దేశంలో తయారీ రంగానికి ఊతమివ్వాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఆర్భాటంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా.. జోక్ ఇన్ ఇండియాగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అ
‘2024 ఏప్రిల్నాటికి దేశంలోని ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తాం’ అంటూ 2019 ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ప్రధాని నరేంద్రమోదీ ఆర్భాటంగా ప్రకటించారు. అలా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మిషన్ భగీరథ�
భారత పురుషుల ఫుట్బాల్ జట్టు దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్ (సాఫ్) టైటిల్ కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో కువైట్పై షూటౌట్లో నెగ్గిన సునీల్ ఛెత్రీ సేన తొమ్మిదోసారి సాఫ్ కప్ చేజి�
పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు బంగ్లాదేశ్లో పర్యటించనున్న భారత మహిళల క్రికెట్ జట్టును ఆదివారం ప్రకటించారు. ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న ఈ టూర్ లో భారత్, బంగ్లాదేశ్ 3 టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాయి.
భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ సిద్ధమైనట్లు సమాచారం. భారత్లో పర్యటించేందుకు అవసరమైన ట్రావెల్స్ క్లియరెన్స్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆ దేశ ప�
Xi Jinping: షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ వర్చుల్ విధానంలో మాట్లాడనున్నారు. చైనా అధికారులు ఇవాళ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు బీజింగ్ నుంచి వీడియ
భారత ఫుట్బాల్ జట్టు తమ ర్యాంకింగ్స్ను మరింత మెరుగుపర్చుకుంది. అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య(ఫిఫా) గురువారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో భారత్ 100వ ర్యాంక్లో నిలిచింది.
ఇటీవల మణిపూర్, పంజాబ్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు రూ.15.5 (1.9 బిలియన్ డాలర్లు) వేల కోట్ల నష్టం వాటిల్లిందని తాజా నివేదిక ఒకటి అంచనావేసింది.
ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్స్లో భారతదేశం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మూడు స్థానాలు దిగజారి 40వ స్థానానికి పరిమితమైంది. 2022లో 37వ స్థానంలో ఉండేది. 2019-21 మధ్య మూడేళ్లు భారత్ వరుసగా 43వ ర్యాంకుతోనే సరిపెట్టుకుంది.
ODI World Cup Schedule: వన్డే వరల్డ్కప్ షెడ్యూల్ను ఇవాళ ఐసీసీ రిలీజ్ చేసింది. అక్టోబర్ 15న ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరగనున్నది. అహ్మాదాబాద్ వేదికగా ఆ హైవోల్టేజ్ గేమ్ జరగనున్నది. అక్టోబర్ 5న టోర్నీ స�
Kakatiya Mega Textile Park: కాకతీయ టెక్స్టైల్ పార్క్ దేశంలోనే అతి పెద్ద టెక్స్ టైల్ పార్క్గా రూపుదిద్దుకుంటోంది. సుమారు 1350 ఎకరాల విస్తీర్ణంలో ఆ టెక్స్టైల్ పార్క్ను నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించా�
ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గి ఇప్పటికే దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్ సెమీఫైనల్కు దూసుకెళ్లిన భారత్.. మంగళవారం తమ చివరి లీగ్ మ్యాచ్లో కువైట్తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్లో చిరక�
‘నా డ్యూటీ టైం ముగిసింది. ఇక నేను విమానాన్ని నడపను’ అంటూ అంతర్జాతీయ విమాన పైలట్ ఒకరు అర్ధాంతరంగా విధుల నుంచి తప్పుకోవడంతో ప్రయాణికులు నానా అగచాట్లు పడ్డారు. ఆరు గంటల పాటు మరో పైలట్ కోసం నిరీక్షించినా ప�
Monsoon: బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల.. చాలా వేగంగా రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించినట్లు భారతీయ వాతావరణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. దాదాపు 62 ఏళ్ల తర్వాత ఇలాంటి పరిణామం చోటుచ�