దేశీయ మార్కెట్లో వాహన విక్రయాలు గత నెల ఆగస్టులో పరుగులు పెట్టాయి. దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ మునుపెన్నడూ లేనివిధంగా అమ్మకాలను నమోదు చేసింది. పండుగ సీజన్కుతోడు, వినియోగదారులను ఎస్యూవీలు ఆకట్టుకోవడం �
ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ మరో రికార్డును సొంతం చేసుకున్నది. గడిచిన నెలకుగాను 3.41 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఉత్పత్తిచేసిన 2.48 మిలియన్ ట�
విదేశీ మారకం నిల్వలు మరిన్ని కరిగిపోయాయి. ఆగస్టు 25తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 30 మిలియన్ డాలర్లు తరిగిపోయి 594.858 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వు బ్యాంక్ శుక్రవారం వెల్లడించింద
ఒమన్ వేదికగా జరిగిన మహిళల ఆసియాకప్ హాకీ టోర్నీలో టైటిల్ విజయానికి అందరూ అర్హులని భారత కెప్టెన్ నవ్జ్యోత్కౌర్ పేర్కొంది. తొలిసారి జరిగిన ఆసియాకప్ టోర్నీ టైటిల్ గెలవడం ద్వారా భారత్..ప్రపంచకప్
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో మెరిశాడు. ఇటీవల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పసిడి నెగ్గి చరిత్ర సృష్టించిన నీరజ్.. డైమండ్ లీగ్లో రెండో స్థానంలో నిలిచాడు. గుర�
China Map: దక్షిణ చైనా సముద్రాన్ని తమ భూభాగంగా చూపిస్తూ చైనా కొత్త మ్యాప్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాప్ను వియత్నాం ఖండించింది. తమ సౌర్వభౌమత్వాన్ని చైనా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నట్�
జమిలి ఎన్నికల నిర్వహణకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆరోపించారు. ఇండియా కూటమి బలపడుతుందనే భయంతోనే బీజేపీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని విమర్�
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం మరో కొత్త ఫీచర్ను ఆవిష్కరించింది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ (ఏఐ) ఆధారిత సెర్చ్ టూల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఏదైనా అంశం గురించి సెర్చ్ చేస్తే స్థానిక భాషల్లో ఫ
G20 Summit | భారత్లో మరో పది రోజుల్లో జరగనున్న జీ20 సమ్మిట్ (G20 Summit)కు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (Xi Jinping) దూరంగా ఉండనున్న�
భారతీయ టెక్నాలజీ ఇండస్ట్రీ వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నది. 7 ప్రధాన హబ్ల నుంచి 26 నగరాలుగా రూపాంతరం చెందుతున్నదని డెలాయిట్, నాస్కామ్ తాజా నివేదిక తెలిపింది.
Mahendragiri | భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో యుద్ధ నౌక చేరనున్నది. ఐఎన్ఎస్ మహేంద్రగిరి (Mahendragiri) సెప్టెంబర్ 1న జలప్రవేశం చేయనున్నది. ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్ భార్య సుదేష్ ధంఖర్ ముంబైలోని మజాగాన్ డాక్ షిప్బిల్డర�
తక్కువ ధరలకు చమురును సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన వారందరి నుంచీ భారత్ చమురు కొనుగోలు చేస్తుందని పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) పేర్కొన్నారు.
Rice Export | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోందో అర్థం కావడంలేదు. ముఖ్యంగా ధాన్యం విషయంలో గందరగోళ ప్రకటనలు, నిర్ణయాలతో ప్రజలను తికమకపెడుతోంది. అన్ని దేశాలకు బియ్యం ఎగుమతుల (Rice Export)�