Terrorists | దాయాది దేశం తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. మరోసారి సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను భారత్లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ మేరకు నిఘావర్గాల హెచ్చరికలతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అప్ర�
Ruchira Kamboj | సీమాంతర ఉగ్రవాదం, హింస కారణంగా ఎంతో నష్టపోయామని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. తీవ్రవాదులకు కొన్ని దేశాలు సహకారం అందిస్తున్నాయని.. వాటిపై చర్యలు తీసుకోవాంటూ చైనా
Vijay Diwas | ఇవాళ దేశ చరిత్రలో మర్చిపోలేని రోజు. 1971 యుద్ధం (1971 War) లో భారత్ పాకిస్థాన్ (Pakistan) పై విజయం సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi), రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళ
పొట్టి ఫార్మాట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మన అమ్మాయిలు.. ఇంగ్లండ్తో ఏకైక టెస్టులో దుమ్మురేపుతున్నారు.తొలి రోజే రికార్డు స్కోరు చేసి ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టిన టీమ్ఇండియా.. స్పిన్ బౌలింగ్�
Visa Free | భారతీయులకు గుడ్న్యూస్. ఇకపై ఇరాన్కు వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్తో పాటు మరో 32 దేశాలకు పర్యాటకులు కూడా వీసా అవసరం లేకుండానే తమ దేశంలో పర్యటించవ
వస్త్ర పరిశ్రమలో దేశవ్యాప్త ఖ్యాతి గడించిన రాజన్న సిరిసిల్ల జిల్లా క్రికెట్ పోటీల్లోనూ అంతర్జాతీయ కీర్తి కెక్కనున్నది. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా వేదికగా జరుగనున్న అండర్-19 వరల్డ్కప్ టోర్నీకి ముస్త
ప్రతిష్ఠాత్మక జూనియర్ హాకీ ప్రపంచకప్లో యువ భారత్కు చుక్కెదురైంది. గురువారం జరిగిన సెమీస్లో భారత్ 1-4 తేడాతో జర్మనీ చేతిలో ఓటమిపాలైంది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో టీమ్ఇండియాకు 12 పెనాల్టీ కార్నర్ �
IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న పొట్టి సిరీస్లో కీలకమైన సమరానికి మరికాసేపట్లో తెరలేవనుంది. వాండరర్స్లోని జొహన్నెస్బర్గ్లో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచ
Lalit Khaitan: లిక్కర్ మ్యాగ్నెట్ డాక్టర్ లలిత్ ఖైతాన్.. బిలియనీర్ల జాబితాలో చేరిన కొత్త భారతీయుడిగా నిలిచాడు. 80 ఏళ్ల అతను రాడికో ఖైతాన్ కంపెనీ చైర్మెన్గా ఉన్నారు. ఆ కంపెనీ ఆదాయం 380 మిలియన్ల డాలర్లు. మ్యాజ�
Delhi High Court | భారత్లో సరోగసిని ప్రోత్సహించకూడదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. దీన్ని ఇలాగే వదిలేస్తే బిలియన్ డాలర్ల వ్యాపారంగా ఎదగవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. సరోగసీ (రెగ్యులేషన్) చట్టాన్ని సవరిస్తూ
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం అత్యంత ముఖ్యమైనదని, భారత ప్రభుత్వం రైతులకు చేయూతనందించేందుకు అనేక పథకాలతో పాటు మొక్కల ఆరోగ్యం, మానవ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నదని ఎన్ఐపీహెచ్ఎం (నేషనల్ ఇనిస్టిట్�