రోడ్డు ప్రమాదాల కారణంగా దేశంలో ఏడాదికి దాదాపు 15 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని ఫిక్కీ-ఈవై మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. రోడ్డు ప్రమాద మరణాల్లో భారత్ మొదటి స్థానంలో ఉన్నదని, ప్రపంచవ్యాప
Mamata Banerjee | కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల రెండో దఫా సమావేశాల అనంతరం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ‘ఎన్డీఏ (
బెంగళూరు: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా 26 విపక్ష పార్టీలకు చెందిన నేతలు రెండు రోజులుగా బెంగళూరులో సమాలోచనలు జరుపుతున్నారు. ఎన్డీయేను ఎదుర్కొనబోయే ఈ ప్రతిపక్ష కూటమికి I-N-D-I-A (ఇండియన్ న�
న్యూఢిల్లీ: హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్నవారికి కెనడా శుభవార్త చెప్పింది. హెచ్1బీ వీసాదారులు తమ దేశంలో ఉద్యోగం చేసుకోవచ్చని ప్రకటించింది.
న్యూఢిల్లీ: భారత్లో తరచూ ఇంటర్నెట్పై నిషేధం విధించడంపై జీ20 సమావేశంలో చర్చ జరిగింది. న్యూఢిల్లీ: భారత్లో తరచూ ఇంటర్నెట్పై నిషేధం విధించడంపై జీ20 సమావేశంలో చర్చ జరిగింది.
జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్-2023లో భారత విద్యార్థులు మూడు స్వర్ణం, రెండు రజత పతకాలు సాధించారు. తెలంగాణకు చెందిన మెహుల్ గోల్డ్ మెడల్ సాధించాడు.
India vs Westindies : వెస్టిండీస్ పర్యటన తొలి టెస్టులోనే దుమ్మురేపిన భారత జట్టు(Team India) ఆతిథ్య జట్టుకు గట్టి హెచ్చరికలు పంపింది. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని రోహిత్ శర్మ (Rohit Sharma) సేన పట్ట
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా మైక్రోచిప్లకు తీవ్ర కొరత ఏర్పడింది. దీని కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో స్మార్ట్కార్డ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్ �
బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా?.. అయితే ఈ సమాచారం మీకోసమే. ప్రస్తుతం తులం పసిడి ధర రూ.60 వేల దరిదాపుల్లో కదలాడుతున్నది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల కోసం గోల్డ్వైపే చూస్తున్నారు. ఈ క్రమంలో�
IND - BAN ODI series | భారత్ - బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య ఆదివారం వన్డే సిరీస్ ప్రారంభమైంది. ఇవాళ తొలి వన్డే జరుగుతున్నది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
MLAs | ప్రజల సమగ్రాభివృద్ధికి పాటుపడతామని ప్రమాణాలు చేస్తున్న ఎమ్మెల్యేలు ఆ వాగ్ధానాలను మరిచి వారే సుసంపన్నులు అవుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4,001 ఎమ్మెల్యేల్
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు వెస్టిండీస్తో పూర్తి ఏకపక్షంగా సాగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది. మూడు రోజులకు ముందే ముగిసిన పోరులో భారత్.. ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో జయభేరి మోగించి�
Arunachal Pradesh | అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్కు అమెరికా అండగా నిలిచింది. అరుణాచల్ భారత్లో అంతర్భాగమేనని ఆ దేశ విదేశీ సంబంధాల కమిటీ ఈ మేరకు ఒక తీర్మానాన్ని సెనేట్లో ప్రవేశపెట్టింది. ఒకే రకమైన అభిప్రాయాలు
మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మెయిల్), చైనాకు చెందిన ప్రముఖ ఆటో రంగ సంస్థ బీవైడీ కలిసి రాష్ట్రంలో విద్యుత్తు ఆధారిత వాహనాలు (ఈవీ), బ్యాటరీ తయారీ ప్లాంట్లను ఏర
న్యూఢిల్లీ: దేశంలో ఔషధాల తయారీ, దిగుమతి, విక్రయాల నియంత్రణకు కొత్త ఔషధ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. భారత్లో తయారైన దగ్గు మందుల కారణంగా గత ఏడాది గాంబియా, ఉజ్బెకిస్థాన్లో పలు