Coronavirus | దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (Coronavirus) మరోసారి కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి ఒక్కసారిగా విజృంభిస్తోంది. గత నాలుగు రోజులుగా కొవిడ్ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోం�
ఐదు దేశాల హాకీ టోర్నీలో భారత పురుషుల జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. ఇప్పటికే స్పెయిన్, బెల్జియం చేతిలో పరాజయం పాలైన భారత్.. మంగళవారం జరిగిన పోరులో 2-3తో జర్మనీ చేతిలో ఓడింది.
బౌలర్లు దుమ్మురేపడంతో తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత్.. రెండో వన్డేలో అదే జోరు కొనసాగించలేకపోయింది. మంగళవారం జరిగిన పోరులో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది.
విదేశాల్లో ఉన్న భారతీయులు దేశానికి పంపుతున్న నగదు రికార్డు స్థాయిలో పెరుగుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు 125 బిలియన్ డాలర్ల విలువైన నగదు పంపారని వరల్డ్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. యూఏఈతో కుదుర్చుకున్�
హైదరాబాద్ నుంచి విమానాల్లో దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఏటేటా గణనీయంగా పెరుగుతున్నది. దీంతో శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) సరికొత్త రికార్డు సృష్టించింది.
Coronavirus | దేశంలో మళ్లీ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కొత్తగా 142 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,970కి చేరింది. కర్ణాటకలో ఒకరు మృతి చెం
యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ చేజిక్కించుకునేందుకు రెడీ అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి పోరులో ఘన విజయం సాధించిన టీమ్ఇండియా
Dawood Ibrahim | అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో దావూద్ ఇబ్రహీం హత్యకు గురైనట్లు
వార్తలు వస్తున్నాయి. విష ప్రయోగం జరుగడంతో కరాచీ ఆసుపత్రిలో చేర్పించినట్లు ప్రచారం
జరుగుతున్నది. దావూద్ను సమాది చే�
వన్డే వరల్డ్కప్ ఫైనల్ ఓటమి తర్వాత ఈ ఫార్మాట్లో బరిలోకి దిగిన మొదటి మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ మరో 200 బంతులు మిగిలుండగానే 8
భారతదేశం ప్రస్తుతం సాధిస్తున్న 6 శాతం ఆర్థిక వృద్ధితో 2047 నాటికి కూడా దిగవ మధ్య ఆదాయ దేశంగానే ఉంటుందని రిజర్వ్బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు.
అండర్-19 ఆసియాకప్లో బంగ్లాదేశ్ విజేతగా నిలిచింది. సెమీఫైనల్లో భారత్పై గెలిచిన బంగ్లా.. ఆదివారం 195 పరుగుల తేడాతో యూఏఈని చిత్తుచేసి ట్రోఫీ కైవసం చేసుకుంది.
Corona Virus | కేరళలో కరోనా న్యూ వేరియంట్ కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో JN.1 (జేఎన్.1) వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దాంతో దేశంలో నమోదయ్యే మొత్తం రోజువారీ కరోనా కేసుల్లో కేరళలో అత్యధ�