న్యూఢిల్లీ: దేశంలో ఔషధాల తయారీ, దిగుమతి, విక్రయాల నియంత్రణకు కొత్త ఔషధ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. భారత్లో తయారైన దగ్గు మందుల కారణంగా గత ఏడాది గాంబియా, ఉజ్బెకిస్థాన్లో పలు
Heavy Rains | రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర భారతంపై వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాలు, వరద సంబంధిత ఘటనల్లో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 145 �
Virat Kohli: 81 బంతులు ఆడిన తర్వాత కోహ్లీ ఫోర్ కొట్టాడు. విండీస్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఈ ఘటన జరిగింది. అయితే ఫోర్ కొట్టిన తర్వాత కోహ్లీ ఆ మూమెంట్ను ఎంజాయ్ చేశాడు. సెంచరీ కొట్టిన ప్లే�
Yashaswi Jaiswal: విండీస్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి యశస్వి జైస్వాల్ 143 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 14 బౌండరీలు ఉన్నాయి. ఇండియా తరపున తొలి టెస్టులోనే సె�
అంతర్జాతీయ వేదికపై మోదీ సర్కార్ మరోసారి భారత పరువును పోగొట్టింది. భారత అంతర్గత విషయాలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విదేశాలు జోక్యం చేసుకుంటున్నాయి. రెండు నెలలుగా నిప్పుల కొలిమిని తలపిస్తున�
Yashasvi Jaiswal | ఓపెనర్లు దంచికొట్టడంతో వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. జాతీయ జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న యశస్వి జైస్వాల్ (244 బంతుల్లో 116 పరుగులు; 12 ఫోర్లు), కెప్ట
IND vs BAN | తొలి రెండు మ్యాచ్ల్లో తిరుగులేని ఆధిపత్యంతో బంగ్లాదేశ్పై టీ20 సిరీస్ చేజిక్కించుకున్న భారత మహిళల జట్టు.. నామమాత్రమైన మూడో మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లక�
నౌకా దళానికి అవసరమైన 26 రాఫెల్ - ఎమ్ జెట్లను, మూడు స్కార్పిన్ క్లాస్ జలాంతర్గాములను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) ఆమోదం తెలిపిందని రక్షణ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలి�
Tesla EV Car | అమెరికాకు చెందిన అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత మార్కెట్లోకి ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నది. త్వరలోనే ఈ నిరీక్షణకు తెరపడే అవకాశం ఉన్నది. భారత్లో ఏడాదికి దాదాపు 5లక్షల ఎలక్ట్ర
Google Pay UPI Lite | గూగుల్ పే యూజర్ల కోసం మరో ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై వినియోగదారులు సింగిల్ క్లిక్తో పేమెంట్స్ చేసేలా సరికొత్త ఫీచర్ను పరిచయం చేసింది. చిన్న చిన్న పేమెంట్స్ కోసం ప్రతీసారి
Manipur violence: మణిపూర్ హింపై ఈయూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత్ ఖండించింది. అది పూర్తిగా దేశ అంతర్గత సమస్య అని ఇండియా వెల్లడించింది. అయితే మణిపూర్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్ల�
Chandrayaan 3 | చందమామను అందుకోవాలన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కల ఆచరణ రూపం దాల్చబోతున్నది. చంద్రయాన్ -3 శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు నింగిలోకి దూసుకుపోనున్నది. 2019లో చెదిరిన కలను ఈసారి నిజం చేసి చూపాలన్న
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. తొలుత టాస్ గెలిచిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకోగా, పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్న టీమ్ఇండియా వికెట్ల వేట ప్ర�
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్ అదిరిపోయే రీతిలో బోణీ కొట్టింది. ఆసియా అథ్లెటిక్స్ సమాఖ్య ఏర్పాటై 50 ఏండ్లు అయిన సందర్భంగా జరుగుతున్న టోర్నీ మొదటి రోజే భారత్ ఖాతాలో పతకం చేరింది.