S Jaishankar | ఇండియా (India) పేరును భారత్ (Bharat)గా మారుస్తారన్న ప్రచారం.. ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా ‘ఇండియా’ పేరు మార్పుపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ (S Jaishankar ) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంల�
స్వీడన్కు చెందిన కార్ల తయారీ సంస్థ వోల్వో.. వచ్చే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని తన తొలి ఎలక్ట్రిక్ కారు సీ40 రీచార్జ్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఈ కారు ధరను రూ.61.25 లక్షలుగా నిర్ణయించింది.
దశాబ్ద కాలంగా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా నెగ్గని భారత జట్టు.. స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం బలమైన జట్టును ప్రకటించింది. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల కలయికతో 15 మందితో కూడిన టీమ్ను చీఫ్ సెలెక్టర్ అగ�
ప్రతీ అంశాన్ని తనదైన శైలిలో విశ్లేషించే భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..మరో సెటైర్ వేశాడు. క్రీడా ప్రముఖలు రాజకీయాల్లోకి వచ్చే ముందు తమ అహాన్ని వీడాలని సూచించాడు.
దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్'గా మార్చాలని కోరుతూ 2016లో సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీన్ని తిరస్కరించిన నాటి సీజేఐ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ‘భారత్ లేక ఇండియా.. మీకు ఎలా అనిపిస్తే అలాగే పిలవండ
దేశం పేరును చేర్చేది? మార్చేది ఏమిటని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు. దేశం మార్పుపై చర్చే అర్థరహితమని మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
దేశం పేరును ఇండియా అని, భారత్ అని, హిందుస్థాన్ అని పిలుచుకుంటున్నారు. తమిళులు భారత అని, మలయాళీలు భారతం అని తెలుగువారు భారతదేశం అని అంటున్నారు. దేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 (1)లో ‘ఇండియా, అనగా భారత్, రాష్ర�
Asia cup 2023 : ఆసియా కప్లో కీలకమైన సూపర్ 4 మ్యాచ్కు పాకిస్థాన్(Pakistan) అన్ని విధాలా సిద్ధమవుతోంది. లాహోర్ వేదికగా బంగ్లాదేశ్తో రేపు జరుగనున్న మ్యాచ్ కోసం బాబర్ ఆజాం(Babar Azam) సేన ఈరోజే తుది జట్టును ప్రకటిం�
Name Changed Countries | ఇండియా పేరు మారబోతున్నదా? మన దేశాన్ని కేవలం భారత్ అని మాత్రమే పిలవాలా? ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఊహాగానాలు దేశవ్యాప్తంగా హాట్టాపిక్గా మారాయి. రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియా పేరును భా
Arvind Kejriwal | ఇండియా (India) పేరును భారత్ (Bharat)గా మారుస్తారన్న ప్రచారం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwa
విపక్షాలు ఇండియా కూటమితో ముందుకు రావడంతోనే జీ20 డిన్నర్కు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ (Bharat) పేరుతో ఆహ్వాన పత్రం పంపారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు.
ఇండియా ఇక భారత్గా (Bharat) మారనుందనే ఊహాగానాలు సాగుతున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో నరేంద్ర మోదీ సర్కార్ ఈ ప్రతిపాదనను సభ్యుల ముందుంచనుందని భావిస్తున్
iPhone 15 | ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లు ఆవిష్కరించినా.. వెంటనే భారత్లో సేల్స్ ప్రారంభం అవుతాయా? లేదా? అన్నది సందేహస్పదంగా మారిందని చెబుతున్నారు.
G20 Summit | ఢిల్లీలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశాల (G20 Summit)కు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ (Xi Jinping) హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని చైనా ధ్రువీకరించింది.
Asiacup : నేపాల్తో జరగనున్న ఆసియాకప్ వన్డేలో తొలుత ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. జట్టులో ఒక మార్పు చేస్తున్నామని, బుమ్రా స్థానంలో షమీని తీసుకున్నట్లు రోహిత్ తెలిపాడు.