Vistara: భారత్లో ఉత్తమ విమాన సంస్థగా విస్తారా హ్యాట్రిక్ కొట్టింది. వరుసగా మూడోసారి ఆ అవార్డును విస్తారా సొంతం చేసుకున్నది. భారత్తో పాటు ఆసియా దేశాల్లోనూ విస్తారాకు అవార్డు దక్కింది. ప్రపంచవ్యా
Yoga Day | నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day). ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా తొమ్మిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ( Rashtrapati Bhavan)లో నిర్వహించిన యోగా వేడుకల్లో
China | పాకిస్థాన్కు చెందిన లష్కరే ఉగ్రవాది సాజిద్ మిర్పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేయాలన్న భారత్ ప్రతిపాదనను చైనా మరోమారు అడ్డుకున్నది.
ప్రధాని నరేంద్ర మోదీ (Modi US Tour) అమెరికా పర్యటనకు ముందు చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. చైనా ఆర్ధిక ప్రగతిని అడ్డుకునేందుకే భారత్ను అమెరికా అడ్డుపెట్టుకుంటోందని అడ్డగోలు వ్యాఖ్యలు చేసింది.
సుమారు రూ. 88 వేల కోట్ల విలువైన రూ.500 కరెన్సీ నోట్లు భారత దేశ ఆర్థిక వ్యవస్థలోకి చేరకుండా మాయమైనట్టు వస్తున్న ఆరోపణలపై ఎట్టకేలకు ఆర్బీఐ మౌనం వీడింది. అవన్నీ తప్పుడు ఆరోపణలని, ముద్రణాలయంలో ప్రింటయిన ప్రతి న�
‘విశ్వగురు’గా మారిన భారత్ ఇప్పుడు ప్రపంచం మొత్తానికి అతిపెద్ద మార్కెట్గా అవతరించింది. తమకు కూడా ఇండియానే అతిపెద్ద మార్కెట్ అని, అక్కడున్న అద్భుతమైన వనరులు, ప్రతిభ, ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా తమ ఉత�
రైతులకు పెట్టుబడి సాయం, సాగునీటి వసతి, నాణ్యమైన విత్తనాలు అందించడం ద్వారా వ్యవసాయరంగంలో సర్వతోముఖాభివృద్ధిని సాధించొచ్చని, ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్రం నిరూపించిందని ఇస్టా అధ్యక్షుడు, తెలంగాణ విత్తనా�
పెట్టుబడులు పెట్టి దేశాభివృద్ధికి తోడ్పడాల్సిన కోటీశ్వరులు భారత్ను వీడుతున్నారు. దేశంలో పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, తీసుకువస్తున్న కొత్త నిబంధనల పట్ల తీవ్ర అసంతృప్తితో మా�
ఆర్చరీ ప్రపంచకప్లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖతో కూడిన భారత బృందం కాంపౌండ్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది. అదితి స్వామి, జ్యోతి సురేఖ, పర్నీత్ కౌర్తో కూడిన భారత జట్టు టైబ్రేక్లో మెక్సికోను ఓడించింద�
స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే తెలంగాణ (Telangana) వైద్యారోగ్య రంగం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కా�
ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్బాల్ టోర్నీలో భారత జట్టు ఫైనల్స్ బెర్త్ను ఖాయం చేసుకుంది. సోమవారం జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్లో భారత జట్టు 1-0తో వనౌటును ఓడించింది. స్థానిక కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ�
అండర్-17 మహిళల ఆసియన్ రెజ్లింగ్ చాంపియన్షిప్ను భారత జట్టు గెలుచుకున్నది. ఈ చాంపియన్షిప్లో భారత యువ మహిళా రెజ్లర్లు మొత్తంగా 7 స్వర్ణాలు, 6 రజతాలు, 4 కాంస్యాలతో అగ్రస్థానంలో నిలిచారు.
ICC Test Championship : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూసిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023) ముగిసింది. వరుసగా రెండోసారి ఫైనల్లో భారత జట్టు(TeamIndia)కు భంగపాటు తప్పలేదు. దాంతో, ఇక భారత జట్ట�