Heat Waves: ఎండలు దంచికొట్టిన రోజుల్లో కన్నా.. స్వల్ప స్థాయిలో ఎండలు మండే రోజుల్లోనే ఎక్కువ శాతం మంది మరణిస్తుంటారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇండియాలో నిర్వహించిన ఓ స్టడీ ఆధారంగా ఈ విషయాన్ని ని�
ఎల్నినో పరిస్థితులు ఈ ఏడాది జూన్ నాటికి బలహీనం అవుతాయని, ఫలితంగా భారత్లో వచ్చే రుతు పవన కాలంలో సమృద్ధిగానే వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
అండర్-19 ప్రపంచకప్లో అపజయం ఎరగకుండా.. ఫైనల్ చేరిన యువభారత జట్టుకు చివర్లో చుక్కెదురైంది. ఆదివారం జరిగిన తుదిపోరులో యంగ్ఇండియా 79 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.
అప్రతిహత విజయాలతో దూకుడు మీద ఉన్న యువ భారత జట్టు.. ఆదివారం అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. టోర్నీ చరిత్రలో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో ఇప్పటి వరకు ఐదుసార్లు జగజ్జేతగా నిలిచిన యంగ్�
పరుగుల రారాజు విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్తో సిరీస్కు అందుబాటులో లేకుండా పోయాడు. వ్యక్తిగత కారణాల వల్ల తొలుత రెండు మ్యాచ్లకు దూరమైన కోహ్లీ.. ఇప్పుడు మొత్తం సిరీస్ నుంచే తప్పుకున్నాడు. ఐదు మ్యాచ్ల సిరీస�
Foreign Reserves | భారతదేశ విదేశీ మారకద్రవ్య నిలువలు ఈ వారం రికార్డు స్థాయిలో 622.469 బిలియన్లకు పెరిగాయి. ఫిబ్రవరి 2తో ముగిసిన వారంతో పోలిస్తే ఇది 5.736 బిలియన్ డాలర్లు పెరిగింది.
ప్రపంచ సుందరి(మిస్ వరల్డ్) 71వ ఎడిషన్ పోటీలు భారత్లో ఈ నెల 18 నుంచి మార్చి 9 వరకు జరగనున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు శుక్రవారం ప్రకటించారు. న్యూఢిల�
కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప మరోసారి వివాదంలో చిక్కుకొన్నారు. పలువురు కాంగ్రెస్ నేతలను దేశద్రోహులుగా పేర్కొన్న ఆయన.. వారిని కాల్చి చంపేందుకు వీలు కల్పించే ఒక చట్టం చేయాలంటూ �
ECI: దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది ఓటును రిజిస్టర్ చేసుకున్నట్లు ఈసీఐ వెల్లడించింది. పార్లమెంట్ ఎన్నికల కోసం భారీ సంఖ్యలో దేశవ్యాప్తంగా ఓటరు నమోదు జరిగింది. 2019తో పోలిస్తే ప్రస్తుతం రిజిస్టర్ ఓ�
India - Australia : అండర్ -19 ప్రపంచ కప్ టోర్నీ తుది అంకానికి చేరింది. యువ భారత జట్టు(Team India) ఐదోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. టీమిండియా డిఫెండింగ్ చాంపియన్గా మరో టైటిల్ నిలబెట్టుకుంటుందా? అని కోట్లాది మంది...