అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో (Manipur) ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పర్యటించనున్నారు. శని, ఆదివారాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను అంచనావేయనున్నారు.
సందర్భానుసారంగా అందరినీ ఆలోచింపచేసేలా మట్టితో చిత్రాలను రూపొందించడం ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) సొంతం. ప్రపంచ పులుల దినోత్సవం (World Tiger Day) సందర్భంగా ఒడిశాలోని (Odisha) పూరీ (Puri) తీరంలో మట్టితో 15 అ�
Pro Panja League 2023 | ప్రొ పంజా లీగ్(ఆర్మ్ రెజ్లింగ్) తొలి సీజన్కు అట్టహాసంగా తెరలేచింది. ఇన్ని రోజులు విదేశాల్లో అలరించిన ఈ పోటీలు తాజాగా భారత్లో అభిమానులకు కొత్త అనుభూతిని అందించనున్నాయి. శుక్రవారం జరిగిన తమ
న్యూఢిల్లీ: 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ హెచ్1బీ వీసాల జారీకి త్వరలోనే రెండో విడత లాటరీని నిర్వహిస్తామని అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) శుక్రవారం వెల్లడించింది.
Kuldeep Yadav: విండీస్ బ్యాటర్లను కుల్దీప్ దెబ్బతీశాడు. తన స్పిన్తో చెలరేగిపోయాడు. కేవలం మూడు ఓవర్లలోనే నాలుగు వికెట్లు తీసుకున్నాడు. కెరీర్లో రెండో బెస్ట్ బౌలింగ్ రికార్డును నమోదు చేసుకున్నాడు. కు�
Smart Cities | అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలో 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దుతామని ప్రధాని మోదీ చేసిన ప్రకటన ఆచరణలో ఆమడ దూరంలో ఉంది. మూడు సార్లు గడువు పెంచినా, స్మార్ట్ సిటీల్లో 66 నగరాల్లో అందుకు సంబంధి
‘భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం...’ ఈ ప్రతిజ్ఞ దేశంలోని ప్రతీ పౌరుడూ ఏండ్ల తరబడి నిత్యం పఠించిన
Jamili Election | దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ ప్రస్తుతం సాధ్యం కాదని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. కొంతకాలంగా జమిలి ఎన్నికలపై చర్చలు, ఊహాగానాల సాగుతున్న నేపథ్యంలో.. పార్లమెంట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రక�
న్యూఢిల్లీ: జాతుల మధ్య వైరంతో రెండున్నర నెలలుగా అట్టుడుకుతున్నఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఈ నెల 29, 30న ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పర్యటించనున్నారు. 20 మందికిపైగా ఎంపీల బృందం మణిపూర్లో పర్యటించి అక్కడ�