ODI WC 2023 : వన్డే వరల్డ్ కప్లో పాకిస్థాన్(Pakistan) జట్టు కొత్త జెర్సీ(New Jersey)తో బరిలోకి దిగనుంది. అవును.. పాక్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) నిన్న కొత్త జెర్సీని విడుదల చేసింది. అనంతరం పాక్ స్పీడ్స్టర్ షాహీన్ ఆఫ్�
మహిళల హాకీ ఆసియా ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ఒమన్ వేదికగా సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 7-2తో థాయ్లాండ్ను చిత్తుచేసింది.
Shweta Sharda: శ్వేతా శారద మిస్ దివా యూనివర్స్ 2023 టైటిల్ను గెలచుకున్నది. ఆదివారం రాత్రి ముంబైలో జరిగిన ఈవెంట్లో ఆమె విజేతగా తేలింది. గత ఏడాది చాంపియన్ దివితా రాయ్.. శ్వేతా శారదకు అందాల కిరీటాన్ని తొడ�
ప్రపంచ దేశాలు వరుసగా జాబిల్లిపై పరిశోధనలు చేస్తున్నాయి. భారత్, రష్యా దేశాలు ఇటీవల ప్రయోగాలు చేయగా.. తాజాగా జపాన్ కూడా జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండ్ చేయడమే లక్ష్యంగా ప్రయోగానికి సమాయ�
IND vs Pak : టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత్(India), పాకిస్థాన్(Pakistan) మొదటిసారి ఆసియా కప్(Asia Cup 2023)లో తలపడనున్నాయి. దాంతో, సెప్టెంబర్ 2న జరిగే ఈ మ్యాచ్పైనే అందరి కళ్లన్నీ నిలిచాయి. అంతేకాదు చిరకాల ప్రత్యర
ISRO Chief | చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంకావడంతో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చీఫ్ ఎస్ సోమనాథ్ కేరళలోని ఆలయంలో ఆదివారం పూజలు నిర్వహించారు.
Covid-19 | ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కొవిడ్ కొత్త వేరియంట్లతో ప్రమాదం ముంచుకొస్తున్నది. 55పైగా దేశాల్లో ఎరిస్ కొవిడ్ కేసులు నమోదైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ వైరస�
రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించేది ఆహార రంగమేనని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. కాలక్రమంలో అనేక వృత్తులు మారుతున్నా సృష్టిలో మారనిది ఒకే ఒక్కటి వ్యవసాయ రంగమని (Agriculture) చెప్పారు.
వచ్చే సాధారణ ఎన్నికల్లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) తమ ప్రధానమంత్రి అభ్యర్థి అని (Prime ministerial candidate) కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) అన్నారు.
Forex Reserves | భారత్ విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. ఈ నెల 18తో ముగిసిన వారానికి 7.28 బిలియన్ డాలర్లు తగ్గి 594.90 బిలియన్ డాలర్లకు చేరాయి.
PM Modi | ఇస్రో సాధించిన విజయం భారత్కు చాలా గర్వకారణం అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మంగళ్యాన్, చంద్రయాన్ విజయం స్ఫూర్తిని కొనసాగిద్దామని మోదీ పిలుపునిచ్చారు. ఈ విజయాల స్ఫూర్తితో గగ
MP Asaduddin | ప్రధానమంత్రికి ఉండాల్సిన అన్ని లక్షణాలు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావులో ఉన్నాయని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ అన్నారు. మమతాబెనర్జీ, రాహుల్గాంధీని ప్రధాని అభ్యర్థులుగా చూప�
చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్లో భారత్ 634 మందితో బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 23 నుంచి మొదలవుతున్న ఆసియా క్రీడల్లో పోటీపడే భారత అథ్లెట్ల జాబితాను కేంద్ర క్రీడాశాఖ శుక్రవారం అధికారి�
దేశంలోని పక్షి జాతుల్లో క్షీణత కనిపిస్తున్నది. గత 30 ఏండ్లలో అధ్యయనం చేసిన మొత్తం 338 పక్షి జాతులలో 60 శాతం జాతుల సంఖ్య తగ్గిపోయినట్టు తాజా అధ్యయనంలో తేలింది. 30 వేల మంది పక్షి పరిశీలకుల డాటా ఆధారంగా ఈ విషయాన్న�