కేంద్ర ప్రభుత్వ విధానాలు లక్ష్య సాధన లేనివేనా?.. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అంటూ ప్రకటిస్తున్న పథకాలతో ఒరిగేదేమీ లేదా?.. ముందుచూపుతో కాకుండా మొక్కుబడిగా మోదీ సర్కారు నిర్ణయాలుంటున్నాయా?.. ఈ ప్రశ్నలన్న
జనాభాలో నిన్న మొన్నటిదాకా రెండోస్థానానికి పరిమితమైన భారత్ పొరుగుదేశం చైనాను వెనుకకు నెట్టేసి మొదటి స్థానానికి చేరుకున్నది. ఈ సత్యం ఇప్పుడిప్పుడే దేశ ప్రజల్లోకి మెల్లమెల్లగా ఇంకుతున్నది. ఇంతకూ ఇది వర�
దేశవ్యాప్తంగా మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్�
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలకు దూరమైంది. చైనా వేదికగా జరుగనున్న క్రీడల్లో తాను పాల్గొనబోవడం లేదని వినేశ్ మంగళవారం ప్రకటించింది. ప్రాక్టీస్ సందర్భంగా గాయపడడంతో ఏషి�
India-China Talks | లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC)లో కొనసాగుతున్న ఉద్రిక్తల మధ్య భారత్, చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. 19వ రౌండ్ చర్చలు సరిహద్దులోని చుషుల్-మోల్డోలో జరిగింది. పశ్చిమ సెక్టార్లో ఎల్ఏస�
ODI WC 2023 : సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్(ODI WC 2023) కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. అక్టోబర్ 14న జరుగనున్న భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్ టికెట్లు సెప్టెంబర్ 3 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. ఈ
దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (Independence Day) ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో (Red Fort) జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ (PM Modi) పాల్గొన్నారు. కోట బురుజుపై జాతీయ జెండాను ఆవిష్కరించ
ఆంగ్ల భాషకు తాను ఎంతమాత్రం వ్యతిరేకిని కాదని, అయితే ప్రతి విద్యార్థి మాతృ భాషతో పాటు హిందీని కూడా నేర్చుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతూనే ఉన్నది. స్వచ్ఛమైన గాలి పీల్చడం కాస్త కష్టమైన పనిలాగానే కనిపిస్తున్నది. ప్రతి సమస్యకూ పరిష్కారం చూపే సాంకేతికత ఇందుకూ ఓ మార్గం వెతికింది. ఎయిర్ ప్యూరిఫయర్లను పరిచయం చే�
సొంతగడ్డపై జరిగిన ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్.. అదిరిపోయే ఆటతీరుతో విజేతగా నిలిచింది. చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో శనివారం టీమ్ఇండియా 4-3తో మలేషి�
ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత్.. విండీస్తో టీ20 సిరీస్ను సమం చేసింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం అమెరికా వేదికగా జరిగిన నాలుగో పోరులో టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. �
ERIS Covid Variant | మొన్నటి వరకు ప్రపంచాన్ని వణించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే, ఇటీవల యూకేలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేసుల
పెరుగుదలకు ప్రధానంగా కొత్త ఎరిస్ (EG.5.1)
Delhi Services Bill | ఢిల్లీ ఉద్యోగుల నియామకాలు, బదిలీల అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెడుతూ కేంద్రం రూపొందించిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసెస్ బిల్లు (Delhi Services Bill) చట్టంగా మారింది.