భారత్, ఆస్ట్రేలియా భారీ స్కోరింగ్ మ్యాచ్ అభిమానులను కట్టిపడేసింది. సిరీస్లో నిలువాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్లో కంగారూలు కదంతొక్కారు. టీమ్ఇండియా నిర్దేశించిన లక్ష్యాన్ని అలవోకగా ఛేదిస్త�
Nijjar probe | ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగిన కేసులో అమెరికా (USA) దర్యాప్తునకు భారత (India) ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కెనడా (Canada) లోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ (Sanjay Kumar Verma) త
Australia : భారత్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో వరుస ఓటములు చవిచూస్తున్న ఆస్ట్రేలియా(Australia)కు మరో షాక్. సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20కి ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దూరం కానున్నారు. వరల్డ్ కప్ జట్టులోని
అమెరికా నుంచి అధిక ధరకు ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుపై తీవ్ర విమర్శలు వస్తున్నా కేంద్రంలోని మోదీ సర్కారు వెనక్కు తగ్గడం లేదు. అమెరికా రక్షణ రంగ ఉత్పత్తుల సంస్థ జనరల్ అటామిక్స్ (జీఏ) నుంచి ఎంక్యూ-9బీ రకాన
Predator Drones: అమెరికా, భారత్ మధ్య ప్రిడేటర్ డ్రోన్లపై ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి. సుమారు 31 ఎంక్యూ-9 ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ఇండియా ప్లాన్ చేస్తోంది. వచ్చే మార్చిలోగా ఈ ఒప్పందంపై రెండు
Team India : వన్డే వరల్డ్ కప్ తర్వాత సొంత గడ్డపై జరుగుతున్నఐదు టీ20ల సిరీస్(T20 Series)లో యువకులతో నిండిన భారత జట్టు(Team India) ఆస్ట్రేలియాను కంగారెత్తిస్తోంది. రెండు మ్యాచుల్లో ఆసీస్ను చిత్తు చేసిన సూర్యకుమ�
భారత్లోని ఉన్నత కుటుంబాలు విదేశాల్లో పెండ్లి వేడుకలు నిర్వహించుకోవటాన్ని ప్రధాని మోదీ తప్పుబట్టారు. వివాహ వేడుకలు, కొనుగోళ్లను దేశీయంగా చేపట్టడం ద్వారా ‘వోకల్ ఫర్ లోకల్' మద్దతు ఇచ్చినట్టవుతుందని �
టాప్-3 బ్యాటర్లు హాఫ్సెంచరీలతో రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియాపై వరుసగా రెండో టీ20లో టీమ్ఇండియా విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాజయాన్ని పక్కనపెట్టి యువ ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత జట్టు అటు బ
చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి తుది మెట్టుపై బోల్తాపడ్డారు. టైటిల్ పోరులో సాత్విక్-చిరాగ్ 71 నిమిషాలలో చైనాకు చెందిన ప్రపంచ నంబర్1 జోడి ల�
IND vs AUS : వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో కంగుతిన్న భారత్.. ఐదు టీ20ల సిరీస్ ఆరంభ పోరులో అదరగొట్టింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఔరా అనిపించింది. సూర్యకుమార్ �
Canada-India Row | కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యపై సమగ్ర దర్యాప్తు జరుగక ముందే నిందలు వేయడంపై భారత హైకమిషనర్ సంజయ్కుమార్ మండిపడ్డారు. నిజ్జార్ హత్యకు సంబంధించి చేస్తున్న ఆరోపణలుప�
మహీంద్ర యూనివర్సిటీలో దేశంలోనే తొలిసారి అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య(ఫిఫా) గుర్తింపు పొందిన పిచ్ అందుబాటులోకి వచ్చింది. స్థానిక క్యాంపస్లో శుక్రవారం యూనివర్సిటీ వీసీ ఆనంద్ మహీంద్ర..పిచ్ను ప్లేయర్�
భారత్లోని అఫ్గానిస్థాన్ రాయబార కార్యాలాయాన్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్టు ఆ దేశ అధికారులు శుక్రవారం ప్రకటించారు. భారత ప్రభుత్వం నుంచి నిరంతరం సవాళ్లు ఎదురవుతున్నందున, సహాయం, సహకారం కొరవడినందున ఈ ని�