WMO Report: గత దశాబ్ధంలో ఇండియాపై వాన-వేడి ప్రభావం ఉన్నట్లు ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. డబ్ల్యూఎంవో దీనిపై ఓ నివేదికను రిలీజ్ చేసింది. కొన్ని సందర్భాల్లో వర్షాలు బాగా పడ్డాయని, కొన్ని సంవత్స
Murder Cases | గత ఏడాది దేశంలో 28,522 హత్య కేసులు (Murder Cases) నమోదయ్యాయి. 2022లో దేశ వ్యాప్తంగా ప్రతి రోజు సగటున 78 లేదా ప్రతి గంటకు మూడుకుపైగా మర్డర్లు జరిగాయి.
Ruturaj Gaikwad : భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా(Australia)పై టీ20ల సిరీస్(T20 Series)లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రుతురాజ్ రికార్డు సృష్టించాడు. ఐదు మ్యాచుల్లో �
మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించేందుకు భారత ప్రభుత్వం అంగీకరించిందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఆదివారం మీడియాకు తెలిపారు. అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యల పరిష్కారం క�
చదువును మధ్యలోనే వదిలేసిన దాదాపు 14 లక్షల మంది భారత బాలికలు తిరిగి పాఠశాలలకు వెళ్లేలా చేసిన ‘ఎడ్యుకేట్ గర్ల్స్' వ్యవస్థాపకురాలు సఫీనా హుస్సేన్కు ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఫర్ ఎడ్య�
వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన టీమ్ఇండియా.. రెండు వారాలు తిరిగేసరికి అదే కంగారూలపై టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్కు ముందే కప్పు ఖాతాలో వేసుకున్న భారత్.. ఆదివారం జరిగిన �
ఇండియా-ఏతో జరిగిన టీ20 సిరీస్ను ఇంగ్లండ్-ఎ 2-1తో గెలుచుకున్నది. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్లో ఆల్రౌండర్ ఇస్సీ వాంగ్ ప్రతిభతో ఇంగ్లండ్ జట్టు రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.
ప్రపంచకప్ జూనియర్ హాకీ మహిళల టోర్నీలో భారత్ వరుసగా రెండో ఓటమి ఎదుర్కొన్నది. శనివారం ఉత్కంఠగా సాగిన పోరులో భారత జట్టు 2-3 స్కోరుతో బెల్జియం చేతిలో ఓడిపోయింది.
Vice President | దేశ ఆర్బిట్రేషన్ వ్యవస్థ రిటైర్డ్ న్యాయమూర్తుల చేతుల్లో ఉందని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ అన్నారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఈ వ్�