Arvind Kejriwal | ఇండియా (India) పేరును భారత్ (Bharat)గా మారుస్తారన్న ప్రచారం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwa
విపక్షాలు ఇండియా కూటమితో ముందుకు రావడంతోనే జీ20 డిన్నర్కు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ (Bharat) పేరుతో ఆహ్వాన పత్రం పంపారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు.
ఇండియా ఇక భారత్గా (Bharat) మారనుందనే ఊహాగానాలు సాగుతున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో నరేంద్ర మోదీ సర్కార్ ఈ ప్రతిపాదనను సభ్యుల ముందుంచనుందని భావిస్తున్
iPhone 15 | ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లు ఆవిష్కరించినా.. వెంటనే భారత్లో సేల్స్ ప్రారంభం అవుతాయా? లేదా? అన్నది సందేహస్పదంగా మారిందని చెబుతున్నారు.
G20 Summit | ఢిల్లీలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశాల (G20 Summit)కు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ (Xi Jinping) హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని చైనా ధ్రువీకరించింది.
Asiacup : నేపాల్తో జరగనున్న ఆసియాకప్ వన్డేలో తొలుత ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. జట్టులో ఒక మార్పు చేస్తున్నామని, బుమ్రా స్థానంలో షమీని తీసుకున్నట్లు రోహిత్ తెలిపాడు.
MK Stalin | కేంద్రంలోని మోదీ సర్కార్పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ప్రజలను దారుణంగా మోసం చేసిందని ఆరో�
వన్డే ప్రపంచకప్నకు ముందు జట్టు కూర్పును సరిచూసుకునేందుకు పనికి వస్తుందనకున్న ఆసియా కప్లో భారత్కు వరుణుడి బాధ తప్పేలా లేదు. పాకిస్థాన్తో శనివారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. నేడు నేపాల�
సుదీర్ఘ కాలం తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ను వరుణుడు అడ్డుకున్నాడు. టీమ్ఇండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో దోబూచులాడిన వర్షం.. పాక్ బ్యాటర్లను అసలు మైదానంలోకే రానివ్వకుండా
చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్ కోసం జాతీయ రైఫిల్ సమాఖ్య(ఎన్ఆర్ఏఐ) శనివారం 33 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఆసియా క్రీడలు ముగసిసిన తర్వాత కొరియాలో అక్టోబర్ 22 నుంచి జరుగనున్న ఆ�
సియా హాకీ 5ఎస్ టోర్నీలో భారత్ టైటిల్తో తళుక్కుమంది. శనివారం పాకిస్థాన్తో జరిగిన ఫైనల్ పోరులో 2-0(పెనాల్టీ షూటౌట్) తేడాతో భారత్ చిరస్మరణీయ విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల గోల్స్ 4-4తో సమం కావ
India Vs Pakistan | శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ రద్దయింది. తొలుత భారత్ బ్యాటింగ్ చేసి పాక్ ముంగిట 267 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించినా.. తర్వాత వర్షం ఆగక పోవడంతో మ్యాచ్ రద�
India Vs Pakistan: సూపర్ థ్రిల్లర్ కోసం టాస్ పడింది. పాక్తో జరగనున్న మ్యాచ్లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. ఆసియాకప్లో భాగంగా పల్లెకిలేలో ఈ మ్యాచ్ జరుగుతోంది. శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి వచ్
Pakistan playing XI : ఇండియాతో జరిగే మ్యాచ్ కోసం పాక్ తన తుది జట్టును ప్రకటించింది. నేపాల్తో ఆడిన జట్టునే.. ఇండియాతోనూ ఆడించననున్నారు. ఇఫ్తాకర్కు ఛాన్స్ ఇచ్చారు. ఇండియా ఇంకా తన తుది జట్టును ప్రకటించలే�