ నాణ్యత లేని పవర్ బ్యాంకులు విక్రయిస్తున్న రెండు చైనా కంపెనీలపై చర్య
ప్రపంచంలోనే ఎక్కువ యువత ఉన్న దేశం మనదని గొప్పగా చెప్పుకుంటాం. ‘యువ భారతం’గా మన దేశాన్ని పిలుచుకుంటాం. ఒళ్లొంచి పని చేసే యువ జనాభా ఎక్కువగా ఉండటమే భారత్ బలం. అయితే, ఈ బలం భవిష్యత్తులో ఉండకపోవచ్చు. ఇప్పటి ‘�
ప్రపంచ క్రికెట్ చరిత్రలో జస్ప్రీత్ బుమ్రా దిగ్గజ పేసర్ అని ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అన్నాడు. అతడి బౌలింగ్ను ఎదుర్కొన్నానని తాను తన మనుమలు, మనుమరాళ్లతో గర్వంగా చెప్పుకుంటానని త
breach at Bangladesh mission | బంగ్లాదేశ్లో హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్, అక్కడి హిందువులపై జరుగుతున్న దాడులపై దేశంలో నిరసనలు తీవ్రమవుతున్నాయి. త్రిపుర రాజధాని అగర్తలాలోని బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషన్
హిందువులపై జరుగుతున్న దాడులు, హిందూ వ్యతిరేక అల్లర్లతో బంగ్లాదేశ్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఇస్కాన్కు (ISKCON) చెందిన హిందూ పూజారులు, సభ్యులను అరెస్టు చేస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని మైనార�
Champions Trophy | వచ్చ ఏడాది పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉన్నది. ఈ వెంట్కు టీమిండియాను పంపేది లేదని భారత్ స్పష్టం చేసింది. టోర్నీని హైబ్రిడ్ మోడ్లో నిర్వహించాలని సూచించిం
అగ్రరాజ్యం అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి లభించింది. శక్తిమంతమైన దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (ఎఫ్బీఐ) డైరెక్టర్గా తన సన్నిహితుడు కాష్ పటేల్ను అమెరికా కొత్త అధ్�
అండర్-19 యూత్ ఆసియాకప్లో భారత్కు పరాభవం ఎదురైంది. శనివారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాక్ నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యఛేదనలో యువ భారత్ 47.1 ఓవర్లలో 238 పరుగు�