No-Confidence Motion | ప్రధాని మోదీ ప్రభుత్వం (Pm Modi Govt)పై విపక్ష కూటమి ‘ఇండియా’ (INDIA) లోక్ సభ (Lok Sabha )లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No-Confidence Motion) పై నేడు చర్చ జరగనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభలో చర్చ ప్రారంభం
భారత్, వెస్టిండీస్ కీలక పోరుకు సిద్ధమయ్యాయి. గెలిస్తే గానీ నిలువలేని పరిస్థితుల్లో టీమ్ఇండియా కొట్టుమిట్టాడుతుంటే..సుదీర్ఘ విరామం తర్వాత సిరీస్ గెలువాలన్న తలంపుతో విండీస్ కనిపిస్తున్నది.
వాతావరణ మార్పుల ఫలితంగా ఏర్పడుతున్న కరువులు, వరదల చక్ర భ్రమణంలో ఇరుక్కున్న భారత్ ప్రస్తుతం ఆహార కొరత సమస్యను ఎదుర్కొంటున్నది. గోధుమలు, తర్వాత బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడమే ఇందుకు నిదర్శనం.
waqar younis : వన్డే ప్రపంచ కప్(ODI World Cup)లో దాయాది పాకిస్థాన్(Pakistan)పై టీమిండియా(Team Inida)కు ఘనమైన రికార్డు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ భారత్ చేతిలో ఏడుసార్లు పాకిస్థాన్ జట్టు పరాజయం పాలైంది. అయితే.. ఈసారి మాత్రం తమ జట
భారత్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు వరుసగా రెండోవారంలోనూ తగ్గాయి. జూలై 28తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 3.165 బిలియన్ డాలర్ల మేర క్షీణించి రూ. 603.87 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్టు రిజర్వ్బ్యాంక్ శుక�
అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్రిటిష్ కాన్సులేట్ వినూత్న ఆలోచన చేసింది. ఒకరోజు బ్రిటిష్ హైకమిషనర్గా ఉండే అవకాశాన్ని మన దేశ యువతులకు అందిస్తున్నది. 18 నుంచి 23 ఏండ్ల వయ�
WTC Points Table | ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ మూడో (2023-25) సైకిల్ మొదలైంది. టెస్ట్ చాంపియన్షిప్ కోసం తొమ్మిది జట్లు పోటీపడుతుండగా.. ఇప్పటికే ఆరు జట్లు ఒక్కో సిరీస్లో పాల్గొన్నాయి. అయితే, మరో మూడు జట్లు మాత్రం ఇంకా
India - Pakistan | భారత్ - పాకిస్థాన్ మధ్య ఆందోళన కలిగించే అంశాలపై చర్చలను ప్రారంభించేందుకు అమెరికా మద్దతు ఇస్తుందని అగ్రరాజ్యం విదేశాంగశాఖ పేర్కొంది. అగ్రరాజ్యం విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్
World Cup-2023 | ఈ ఏడాది అక్టోబర్లో భారత్ వేదిక ప్రపంచకప్ జరుగనున్నది. కీలకమైన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అహ్మదాబాద్లో అక్టోబర్ 14న నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి ఐసీసీతో పాటు పాక్ బోర్డు సైతం అంగీ�