దేశం వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు రెట్టింపు అవుతాయని అంచనా వేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ భర్తావాల్ చెప్పారు. ప్రస్తుతం 50 బిలియన్ డాలర్లుగా ఉన్న వ్యవసాయ ఎగుమతులు 2030వ సంవత్సరానికల్లా 100 �
PM Sheikh Hasina: షేక్ హసీనా మరోసారి బంగ్లా ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఇండియాకు తమకు గ్రేట్ ఫ్రెండ్ అని పేర్కొన్నారు. ఆ దేశంతో సమస్యలు లేవన్నారు. రాబోయే అయిదేళ్లలో
Maldives | లక్షద్వీప్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాల్దీవులతో ఇక్కడి పర్యాటకరంగాన్ని పోలుస్తున్నారు. ఈ క్రమంలో మాల్దీవుల మంత్రులతో పాటు పలువురు నేతలు ప్రధాని నరేంద్ర మ�
భారత్ వంటి నమ్మకమైన మిత్రదేశం ఉండటం తమ అదృష్టం అని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారతీయులు తమకు అండగా ఉన్నారని చెప్పారు.
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. శనివారం రికార్డు స్థాయిలో 774 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో క్రియాశీల కేసుల సంఖ్య 4,187కు చేరుకుంది. తమిళనాడు, గుజరాత్లలో ఒక్కో మర ణం నమోదైనట్టు కేంద్�
భారత్లో ఉత్పత్తయిన ఔషధాల్ని వినియోగించిన కొన్ని దేశాల్లో మరణాలు సంభవించిన నేపథ్యంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం కొత్త తయారీ ప్రమాణాల్ని నిర్దేశించింది.
Covid-19 | కొత్త వేరియంట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్నది. జేఎన్.1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లుగా పలు అధ్యయనాలు గుర్తించారు. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా అనేక దేశా�
Aditya L1 | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో చరిత్ర సృష్టించింది. భారతదేశ తొలి సోలార్ మిషన్ విజయవంతమైంది. తొలి ప్రయతంలోనే సోలార్ మిషన్ విజయవంతంగా నిర్వహించిన రెండో దేశంగా నిలిచింది.
కంగారూలపై పూర్తి ఆధిపత్యం కనబర్చిన భారత మహిళల జట్టు.. టీ20 సిరీస్లో శుభారంభం చేసింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో విరుచుకుపడిన టీమ్ఇండియా.. శుక్రవారం జరిగిన తొలి టీ20లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Gautam Adani: అదానీ మళ్లీ సంపన్నుల లిస్టులో టాప్లోకి వచ్చేశారు. ఆయన ఆస్తుల విలువ 97.6 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఒక్క రోజే ఆయన ఆస్తి 7.7 బిలియన్ల డాలర్లు పెరిగింది. దీంతో సంపన్నుల జాబితాలో రెండో స్థానానికి అ�