IND vs SL : సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో శ్రీలంక(Srilanka) భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న లంకకు ఓపెనర్లు శుభారంభమిచ్చారు. 25 ఓవర్లకు స్కోర్.. 107-1.
Bangladesh : బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలు, వ్యాపార సంస్ధలు, ఇండ్లు లక్ష్యంగా జరుగుతున్న దాడులను ఆథ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ బుధవారం తీవ్రంగా ఖండించారు.
Vinesh phogat | భారత రెజ్లింగ్ చరిత్రలో సరికొత్త సంచలనం. గత రెండు ఒలింపిక్స్లలో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగి రిక్తహస్తాలతో వెనుదిరిగిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ‘పారిస్'లో మాత్రం ‘పసిడి పట్టు’కు సిద్�
Paris Olympics | ఎవరి అంచనాలకూ అందకుండా టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన ‘బల్లెం వీరుడు’ నీరజ్ చోప్రా ‘పారిస్'లో దానిని నిలబెట్టుకునేందుకు వేట మొదలుపెట్టాడు.
Gold Prices | బంగారం ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం ఢిల్లీలో 24 క్యారెట్ 10 గ్రాముల రేటు రూ.1,100 దిగి రూ.71,700 వద్ద నిలిచింది. నగల వర్తకులు, రిటైల్ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ అంతంతమాత్రంగా ఉండటం వల్లే రేట్లు తగ్గినట్టు
‘రెజ్లింగ్లో ఆమె కథ ముగిసింది! అందుకే ఈ పసలేని ఆరోపణలు, ఆందోళనలతో పబ్బం గడుపుకుంటుంది!!’ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద సహచర రెజ్లర్లతో కలిసి భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ న
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్లో వరుస విజయాలతో దుమ్మురేపిన భారత్ కీలక పోరులో తడబడింది. సుదీర్ఘ India |
India | నిరీక్షణకు తెరదించుతూ పసిడి పోరుకు అర్హత సాధిస్తునుకున్న టీమ్ఇండియా సెమీఫైనల్ పోరులో నిరాశ
S.Jaishankar: దేశ భద్రతా దళాలతో చర్చించిన తర్వాతే షేక్ హసీనా రాజీనామా చేసినట్లు మంత్రి జైశంకర్ తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. ఇండియాకు వస్తానని ఆమె రిక్వెస్ట్ చేసినట్లు చెప్పారు. ఫ్లయిట్
దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ లాభాలు వాయువేగంతో దూసుకుపోయాయి. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.4,160 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఖ్యాతిని సాధించింది. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో భారత్ నుంచి అత్యధిక ర్యాంక్ను పొందిన సంస్థగా రిలయన్స్ చరిత్ర సృష్టించింది.
Sheikh Hasina | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్కు చేరుకున్నారు. బంగ్లాదేశ్లో నిరసనల నేపథ్యంలో ఆమె సోమవారం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సైనిక విమానంలో భారత్కు బయలుదేరారు. సాయంత్రం 5.3
Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పతాకధారిణిగా మనూభాకర్ వ్యవహరించనున్నది. ఈ విషయాన్ని భారతీయ ఒలింపిక్ సంఘం అధికారి తెలిపారు. షూటర్ మనూ భాకర్ ఈ క్రీడల్లో రెండు మెడల్స్ గెల
భారత్పై చైనా కుయుక్తులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈసారి భారత్పై ‘డ్యామ్ బాంబు’ ప్రయోగానికి డ్రాగన్ దేశం సన్నద్ధమవుతున్నది. డ్యామ్ బాంబు అంటే డ్యామ్పై బాంబును ప్రయోగించడం కాదు. డ్యామ్నే బాంబులా మార్చ
Paris Olympics | భారీ ఆశలతో పారిస్కు వెళ్లిన భారత క్రీడాకారుల బృందం ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమవడంతో ఈ ఎడిషన్లో అయినా సాక్షాత్కారమవుతుందనుకున్న ‘డబుల్ డిజిట్'పై నీలినీడలు కమ్ముకున్నాయి.