Emmanuel Macron | ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) శుక్రవారం కీలక ప్రకటన చేశారు.
అన్నాదమ్ముళ్లు అదరగొట్టారు! భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ భారత-‘ఎ’ జట్టు తరఫున భారీ సెంచరీతో కదంతొక్కితే.. అతడి తమ్ముడు ము
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఐసీసీ ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు దక్కించుకున్నాడు. నిరుడు కోహ్లీ కనబర్చిన అద్భుత ప్రతిభకు ఐసీసీ ఈ పురస్కారం ప్రకటించింది. ఈ అవార్డు కోహ్లీని వర�
IND vs ENG : ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్(England) 246 పరుగులకే ఆలౌటయ్యింది. భారత స్పిన్నర్లు విజృంభించడంతో స్టోక్స్ సేన మొదటి రోజే మూడో సెషన్లో ...
IND vs ENG : తొలి టెస్టులో లంచ్ తర్వాత తడబడిన ఇంగ్లండ్(England) జట్టు టీ సమయానికి 215 స్కోర్ చేసింది. భారత స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ విజృంభణతో.. ఒకదశలో రెండొందల లోప�
IND vs ENG : తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు బాజ్ బాల్(Bazz Ball) ఆటతో అదరగొట్టలేక చతికిలపడింది. లంచ్ తర్వాత స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత స్పిన్ త్రయం రవిచంద�
IND vs ENG : ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియం(Rajiv Gandhi Stadium)లో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ (England) పోరాడుతోంది. మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లీష్ జట్టు లంచ్ సమయానికి...
IND vs ENG : రాజీవ్ గాంధీ స్టేడియంలో ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత పేసర్ సిరాజ్(Siraj) స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. అశ్విన్ బౌలింగ్లో ఓపెనర్ జాక్ క్రాలే(20) మిడాఫ్లో కొట్టిన బంతిని డౌవ్ చూస్తూ అద్�
IND vs ENG : భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్(England) మూడు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన ఓలీ పోప్(1) స్లిప్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి...
టీమ్ఇండియా డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరోమారు తళుక్కుమన్నాడు. తన వైవిధ్యమైన బ్యాటింగ్తో పొట్టి ఫార్మాట్కు కొత్త హంగులు అద్దిన సూర్యకుమార్..వరుసగా రెండో ఏడాది ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయ
భారత్, అమెరికా, బ్రిటన్, మెక్సికో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. దాదాపు 300 కోట్ల మంది ఎన్నికల క్రతువులో భాగం కానున్నారు.
దేశంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఈ ఏడాది ఆహార సంక్షోభానికి కారణం కావొచ్చన్న భయాలు మొదలయ్యాయి. ప్రభుత్వ గిడ్డంగుల్లో ఇప్పటికే అడుగంటిన ధాన్యపు నిల్వలు ఒకవైపు ఆందోళన రేపుతుండగా, గోధుమలను పండించే ప్ర