Maldives | మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఇటీవల చైనాలో పర్యటించారు. అప్పటి నుంచి కఠిన వైఖరిని అవలంభిస్తున్నారు. మాల్దీవుల్లో మోహరించిన తమ సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని భారత్ను కోరింది.
IAF | భారత వైమానిక దళం స్వదేశీ సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తుందని వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి అన్నారు. స్వావలంభన కోసం చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయన్నారు.
ఫార్మాట్తో సంబంధం లేకుండా.. బరిలోకి దిగితే దుమ్మురేపడమే పరమావధిగా సాగే విరాట్ కోహ్లీ చాన్నాళ్ల తర్వాత పొట్టి క్రికెట్లో అడుగుపెడుతున్నాడు. గత టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్కు విరామమిచ్చిన కింగ్.
రుచి, నాణ్యతకు మారుపేరైన భారత్లో పండించే బాస్మతి బియ్యం ప్రపంచ స్థాయిలో సత్తా చాటింది. ప్రపంచంలోని ఉత్తమ బియ్యంగా బాస్మతి కిరీటాన్ని దక్కించుకుందని ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రక�
ప్రపంచంలోనే భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన 5వ స్థానంలో నిలిచిందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్కుమార్ సింగ్ అన్నారు. శనివారం బాగ్లింగంపల్లి సుందరయ్య పార్కు సమీపంలో వికసిత్ సంకల
మహారాష్ట్రలో నిర్మితమైన దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెనను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. 21.8 కిలోమీటర్ల పొడవుండే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్(ఎంటీహెచ్ఎల్) ముంబైలోని సేవ్రి, రాయగఢ్ జిల్ల�
ఇంగ్లండ్తో జరుగనున్న తొలి రెండు టెస్టుల కోసం భారత క్రికెట్ జట్టును శుక్రవారం ఎంపిక చేశారు. ఓవైపు సీనియర్లను కొనసాగిస్తూనే యువ వికెట్కీపర్, బ్యాటర్ ధృవ్ జురెల్కు సెలెక్షన్ కమిటీ అవవకాశం కల్పించ
పొట్టి ప్రపంచకప్ జరగనున్న ఏడాదిలో టీమ్ఇండియా ఈ ఫార్మాట్లో విజయంతో ఖాతా తెరిచింది. మెగాటోర్నీకి ముందు ఆడుతున్న చివరి సిరీస్లో రోహిత్ సేన శుభారంభం చేసింది. ఇటీవల అఫ్గానిస్థాన్తో మూడు మ్యాచ్ల సిరీ
భారత్, తుర్కియే దేశాల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం ఈ ఏడాది 20 బిలియన్ డాలర్లు (1.7 లక్షల కోట్లు)గా నిర్ణయించినట్లు తుర్కియే కాన్సుల్ జనరల్ ఆర్గాన్ యల్మాన్ ఓకాన్ పేర్కొన్నారు.
ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా ఈ నెల 25 నుంచి భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు గురువ
Earthquake | దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. గురువారం మధ్యాహ్నం సమయంలో రాజధాని నగరంతోపాటు సమీప ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.